అక్రమ అరెస్టులు, కూల్చివేతలు, అక్రమంగా ఆస్తుల స్వాధీనం చేసుకునే పరిస్థితులు ఎదురైనప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమకు అండగా ఉంటారనే విశ్వాసం ప్రజల్లో కల్పించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్త�
అదానీ-హిండెన్బర్గ్ వివాదానికి సంబంధించి దర్యాప్తును ముగించేందుకు గడువును మరో 15 రోజుల పాటు పొడిగించాలని కోరుతూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
అదానీ-హిండెన్బర్గ్ వివాదానికి సంబంధించి దర్యాప్తును ముగించేందుకు గడువును మరో 15 రోజుల పాటు పొడిగించాలని కోరుతూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సోమవార�
SpiceJet Chief | స్పైస్జెట్ ఎయిర్లైన్స్ చీఫ్ అజయ్ సింగ్కు సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. క్రెడిట్ సూయిస్ (Credit Suisse) ధిక్కార కేసులో నాలుగు వా�
కోర్టు ప్రాంగణాల్లో కాల్పుల ఘటనలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. జడ్జీలు, లాయర్లు, కోర్టు సిబ్బంది, పిటిషన్దారుల భద్రత ముప్పులో పడుతుందని పేర్కొన్నది.
మణిపూర్లో మహిళలపై జరిగిన అమానుష ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఓ వర్గానికి అణచివేత సందేశం పంపేందుకే మూకలు మహిళలపై లైంగిక హింసకు పాల్పడుతుంటాయని అభిప్రాయపడింది.
విద్వేష ప్రసంగాలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని, వాటికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశవ్యాప్తంగా విద్వేష ప్రసంగాలకు సంబంధించిన కేసులను పరిశీలి
Nawab Malik: మనీల్యాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మహా మాజీ మంత్రి నవాబ్ మాలిక్కు ఊరట దొరికింది. ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరీ చేసింది. 2022లో ఆయన్ను అరెస్టు చేశారు.
బీజేపీ సరారు రాబోయే ఎన్నికల్లో ఓపెన్ రిగ్గింగ్కు ప్రయత్నాలు చేస్తున్నదని తెలంగాణ రెడో చైర్మన్ వై సతీశ్రెడ్డి ఆరోపించారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన కేంద్ర ఎన్నికల కమిషన
కేసుల విచారణ నిమిత్తం సుప్రీంకోర్టుకు వచ్చే న్యాయవాదులు, పిటిషనర్లు, మధ్యవర్తులు, ఇతరులకు అవసరమైన పాసులు ఇచ్చేందుకు కొత్త పోర్టల్ అందుబాటులోకి వచ్చింది.
దేశం మెచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్ అని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా స్పష్టం చేశారు. తెలంగాణ మరోసారీ బీఆర్ఎస్సే సత్తా చాటుతుందని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ పాచికలు పారవని, అది ఎన్ని ఎత్తులు వేసినా ర
MLA Vanama | దేశం మెచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్ అని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా స్పష్టం చేశారు. తెలంగాణ మరోసారీ బీఆర్ఎస్సే సత్తా చాటుతుందని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ పాచికలు పారవని, అది ఎన్ని ఎత్తులు వేస
చట్టబద్ధ పాలన మీద నమ్మకాన్ని పునరుద్ధరించడం తమ లక్ష్యమని సుప్రీంకోర్టు మణిపూర్ వ్యవహారంలో వ్యాఖ్యానించింది. డబుల్ ఇంజిన్ సర్కారు వైఫల్యాన్ని కూడా అవి ఎత్తిచూపుతున్నాయి. చట్టబద్ధ పాలన చట్టుబండలు అ�
ముస్లింలను చంపండి.. బహిష్కరించండని కొన్ని సంఘాలు, వ్యక్తులు చేస్తున్న విద్వేష ప్రసంగాలను అడ్డుకోవాలని సీనియర్ న్యాయవాది, ఎంపీ కపిల్ సిబల్ మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.