Supreme Court | ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(AP CM YS Jagan) కి సుప్రీంకోర్టు(Supreme Court ) షాకిచ్చింది. అక్రమ ఆస్తుల కేసులో జగన్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది.
Teesta Setalvad | సామాజిక కార్యకర్త తీస్తా సీతల్వాడ్కు సుప్రీంకోర్టు ఊరట నిచ్చింది. మధ్యంతర బెయిల్ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేస్తూ విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. గుజరాత్ సర్కారుకునోటీసులు జారీ చేసింది.
ఢిల్లీ విద్యుత్తు నియంత్రణ కమిషన్(డీఈఆర్సీ) చైర్పర్సన్ నియామకం విషయంలో ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కేంద్రం తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేసినా డీఈఆర్సీ చైర్పర్స�
Supreme Court | అధికారుల బదిలీకి సంబంధించిన ఆర్డినెన్స్ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవా�
మణిపూర్లో తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు సోమవారం ఆ రాష్ట్ర సర్కార్ను ఆదేశించింది. అల్లర్ల బాధితులకు పునరావాసం ఏర్పాట్లు, శాంతి భద్రతల మెరుగు, ఆయుధాల స్వాధీనానికి ఎలాంటి చర్యలు చేపట్
Supreme Court: అడ్వకేట్లు, ఫిర్యాదుదారులు, మీడియా వ్యక్తులకు సుప్రీంకోర్టు ఉచిత వైఫై సేవల్ని కల్పించనున్నది. ఈ విషయాన్ని సీజే చంద్రచూడ్ తెలిపారు. బార్ రూమల్లోనూ త్వరగా వైఫై సేవలు అందుబాటులోకి రాను�
అధిక పెన్షన్ పొందేందుకు ఆస్కారమున్న ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్)కు దరఖాస్తు చేసేందుకు ఆఖరు తేదీ ఈ నెల 11. నిజానికి ఇప్పటికే రెండుసార్లు ఈ తేదీని పొడిగించిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గ�
దేశ రాజధానిలో బ్యూరోక్రాట్ల బదిలీలు, పోస్టింగ్లపై పట్టుబిగిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఢిల్లీ ఆర్డినెన్స్ను (Delhi ordinance ) ఆప్ సర్కార్ శుక్రవారం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
Centre's Ordinance | దేశ రాజధాని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం కేంద్రం ఆర్డినెన్స్ (Centre's ordinance)ను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఢిల్లీలో పరిపాలన నియంత్రణకు సంబంధించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చ�
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను జూలై ఒకటిన ఎత్తనున్నారు. గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం ధర్మాబాద్ తాలూకా బాబ్లీ గ్రామం వద్ద బాబ్లీ ప్రాజెక్టును �