Supreme Court : దేశంలోని విద్యా సంస్థల్లో టాయిలెట్లు, శానిటరీ న్యాప్కిన్స్ లేని కారణంగా బాలికలు చదువు మానేయకుండా చూడాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కేంద్రానికి, రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచ�
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వ్యవహార శైలిపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. 2024 పేపర్ లీక్ కేసుకు సంబంధించి పలు మార్గదర్శకాలు అందినప్పటికీ ఎన్టీఏ ఎటువంటి గుణపాఠాలు నేర్చుక�
Twisha Sharma: త్విషా శర్మ మృతి కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆ ఘటన చాలా బాధాకరంగా ఉన్నట్లు సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే ఆ కేసు అంశంలో మీడియా సంయమనంతో వ్యవహరించాలని క
చిన్న పిల్లల అదృశ్యం కేసులు రోజురోజుకూ పెరిగిపోవడంపై సుప్రీంకోర్టు శుక్రవారం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాథమిక విచారణ లేకుండానే వాటిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అన్ని రాష్ర్టాల పోలీసులను ఆదేశించింది.
Supreme Court: రష్యా సైనిక దళంలో పనిచేస్తున్న 49 మంది భారతీయలు.. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో మృతిచెందినట్లు సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రష్యా దళంలో మొత్తం 217 మంది భారతీయులు ఉ�
వెనుకబడిన తరగతుల్లో ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందిన కుటుంబాల పిల్లలకు రిజర్వేషన్ల ప్రయోజనాలను కొనసాగించడం అవసరమా అనే అంశంపై సుప్రీం కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. రిజర్వేషన్ల విధానం ద్వారా సా�
న్యాయస్థానాలలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల కొరతపై సుప్రీంకోర్టు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది.
reservation : దేశంలో రిజర్వేషన్ల అమలు విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ అధికారులే అయితే.. వారి పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు అని ప్రశ్నించింది.
Supreme Court : సీబీఎస్ఈ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ దీనిపై సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
కేబీఆర్ పార్కు రోడ్ విస్తరణ ప్రభావిత యజమానుల ఫోరం ప్రతినిధులు గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేబీఆర్ పా
కులగణనపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును వక్రీకరించవద్దని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ చిరంజీవులు ఒక ప్రకటనలో తెలిపారు.