Supreme Court | మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న రెండు కీలక ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించనున్నది. రెండు ప్రధాన పార్టీలైన శివసేన, ఎన్సీపీ పార్టీ నేతల మధ్య విభేదాలతో రెండువర్గాలుగా చీలిపోయిన విషయం తెలిసిం�
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాల్లో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల సమగ్ర సర్వే (సర్)ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు.. ఎన్నికల కమిషన్(ఈసీ)కి నోటీసులు జారీచేసింది.
దేశంలో తీవ్ర సంచలనం సృష్టించిన నిఠారీ వరుస హత్య కేసుల్లో నిందితుడు సురేంద్ర కోలీని నిర్దోషిగా ప్రకటస్తూ మంగళవారం సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. 12 కేసుల్లో అతడిని నిర్దోషిగా ప్రకటించి, అతడిని విడుదల చ�
Supreme Court | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిఠారీ వరుస హత్యల కేసు (Nithari serial killings case) లో సుప్రీంకోర్టు (Supreme court) సంచలన తీర్పు చెప్పింది. కేసులో నిందితుడిగా ఉన్న సురేంద్ర కోలి (Surendra Koli) ని మంగళవారం నిర్దోషిగా ప్రకటించింది.
ఎన్నికల సమయంలో కేసుల నమోదుకు అమలు చేయాల్సిన విధివిధానాలతో పోలీసులకు మార్గదర్శకాలు జారీ చేయాలని, ఆ మేరకు మద్రాస్ హైకోర్టుతోపాటు 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని హైకోర్టు డీజీపీని ఆదే
Supreme Court | ఇటీవల ఆంధ్రప్రదేశ్, ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్లో రోడ్డు ప్రమాదంలో ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో బస్సు దహనమై మరో 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. రెం�
KA Paul | ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్కు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. మీడియాలో ప్రచారం కోసం పిటిషన్లు దాఖలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
Speaker Gaddam Prasad | తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్పై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఫిరాయింపు ఎమ్మెల్యే అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసినా, ఎటువంటి నిర్ణయం తీసుకో
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీ సీలకు పార్టీపరంగా కాకుండా, చట్టబద్ధంగానే 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్చేశారు. ఈ మేరకు రాష్ట్ర బీ�
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ మీద దాడి జరిగి నెల రోజులు కావస్తున్న ఇప్పటికీ కేసులు నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 17న ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఢిల్లీలో పెద్ద
భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ మాజీ భార్య హసీన్ జహాన్ మరోసారి కోర్టు మెట్లెక్కింది. భరణం కింద షమీ నెలనెలా చెల్లిస్తున్న రూ. 4 లక్షలు సరిపోవడం లేదని.. వాటిని రూ. 10 లక్షలకు పెంచాలని కోరుతూ ఆమె అత్యున్నత న్య�
దేశవ్యాప్తంగా కుక్క కాటు సంఘటనలు పెరిగిపోతుండడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు వీధి కుక్కల ప్రవేశాన్ని నిరోధించడానికి అన్ని విద్యా సంస్థలు, దవాఖానలు, క్రీడా ప్రాంగణాలు, రైల్వే స్టేషన్లు