తీర్పు ప్రతి పూర్తిగా సిద్ధమయ్యాకే జడ్జీలు ఆ తీర్పును వెలువరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొందరు న్యాయమూర్తులు మౌఖికంగా తీర్పులు వెలువరిస్తున్నారని కర్ణాటకకు చెందిన ఓ సివిల్ జడ్జిని కర్ణాట
‘మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) మన దేశంలోనే అత్యంత క్రూరమైన నల్లచట్టం’ అంటూ సీనియర్ న్యాయవాది, ఎంపీ కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో తెలిపారు. ‘ఈ చట్టం ఈడీకి అరెస్టు, జప్తు, తనిఖీ, స్వాధీనం చేయటాని�
CJI Justice DY Chandrachud | సుప్రీంకోర్టు (Supreme Court) ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud) న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వేసిన ఓ పిటిషన్పై ఓ న్యాయవాది ముందస్తు విచారణ కోసం పట్టుబట్టగా.. ఆయన అసహనం వ్య�
యూనివర్సిటీల్లోని ఖాళీల భర్తీకి సీఎం కేసీఆర్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు తీసుకొస్తే.. ఆ బిల్లును కూడా గవర్నర్ ఏడు నెలలుగా ఆపారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.
తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నవారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలువరించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై 4 వారాల్లో స్పందించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. త�
రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న గవర్నర్ తమిళిసై.. ఇకనైనా తన గౌరవాన్ని కాపాడుకోవాలని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కే వాసుదేవరెడ్డి హితవు పలికారు.
తెలంగాణలో నిర్మిస్తున్న నూతన సచివాలయంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంపై దర్యాప్తు జరిపించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్కు చుక్కెదురైంది.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో వివాదాస్పదంగా మారిన నామినేటెడ్ సభ్యుల ఎన్నికపై సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ మంత్రివర్గం సలహా, సాయం లేకుండా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కు 10
Agneepath Scheme | భారత సాయుధ దళాల రిక్రూట్మెంట్ కోసం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకం చెల్లుబాటుపై దాఖలైన వేర్వేరు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అగ్నిపథ్ చట్టబద్ధతను సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీ
Supreme Court | రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపిన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలుపకుండా పెండింగ్లో పెట్టడంపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పిటిషన్
Prashant Umrao | బీజేపీ నేత ప్రశాంత్ ఉమ్రావ్ (Prashant Umrao ) చేసిన ట్వీట్పై సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. మరింత బాధ్యతాయుతంగా ఉండాలని పేర్కొంది. తదుపరి విచారణలోపు దీనిపై క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది.
Supreme Court | ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్నందుకు భద్రతా కారణాలు చూపుతూ మలయాళ న్యూస్ చానల్ ‘మీడియా వన్'ను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
కేంద్ర ప్రభుత్వం విపక్షాలపై రాజకీయ ప్రతీకారంతో దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నదని ఆరోపిస్తూ ప్రతిపక్ష పార్టీలు దాఖలు చేసిన పిటిషన్పై విచారణకు సుప్రీంకోర్టు విముఖత వ్యక్తం చేసింది.
ప్రార్థనా మందిరాలపై 1991 చట్టంలో పొందుపరిచిన కొన్ని నిబంధనల చెల్లుబాటును ప్రశ్నిస్తూ పలువురు దాఖలు చేసిన కేసుకు సంబంధించి కేంద్రం తన వైఖరిని తెలియజేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.