Nawab Malik: మనీల్యాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మహా మాజీ మంత్రి నవాబ్ మాలిక్కు ఊరట దొరికింది. ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరీ చేసింది. 2022లో ఆయన్ను అరెస్టు చేశారు.
బీజేపీ సరారు రాబోయే ఎన్నికల్లో ఓపెన్ రిగ్గింగ్కు ప్రయత్నాలు చేస్తున్నదని తెలంగాణ రెడో చైర్మన్ వై సతీశ్రెడ్డి ఆరోపించారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన కేంద్ర ఎన్నికల కమిషన
కేసుల విచారణ నిమిత్తం సుప్రీంకోర్టుకు వచ్చే న్యాయవాదులు, పిటిషనర్లు, మధ్యవర్తులు, ఇతరులకు అవసరమైన పాసులు ఇచ్చేందుకు కొత్త పోర్టల్ అందుబాటులోకి వచ్చింది.
దేశం మెచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్ అని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా స్పష్టం చేశారు. తెలంగాణ మరోసారీ బీఆర్ఎస్సే సత్తా చాటుతుందని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ పాచికలు పారవని, అది ఎన్ని ఎత్తులు వేసినా ర
MLA Vanama | దేశం మెచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్ అని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా స్పష్టం చేశారు. తెలంగాణ మరోసారీ బీఆర్ఎస్సే సత్తా చాటుతుందని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ పాచికలు పారవని, అది ఎన్ని ఎత్తులు వేస
చట్టబద్ధ పాలన మీద నమ్మకాన్ని పునరుద్ధరించడం తమ లక్ష్యమని సుప్రీంకోర్టు మణిపూర్ వ్యవహారంలో వ్యాఖ్యానించింది. డబుల్ ఇంజిన్ సర్కారు వైఫల్యాన్ని కూడా అవి ఎత్తిచూపుతున్నాయి. చట్టబద్ధ పాలన చట్టుబండలు అ�
ముస్లింలను చంపండి.. బహిష్కరించండని కొన్ని సంఘాలు, వ్యక్తులు చేస్తున్న విద్వేష ప్రసంగాలను అడ్డుకోవాలని సీనియర్ న్యాయవాది, ఎంపీ కపిల్ సిబల్ మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ రాజధాని ప్రాంత సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఊపందుకుంది. సుప్రీం కోర్టు రిటైర్డ్ జస్టిస్ లావు నాగేశ్వర్రావు నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్..మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వీఎస్�
Manipur DGP Rajiv Singh: జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలతో మణిపూర్లో హింసాత్మక ఘటనలపై విచారణ జరిపించనున్నట్లు సుప్రీంకోర్టుకు కేంద్ర సర్కార్ తెలిపింది. మరో వైపు మణిపూర్ డీజీపీ రాజీవ్ సింగ్ ఇవాళ కోర్
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi ) తిరిగి పార్లమెంట్ లో
అడుగుపెట్టనున్నారు. ఆయనపై వేసిన అనర్హతను ఎత్తివేస్తున్నట్లు లోక్ సభ (Lok Sabha) సచివాలయం
సోమవారం ప్రకటించింది.
Bombay High Court | బాంబే హైకోర్టులో శుక్రవారం అనూహ్య పరిణామం చోటుచేసుకున్నది. నాగ్పూర్ బెంచ్కు అధ్యక్షత వహిస్తున్న జస్టిస్ రోహిత్ డియో తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు కోర్టులోనే ప్రకటించి సంచలనం సృష్టించ�
తెలంగాణ సహా దేశవ్యాప్తంగా యూరియా సమస్యతో రైతాంగం అవస్థ పడుతుంటే కేంద్రం ఏం చేస్తున్నదని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు నిలదీశారు. లోక్సభలో శుక్రవారం ఆయన యూరి యా సమస్యను లేవనెత్తి, ఎన�