భారత వెటరన్ రెజ్లర్ సుశీల్కుమార్కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జాతీయ మాజీ రెజ్లింగ్ చాంపియన్ సాగర్ ధన్కర్ హత్య కేసులో సుశీల్కుమార్ బెయిల్ పిటిషన్ను సుప్రీం కోర్టు బుధవారం తిరస్�
ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వీధి కుక్కలకు సంబంధించిన కేసును సుప్రీం కోర్టు బుధవారం సుమోటోగా స్వీకరించి, కొత్తగా ఏర్పాటు చేసిన ముగ్గురు న్యాయమూర్తుల ప్రత్యేక ధర్మాసనానికి బదిలీ చేసింది.
కర్ణాటక జేడీఎస్ ఎమ్మెల్సీ ఎస్ఎల్ భోజెగౌడ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన బుధవారం శాసన మండలిలో మాట్లాడుతూ, తాను చికమగళూరు పురపాలక సంఘం చైర్మన్గా పని చేసిన కాలంలో 2,800 వీధి కుక్కలను చంపించానని చెప్పారు.
Sadha | దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కలు కనిపించడానికి వీల్లేదంటూ తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. ఈ తీర్పును చాలామంది సమర్థిస్తుండగా.. జంతు ప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప�
Supreme Court | బీహార్లో ఓటర్ల జాబితాను సవరించాలనే ఎన్నికల కమిషన్ (EC) నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్య బ�
Lawyer Slaps Dog Lover | దేశ రాజధాని నివాస ప్రాంతాల్లోని వీధి కుక్కలను వెంటనే షెల్టర్స్కు తరలించాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సోమవారం ఈ తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టు బయట క
Sushil Kumar: రెజ్లర్ సుశీల్ కుమార్ బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. మాజీ జూనియర్ జాతీయ రెజ్లింగ్ చాంపియన్ సాగర్ ధన్కర్ మర్డర్ కేసులో సుశీల్ కుమార్పై ఆరోపణలు ఉన్నాయి. హైకోర్టు ఇచ్చిన బెయిల్�
కంచ గచ్చిబౌలి భూవివాదం కేసు విచారణను సుప్రీంకోర్టు ఆరు వారాలు వాయిదా వేసింది. పర్యావరణం, వన్యప్రాణుల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని ఈ కేసు విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ఆదేశించారు.
Chief Justice | ఢిల్లీ వీధుల్లో కుక్కలు (Stray Dogs) కనిపించరాదని సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం ఢిల్లీ ప్రభుత్వ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (Chief Justice) జస్టిస్ బీఆర్ గ�
Aadhaar | ఆధార్ను స్పష్టమైన పౌరసత్వ రుజువుగా పరిగణించలేమంటూ భారత ఎన్నికల కమిషన్(ఈసీఐ) తీసుకున్న వైఖరి సరైనదేనంటూ సుప్రీంకోర్టు మంగళవారం సమర్థించింది. ఓటరు పౌరసత్వాన్ని విడిగా తనిఖీ చేయాల్సి ఉంటుందని సుప్�
పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన గట్టు వామన్రావు దంపతుల (న్యాయవాదులు) హత్య కేసును సీబీఐకి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కంచ గచ్చిబౌలి భూముల్లో రేవంత్రెడ్డి ప్రభుత్వం సృష్టించిన విధ్వంసంపై బుధవారం సుప్రీం కోర్టులో మరోసారి విచారణ జరుగనున్నది. ఇప్పటికే రెండుసార్లు జరిగిన వాదనల్లో చెట్లను నరికేసిన వంద ఎకరాల్లో పునరుద్ధర