సుప్రీంకోర్టు జోక్యంతో ఢిల్లీ మేయర్ ఎన్నిక పూర్తయి, ఆమ్ ఆద్మీ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ‘గూండాలు ఓడిపోయారు. ప్రజలు గెలిచారు’ అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
Shiv Sena | శివసేన పార్టీ ఎన్నికల గుర్తు అంశంపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఇటీవల శివసేన ఎన్నికల గుర్తును ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శిబిరానికి ఎన్నికల కమిషన్ కేటాయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంల
మహారాష్ట్రలో కొనసాగుతున్న శివసేన చీలిక ఎపిసోడ్లో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గం కీలక అడుగు వేసింది. రాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, ఆయన క్యాంపు ఎమ్మెల్యేలపై పెండింగ్లో ఉన్న అనర్హత ప్రొసీడింగ్స్పై నిర�
వయసులో భార్య చిన్నది కావడంతో పెద్ద వయసున్న భర్తను గౌరవించాలని, సేవ చేయాలన్నది సామాజిక వాస్తవికతగా మారిందని పిటిషన్ తెలిపారు. అంతేగాక ఈ వ్యత్యాసం వైవాహిక సంబంధాలను ప్రభావితం చేస్తున్నదని, దంపతుల మధ్య ఘ�
Adani Group | అదానీ గ్రూప్లో తీవ్రమైన ఆర్థిక అవకతవకలు జరిగాయని అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ సంస్థ పరిశోధన నివేదిక బయటపెట్టిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణకు తామే స్వయంగా ఓ కమిటీని నియమిస్తామని సుప్రీంకోర�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఊరట లభించింది.
తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని సవాల్ చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకోవచ్చని పిటిషనర్లకు స్పష్టం
ఢిల్లీ మేయర్ ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మేయర్ ఎన్నికల్లో నామినేటెడ్ సభ్యులకు ఓటువేసే హక్కు లేదని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పర్యావరణ అనుమతులు ఉన్న 7.15 టీఎంసీల వరకు పనులను కొనసాగించుకోవచ్చని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొన్నది.
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుపై ఆరెస్సెస్ అధికార పత్రిక ‘పాంచజన్య’ అక్కసు వెళ్లగక్కింది. ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని నిషేధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను పు�