ఓబీసీల రిజర్వేషన్లకు క్రీమీలేయర్ హోదాను తల్లిదండ్రుల ఆదాయాన్ని బట్టి మాత్రమే నిర్ణయించ లేమని, ప్రైవేట్ సంస్థలు, పీఎస్యూల ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగుల కంటే భిన్నంగా పరిగణించడం, రిజర్వేషన్లను నిర్ణ�
టారిఫ్ల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పట్టు వీడటం లేదు. ప్రపంచ దేశాలపై తాను విధించిన సుంకాలు చెల్లవంటూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో.. ట్రంప్ కొత్తదారులు వెతుకుతున్నారు. ఈ క�
మీరు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.. మీపై మహారాష్ట్ర యాంటీ టెర్రరిజమ్ స్కాడ్ కేసు నమోదు చేసిందని, దీంతో సుప్రీంకోర్టు ఫ్రీజ్ ఆర్డర్ జారీ చేసిందంటూ సైబర్నేరగాళ్లు ఓ ప్రైవేట్ ఉద్యో�
Sidhu Moose Wala : ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూమూస్వాలా హత్య కేసులో నిందితులకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న పవన్ బిష్ణోయ్, జగ్తార్ సింగ్లకు కోర్టు గురువారం బెయిల్ మంజూరు చ�
కారుణ్య మరణం ప్రసాదించడంపై సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. దాదాపు 13 ఏండ్లుగా కోమాలో ఉండి జీవచ్ఛవంలా కాలాన్ని వెళ్లదీస్తున్న 32 ఏండ్ల హరీశ్ రాణా అనే యువకుడి కారుణ్య మరణానికి కోర్టు అనుమ�
Passive Euthanasia : సుప్రీంకోర్టు కారుణ్య మరణానికి అనుమతి ఇచ్చింది. 13 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి వైద్య చికిత్సను నిలిపివేయాలని కోర్టు చెప్పింది. జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ కేవీ విశ్వనాథ్తో కూడిన �
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టీ ప్రభాకర్రావుకు ఊరట లభించింది. ఈ కేసులో ఆయనను అరెస్టు చేసిన పక్షంలో రూ.25 వేల చొప్పున 2 పూచీకత్తులతో విడుదల చేయాలని సుప్
గ్రూప్-1 వివాదం మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై నిరుద్యోగ జేఏసీ నేతలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి, స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని సుప్రీంకోర్టు అన�
దేశంలో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అమలుకు సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ముస్లింలకు సంబంధించిన 1937 నాటి షరియా చట్టంలోని నిబంధనలను కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్పై మంగళవారం జరిగిన విచార�
Digital Arrest | మేం సీబీఐ నుంచి మాట్లాడుతున్నాం.. మీపై మానవ అక్రమ రవాణా కేసు నమోదైంది. ఈ కేసులో సుప్రీంకోర్టు మీపై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది’ అంటూ సైబర్ నేరగాళ్లు ఏకంగా ఓ రిటైర్డ్ న్యాయమూర్తినే బురిడ
400 సంవత్సరాల చరిత్ర కలిగిన సైదాబాద్ హనుమాన్ దేవాలయ స్థల వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. వివాదంలో ఉన్న స్థలమంతా హనుమాన్ ఆలయానిదేనని సోమవారం సుప్రీంకోర్టు సృష్టం చేయటంతో దేవా�
యాసిడ్ దాడి బాధితుల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాధితులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు ఒక విధానాన్ని తీసుకురావాలని అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది.