దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుపై ఆరెస్సెస్ అధికార పత్రిక ‘పాంచజన్య’ అక్కసు వెళ్లగక్కింది. ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని నిషేధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను పు�
Ram Setu | రామసేతును జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించేలా కేంద్రాన్ని ఆదేశించాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టును కోరారు. ఇటీవల ఆయన దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించింది.
అదానీ ఎక్స్పోర్ట్స్ కంపెనీ 2002లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ)లో లిస్ట్ అయ్యింది. ఆ సమయంలో గుడామీ ఇంటర్నేషనల్ పీటీఈ లిమిటెడ్ కంపెనీ తనకు సంబంధించినదేనని అదానీ కంపెనీ స్పష్టంగా పేర్కొన్నది.
సుప్రీంకోర్టు ఒత్తిడితో కేంద్రం దిగివచ్చింది. అదానీపై అంతర్జాతీయంగా సంచలనం రేకెత్తించిన హిండెన్బర్గ్ నివేదిక నేపథ్యంలో దేశీయ మదుపరులకు రక్షణ విషయమై సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తంచేసింది.
న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలకు సంబంధించి కొలీజియం చేసిన సిఫార్సులకు ఆమోదం తెలుపడంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న జాప్యం ఆందోళన కలిగిస్తున్నదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్
జమ్ముకశ్మీర్లో లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధులను విభజించేందుకు పునర్విభజన కమిషన్ను ఏర్పాటు చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.