స్థానిక సంస్థల పదవుల్లో బీసీల రిజర్వేషన్లను 25 శాతం నుంచి 42 శాతానికి పెంచాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైంది. బీసీలకు రిజర్వేషన్లను 42 శాతానికి పెంచు తూ ప్రభుత్వం జారీచేస
బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం ఇప్పుడెలా ముందుకు వెళ్లాలనే తర్జనభర్జనలో పడింది.
‘రాజ్యాంగ సవరణ ద్వారానే 42% బీసీ రిజర్వేషన్ల హామీ అమలు సాధ్యం. ఇతర ఏ మార్గాల ద్వారా అసాధ్యం. ఇదే విషయం తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో తేటతెల్లమైంది’ అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి స్పష
సుప్రీంకోర్టు తాజా తీర్పుతో బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ సర్కారు చేస్తున్నదంతా డ్రామాయేనన్న విషయం బట్టబయలైందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్పష్టంచేశారు.
ఈ ఏడాది జూన్లో అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై న్యాయస్థానం పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తును జరపాలంటూ ప్రమాదంలో మృతి చెందిన కెప్టెన్ సుమీత్ సభర్వాల్ తండ్రి పుష్కర్ రాజ్ సభర్�
Supreme Court | యెమెన్ (Yemen) లో మరణశిక్ష (Death sentence) ను ఎదుర్కొంటున్న భారత నర్సు నిమిష ప్రియకు శిక్ష అమలుపై స్టే కొనసాగుతున్నదని గురువారం కేంద్ర ప్రభుత్వం (Union Govt) సుప్రీంకోర్టు (Supreme Court) కు తెలియజేసింది.
స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలు అంశంపై సుప్రీం కోర్టులో (Supreme Court) రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తి�
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలు అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలుచేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)ను సుప్రీంకోర్టు నేడు(గురువారం) విచారించనున్నది.
సుప్రీంకోర్టులో ‘ఓటుకు నోటు కేసు’పై విచారణ మరోసారి వా యిదా పడింది. ఈ కేసును అవినీతి నిరోధక చట్టం కింద కాకుండా ఎన్నికల చట్టాల కింద విచారణ జరపాలని సీఎం రేవంత్రెడ్డి, తన పేరును తొలగించాలని సండ్ర వెంకటవీరయ�
దేశ రాజధాని ఢిల్లీవాసులకు సుప్రీంకోర్టు దీపావళి శుభవార్త చెప్పింది. కాలుష్య నియంత్రణలో భాగంగా అమల్లో ఉన్న సంపూర్ణ బాణాసంచా నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసింది. దీపావళి వేడుకల కోసం ‘గ్రీన్ క్రాకర్స�
మరణ శిక్షను అమలు చేయడం కోసం దోషిని ఉరి తీయడానికి బదులుగా, నిమిషాల్లో ప్రాణాలను తీసే విధానాలను అమలు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నది. మరణ శిక్షను అమలు చేయవలసిన విధానాన్�
Supreme Court | మరణశిక్ష (Death Punishment) పడిన ఖైదీలకు ప్రస్తుతం అనుసరిస్తున్న ఉరితీత విధానాన్ని తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై బుధవారం సుప్రీంకోర్టు (Supreme Court) విచారణ జరిపింది. అయితే మరణశిక్ష అమలులో ఉరితీత విధానాన్ని �
Green Crackers: ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ అమ్మకాలు, వినియోగానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అక్టోబర్ 18 నుంచి 21వ తేదీ వరకు గ్రీన్ క్రాకర్స్ అమ్మకాలకు అనుమతి ఇస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం పే
తమిళనాడులోని లిక్కర్ లైసెన్సింగ్ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేయడం రాష్ట్ర అధికారాల్లో జోక్యం చేసుకోవడం కాదా? అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.