విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని, ఈ తీర్పును స్వాగతిస్తున్నామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. విద్వేషపూరిత ప్రసంగాలను కట�
ఫ్యామిలీ కోర్టులను ఆశ్రయించకుండానే సమ్మతితో ఉన్న జంటల వివాహాలను రద్దు చేయడానికి ఆర్టికల్ 142 ప్రకారం తనకు సంక్రమించిన విస్తృత అధికారాలను ఉపయోగించుకొని సుప్రీం కోర్టు మే 1న తీర్పును వెలువరించనున్నది.
గ్యాంగ్స్టర్, బీహార్ మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ను జైలు నుంచి విడుదల చేయటాన్ని దివంగత ఐఏఎస్ అధికారి కృష్ణయ్య భార్య ఉమా కృష్ణయ్య సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
అదానీ గ్రూపు షేర్లలో అవకతవకలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై నిగ్గు తేల్చడానికి రంగంలోకి దిగిన స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి మరింత సమయం కావాలని కోరుతున్నది.
విద్వేషపూరిత ప్రసంగాలు తీవ్రమైన నేరాలని సుప్రీం కోర్టు తెలిపింది. ఇలాంటి ప్రసంగాలపై ఎట్టిపరిస్థితుల్లోనూ ఉదాసీనంగా వ్యవహరించరాదని కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ర్టాలకు తేల్చి చెప్పింది.
ఒక కేసు విచారణ నుంచి జడ్జిని తప్పిస్తూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వు హైకోర్టు, సుప్రీం కోర్టు మధ్య వివాదానికి దారి తీసింది. విచారణ నుంచి తనను తొలగించిన కేసుకు సంబంధించిన వివరాలు అర్ధరాత్రిలోగా అంది
hate speech | ద్వేషపూరిత ప్రసంగం (hate speech) దేశ సెక్యులరిజాన్ని ప్రభావితం చేసే తీవ్రమైన నేరమని సుప్రీంకోర్టు తెలిపింది. ఇలాంటి ప్రసంగం చేసిన వ్యక్తి కులం, వర్గం, మతంతో సంబంధం లేకుండా చట్టాన్ని ఉల్లంఘించేందుకు ఎవరినీ
Supreme Court | సీనియర్ సిటిజన్లకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కోవిడ్ మహమ్మారి కంటే ముందు రైల్వే శాఖ సీనియర్ సిటిజన్లకు అమలు చేసిన రైలు చార్జీల రాయితీని పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్
Atiq Ahmed Case | గ్యాంగ్స్టర్, రాజకీయ నేత అతీక్ అహ్మద్ సోదరుల హత్యపై దాఖలపై పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం పలు ప్ర�
స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించకపోవడం వల్ల రాజ్యాంగం కల్పించిన సామాజిక హక్కులను ఆ వర్గం వారు కోల్పోయే ప్రమాదం ఉన్నదని, వారికి ఆ హక్కులు కల్పించే మార్గాన్ని చూడాలని సుప్రీం కోర్టు కేంద్రానికి సూచిం
Supreme Court: సేమ్ సెక్స్ జంటకు ప్రామాణికమైన సామాజిక హక్కుల్ని కల్పించే విషయంలో ప్రభుత్వం ఏదో ఒక మార్గాన్ని కనుగొనాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది. గే జంటలకు జాయింట్ బ్యాంక్ అకౌంట్లు కల్పించడం, బీ�
ఎకో-సెన్సిటివ్ జోన్ (ఈఎస్జడ్)లకు కిలోమీటర్ పరిధిలో ఎలాంటి అభివృద్ధి పనులు నిర్వహించరాదంటూ గతంలో విధించిన నిషేధాన్ని సుప్రీం కోర్టు బుధవారం పూర్తిగా ఎత్తివేసింది. కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన
బీజేపీ ఊతపదం డబుల్ ఇంజిన్ డబుల్ స్టాండ్గా మారింది. తెలంగాణలో బీజేపీకి అధికారం కట్టబెడితే ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు రోజుల కిందట చేవెళ్ల�