కొన్ని కొన్ని ఘటనలు సుదూర పర్యవసానాలకు దారితీసే నిర్ణయాలకు కారణమవుతాయి. నిరుడు దేశ రాజధాని ఢిల్లీలో వీధికుక్కల దాడికి గురై ఓ చిన్నారి చనిపోయిన ఘటన అలాంటిదే.
కులగణన సహితంగా జనాభా లెక్కలు చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ప్రభుత్వాలకు సంక్షేమ విధానాలను రూపొందించేందుకు కులాల వారీగా
ప్రభుత్వ సంస్థలు, రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించాలంటూ 2025 నవంబర్లో తాను జారీచేసిన ఆదేశాన్ని సుప్రీంకోర్టు మంగళవారం సమర్థించింది.
Supreme Court : వీధి కుక్కలను పబ్లిక్ ప్లేసెస్ నుంచి తొలగించాల్సిందే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను సవరించేందుకు నిరాకరించింది. ఈ అంశంపై గతంలో వెల్లడించిన తీర్పులో
కేబీఆర్ జాతీయ పారు చుట్టూ కాంగ్రెస్ సర్కార్ జరుపుతున్న పర్యావరణ విధ్వంసంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అభివృద్ధి పేరిట జీవవైవిధ్యాన్ని అడ్డగోలుగా నరికేసున్న రాష్ట్ర ప్రభుత్వానికి,
ఢిల్లీలో 2020లో చోటుచేసుకున్న అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న విద్యార్థి సంఘం నాయకులు ఉమర్ ఖాలిద్, శర్జీల్ ఇమామ్కు ఈ ఏడాది జనవరిలో బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచే�
CJI Surya Kant | కొందరిని తాను పరాన్నజీవులుగా (Parasites) లేదా బొద్దింకలుగా పోల్చిన వివాదంపై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్యకాంత్ (Suryakant) స్పందించారు. ఒక కేసు విచారణ సందర్భంగా తాను మౌఖికంగా చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చ
విమాన చార్జీలను హేతుబద్ధీకరించాలని శుక్రవారం సుప్రీంకోర్టు విమానయాన సంస్థలను ఆదేశించింది. ఒకేరోజు ఒకే మార్గంలో విమాన చార్జీల్లో భారీ వ్యత్సాసం ఉంటున్నదని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహ
ప్రజాస్వామ్యం సంగతేంటని గురువారం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సీబీఐ డైరెక్టర్ను ఎంపిక చేసే కమిటీలో సభ్యుడిగా భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) ఉన్నారని, అయితే ఎన్నికల ఉన్నతాధికారి�
హిందూత్వం ఓ జీవన విధానమని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొన్నది. ఒక హిందువు తప్పనిసరిగా గుడికి వెళ్లడం గానీ, ఆచారాలు పాటించడం గానీ అవసరం లేదని, ఇంట్లో దీపం వెలిగించడం కూడా తమ విశ్వాసాన్ని నిరూపించుకోవడానిక�
ఏదైనా క్రిమినల్ కేసులో సింగిల్ జడ్జి వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులు లేదా తుది తీర్పుతో విభేదించి నప్పుడు దానిపై ద్విసభ్య ధర్మాసనం వద్ద అప్పీల్ చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టంచేసింది. క్రిమిన�
దేశవ్యాప్తంగా న్యాయస్థానాలన్నింటిలో సమీకృత న్యాయపరమైన డాటా అందుబాటు ద్వారా కోర్టు కేసుల నిర్వహణ వ్యవస్థ ను బలోపేతం చేసే లక్ష్యంతో సుప్రీం కోర్టు సోమవారం ‘ఒక కేసు, ఒక డాటా’ అనే కొత్త విధానాన్ని ప్రారంభ�