Supreme Court |‘హిందూ మతం అనేది ఒక మతం కాదు ఒక జీవన విధానం. ఇందులో ఎలాంటి మత దురభిమానానికి తావు లేదు. గతానికి సంబంధించిన కొన్ని విషయాలను తవ్వుకోవడం వల్ల అది దేశంలోకి అసమ్మతిని తెస్తుంది. అలాంటి చర్యలతో దేశాన్ని నిత
Supreme Court | నేమింగ్ కమిషన్ (Naming Commission) ఏర్పాటు చేయాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. దేశంలోని చారిత్రక, సాంస్కృతిక, ధార్మిక ప్రదేశాలకు సంబంధించిన అసలు పేర్లను తెలుసుకోవడంతో పాటు ప్రస్
శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వారిని ఆదివారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనుంజయ్ వై చంద్రచూడ్ సతీమణి కల్పనాదాస్తో కలిసి దర్శించుకొన్నారు.
నెలసరి సెలవుల కోసం ఒక విధానాన్ని రూపొందించాలని కేంద్ర శిశు, సంక్షేమ శాఖను కోరాలని పిటిషనర్లకు సుప్రీం కోర్టు సూచించింది. నెలసరి ఒక జీవప్రక్రియ అయినా, ఈ విషయంలో విభిన్నమైన కోణాలు ఉన్నాయని అభిప్రాయపడింది.
అదానీ గ్రూపు సంస్థలకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేయకుండా మీడియాను నియంత్రించేలా ఉత్తర్వులను ఇవ్వబోమని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. శుక్రవారం ఈ విజ్ఞప్తిని పరిశీలించిన ప్రధాన న్యాయమూర్�
EPFO | సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అధిక పెన్షన్కు ఆప్ట్ చేసుకునే మార్గాదర్శకాలను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) విడుదల చేసిన సంగతి తెలిసిందే. వేతన జీవులకు ఈ అంశంపై ఎన్నో సంద
తమిళనాడు మాజీ సీఎం పన్నీర్సెల్వంకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామినే కొనసాగించాలని కోర్టు గురువారం తీర్పు చెప్పింది. దీనిపై మద్రాస్ హైకోర�
కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా(Pawan Khera)కు సుప్రీంకోర్టు గురువారం మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. బెయిల్ మంజూరుతో ఖేరాను ఢిల్లీ కోర్టు విడుదల చేయనుంది.
Edappadi Palaniswami: పళనిస్వామియే అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక జనరల్ సెక్రటరీగా కొనసాగుతారని ఇవాళ సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొన్నది. పన్నీరుసెల్వం వేసిన పిటీషన్ను కోర్టు కొట్టిపారేసింది. కోర్�