ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఉన్న అన్ని వీధి కుక్కలను ఆవాస కేంద్రాలకు తరలించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నుంచి మేనకా గాంధీ వరకు చాలామంది రాజకీయ నేతలు, బాలీవుడ్ నటులు, సెలబ్రి
జైలు శిక్ష పూర్తిచేసుకున్న తర్వాత కూడా జైల్లో మగ్గుతున్న ఖైదీలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అతడు లేదా ఆమె ఏదైనా కేసులో ‘వాంటెడ్' కానట్టయితే.. జైలు శిక్షా కాలం పూర్తిచేసుకున్న దోషుల్ని వెంటనే
సుప్రీంకోర్ట్ కాంప్లెక్స్లో మిగిలిపోయిన ఆహారాన్ని సరైన మూత ఉన్న చెత్తబుట్టల్లో వేయాలని కోర్ట్ పరిపాలన యంత్రాంగం మంగళవారం మార్గదర్శకాలు జారీ చేసింది.
Supreme Court | ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని వీధికుక్కలను హెల్టర్ హోమ్స్కు పంపాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పలువురు బాలీవుడ్ ప
Supreme Court | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) తోపాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (National Capital Region - NCR) నుంచి వీధి కుక్కులను తరలించాలని, స్టెరిలైజ్ చేసి ప్రత్యేక షెల్టర్లలో వాటిని ఉంచాలని.. ఆయా ప్రాంతాల్లోని పరిపాలన యంత్రాంగాలను �
Rahul Gandhi | ఢిల్లీ వీధుల్లో కుక్కలు (Stray Dogs) కనిపించరాదని సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం ఢిల్లీ ప్రభుత్వ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. సుప్రీం ఆదేశాలపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రా�
John Abraham: ఢిల్లీ వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం తప్పుపట్టారు. ఆ తీర్పును సమీక్షించాలని ఆయన సీజీఐ గవాయ్ను కోరారు. ఈ నేపథ్యంలో లేఖ రాశారు. వరుణ్ ధావన్�
Supreme Court: సుప్రీంకోర్టు ఇవాళ సంచలన తీర్పునిచ్చింది. జీవితకాల శిక్ష అనుభవించి, శిక్షా కాలాన్ని పూర్తి చేసుకున్న దోషులను విడిచి పెట్టాలని ఆదేశించింది.
ఢిల్లీ వీధుల్లో కుక్కలు కనిపించరాదని సుప్రీంకోర్టు సోమవారం ఢిల్లీ ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. వీధి కుక్కలన్నిటినీ సాధ్యమైనంత త్వరితంగా స్టెరిలైజ్ చేసి షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఢిల�
Supreme Court | వీధుల్లో కుక్కల బెడదపై సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం కీలక ఆదేశాలు జారీచేసింది. ఢిల్లీ-ఎన్సీఆర్ (Delhi-NCR) పరిధిలోని జనావాస ప్రాంతాల నుంచి వీధి కుక్కలు (Street dogs) అన్నింటినీ వెంటనే పట్టి, ప్రత్యేక షెల్టర్లకు త�
SIR | బిహార్లో చేపట్టిన ఓటర్ లిస్ట్ ప్రత్యేక సవరణ (SIR) విషయంలో తీవ్రమైన నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఓటర్ల జాబితా నుంచి ఓటర్లను తొలగిం�
నోట్ల కట్టల కేసులో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అంతర్గత కమిటీ సిఫారసులను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది.