దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లు చెల్లవని అక్కడి సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో మదుపరుల్లో సెంటిమెంట్ను మెరుగుపరిచింది. దీంతో వరుసగా రెం�
సూర్యాపేట జిల్లాలో సున్నపురాయి మైనింగ్ అక్రమాలతోపాటు, ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలకే సున్నపురాయి బ్లాకులు దక్కేలా జరిగిన ఈ-టెండర్ల ప్రక్రియలో డొంక కదిలేందుకు రంగం సిద్ధమైంది. సుప్రీంకోర్టు నియమించ
పండుగలు, సెలవుల వేళల్లో విమాన ప్రయాణ చార్జీలు భారీగా పెరుగడంపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై స్పందించడానికి కేంద్రానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది.
సుప్రీంకోర్టు తీర్పును ఆసరాగా చేసుకుని ఆటలు ఆడాలనుకునే ఏ దేశమైనా ఇంకా ఎక్కువ సుంకాలను ఎదుర్కోవలసి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం హెచ్చరించారు.
Supreme Court | తిరుమల లడ్డూ ( Laddu ) కల్తీ నెయ్యి కేసుపై ఏపీ ప్రభుత్వం వేసిన ఏకసభ్య కమిటీని సవాల్ చేస్తూ సుబ్రహ్మణ్యస్వామి వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది.
ఒక ఆస్తికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ని బిల్డర్ పొందకుండా దాన్ని స్వాధీనం చేసుకోవాలని గృహ కొనుగోలుదారుడిని ఒత్తిడి చేయలేరని సుప్రీంకోర్టు తన తాజా తీర్పులో స్పష్టం చేసింది. డెవలపర్ వైపు నుండి అలాంటి వ�
భారత్ సహా ఇతర దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లు చెల్లవని అక్కడి సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దీంతో ఇప్పటి వరకు దేశీయ ఎగుమతిదారులు చెల్లించిన సుంకాలపై ఆందోళన వ్యక్తంచే�
సుప్రీం కోర్టుతో బస్తీమే సవాల్ అన్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాలు దువ్వుతున్నారు. దిగుమతి సుంకాలు చట్ట విరుద్ధమంటూ అమెరికా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా ట్రంప్ వైఖరి మారలేదు. ‘మీరిచ్చిన తీర్పు
Trump Tariffs | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సుంకాల విషయంలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆయన ప్రభుత్వం విధించిన విస్తృతమైన ప్రపంచ సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. ఆయన తన అధికార పర�
Supreme Court : కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లో ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఎన్నికలకు ముందు ప్రభుత్వాలు బాధ్యతారాహిత్యంగా ఉచితాలు ప్రకటించడం పట్ల దేశ సర్వోన్నత న్యాయస్థానం గురువారం రాష్ర్టాలను తీవ్రంగా విమర్శించింది. అటువంటి నిర్ణయాలు ప్రకటించే సమయాన్ని, ఆర్థిక తర్కాన్ని ప్
Supreme Court: పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు వాదనలు చేపట్టనున్నది. మే 5వ తేదీ నుంచి సీఏఏ పిటీషన్లపై వాదనలు ఉంటాయని సుప్రీంకోర్టు ఇవాళ ప్రకటించింది. స
Supreme court : ఉచిత పథకాల వల్ల దేశ ఆర్థిక వృద్ధి దెబ్బతింటుందని, ఉచిత సంస్కృతికి స్వస్తి పలకాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఉచిత విద్యుత్తు ఇస్తామని తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు దాఖలు చేసి�