భారత్లాంటి లౌకిక దేశంలో మత విద్వేష నేరాలకు చోటు లేదని సుప్రీంకోర్టు నొక్కిచెప్పింది. విద్వేష ప్రసంగాలపై రాజీ పడే ప్రస్తకే లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఈ సమస్యను గుర్తిస్తేనే పరిష్కారం సాధ్యమవుతుం
ఎమ్మెల్యేల ఎర కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని రాష్ట్ర ప్ర భుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చే యనున్నది.
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టు తీర్పే కీలకం కానున్నది. ఈ కేసును త్వరగా విచారించాలని కోరుతూ ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి లేఖ రాసింది.
సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులుగా కొలీజియం సిఫారసు చేసిన ఐదుగురి జడ్జిలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కొత్త జడ్జిలతో ప్రమాణం చేయించారు.
కొలీజియం సిఫారసులపై తీవ్ర జాప్యం చేస్తుండటంపై సుప్రీంకోర్టు హెచ్చరించడంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం సిఫారసు చేసిన ఐదుగురి నియామకాలకు ఎట్టకేలకు శనివారం ఆమ�
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య గత రెండు నెలలుగా సుదీర్ఘమైన వాదోపవాదనలు, చర్చలు జరిగాయి. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల అప�
Supreme Court | సుప్రీంకోర్టుకు కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. పదోన్నతులు కల్పించాలని గతంలో కొలిజియం సిఫారసు చేసిన పేర్లలో ఐదుగుర్ని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.
Chief Justice DY Chandrachud: చీఫ్ జస్టిస్ చంద్రచూడ్.. తన చాంబర్లో ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ కేసును డిస్కస్ చేశారు. ఆ అమ్మాయికి పుట్టబోయే బిడ్డ గురించి మిగితా జడ్జిలతో కలిసి 40 నిమిషాల పాటు చర్చించారు.
Crime news | పదకొండేండ్ల క్రితం జరిగిన అత్యాచారం, హత్య కేసులో అతడు మరో ఇద్దిరితో కలిసి జైలుకు వెళ్లాడు. విచారణ జరిపిన కింది కోర్టు ముగ్గురికీ మరణశిక్ష విధించింది. హైకోర్టు సైతం కింది కోర్టు తీర్పును సమర్థించింద
సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి సుప్రీం కొలీజియం సిఫారసు చేసిన పేర్లలో త్వరలోనే ఐదుగురి పేర్లను ఎంపిక చేస్తామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపింది.
BBC documentary Row | బీబీసీ డాక్యుమెంటరీ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. బీబీసీ డాక్యుమెంటరీని సెన్సారింగ్ చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నిలువరించాలంటూ ఇటీవల సుప్
జేపీసీ వేయాలి లేదంటే సీజేఐతో విచారణ చేపట్టాలి దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ, ప్రపంచ దేశాల ముందు భారత్ ప్రతిష్ఠను దిగజార్చిన అదానీ గ్రూప్పై సమగ్ర విచారణ చేయాలి. ఈ ఆర్థిక సంక్షోభంపై జాయింట్ పా