Mohan Babu | ప్రముఖ సినీ నటుడు, నిర్మాత మంచు మోహన్బాబు కి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2019లో ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణలపై ఆయనపై నమోదైన క్రిమినల్ కేసును సుప్రీం కోర్టు కొట్టివేసింది.
రాష్ట్రంలో మరో మూడు నెలల్లో 10 ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో గురువారం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉప ఎన్నికలపై జోరుగా చర్చ �
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మాజీ ప్రధాని, దివంగత నేత రాజీవ్గాంధీ తీసుకొచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మ�
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో తుది నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తన పదవికి రాజీనామా చేసి న ఉపరాష్ట్రపతి,
ఇటీవలి కాలంలో సుప్రీం కోర్టు మూడు సందర్భాల్లో కీలకమైన తీర్పులు వెలువరించింది. గవర్నర్, రాష్ట్రపతి, స్పీకర్ల విచక్షణాధికారాలకు ఏ మేరకు పరిమితులుంటాయన్న విషయమై ఈ తీర్పులు అత్యంత కీలకంగా మారాయి.
బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత వేటుపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గురువారం స్పీకర్కు సూచించింది. ఈ క్రమంలో ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసి�
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత వేటుపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం గురువారం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు సూచించింది. ఈ క్రమంలో స్పీకర్ ని�
తెలంగాణ ఆయారాం- గయారాంల పనైపోయింది. ఫిరాయింపును ఎదుర్కోవడమంటే గోడ దూకినంత తేలిక కాదనే తత్వం బోధపడింది. వ్యవస్థలను అడ్డం పెట్టుకొని బండి లాగడమనే సూత్రం అన్ని వేళలా కుదరదని తేటతెల్లమైంది. రాజ్యాంగ స్ఫూర్�
దర్యాప్తునకు అవసరమైన వ్యక్తులకు నోటీసులను భౌతికంగానే అందజేయాలని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. వాట్సా ప్ వంటి ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో పోలీసు సమన్లను పంపించడానికి అనుమతించాలంటూ హర్యానా ప్రభుత్వ
రోహింగ్యాలకు సంబంధించి విచారణలో సుప్రీం కోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్లో రోహింగ్యాలు శరణార్థులా? అక్రమ చొరబాటుదారులా? అన్నది ముందు తేలాల్సి ఉందని అభిప్రాయపడింది.
మోహన్బాబుకు సుప్రీంలో ఊరటసినీ నటులు మంచు మోహన్బాబు, ఆయన కుమారుడు విష్ణుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2019లో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. తమ విద్యాసంస్థలోని విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్�
పార్టీ ఫిరాయింపుల అంశంపై గురువారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏ మాత్రం నమ్మకం ఉన్నా ఆ 10 మంది ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానందగౌడ్ డిమాండ్ చేశారు. రేవంత
అమెరికాలో జన్మతః పౌరసత్వం అంశంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీచేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను అమలు చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతున్నది. అయితే ఈ ఉత్తర్వులకు సుప్రీంకోర్టు ఆమోదం తెలపాల్స�