హిందూత్వం ఓ జీవన విధానమని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొన్నది. ఒక హిందువు తప్పనిసరిగా గుడికి వెళ్లడం గానీ, ఆచారాలు పాటించడం గానీ అవసరం లేదని, ఇంట్లో దీపం వెలిగించడం కూడా తమ విశ్వాసాన్ని నిరూపించుకోవడానిక�
ఏదైనా క్రిమినల్ కేసులో సింగిల్ జడ్జి వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులు లేదా తుది తీర్పుతో విభేదించి నప్పుడు దానిపై ద్విసభ్య ధర్మాసనం వద్ద అప్పీల్ చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టంచేసింది. క్రిమిన�
దేశవ్యాప్తంగా న్యాయస్థానాలన్నింటిలో సమీకృత న్యాయపరమైన డాటా అందుబాటు ద్వారా కోర్టు కేసుల నిర్వహణ వ్యవస్థ ను బలోపేతం చేసే లక్ష్యంతో సుప్రీం కోర్టు సోమవారం ‘ఒక కేసు, ఒక డాటా’ అనే కొత్త విధానాన్ని ప్రారంభ�
భద్రాద్రి-కొత్తగడెం జిల్లా పినపాక మండలం కాల్వలనాగారంలోని 600 ఎకరాల వివాదాస్పద భూములు అటవీ శాఖకే చెందుతాయని సుప్రీంకో ర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు బుధవా రం తుది తీర్పు వెల్లడించింది.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సీఎం పదవికి రాజీనామా చేసేందుకు మమతా బెనర్జీ ససేమిరా అంటున్నారు. ఎన్నికల్లో బీజేపీ రిగ్గింగ్కు పాల్పడిందని, ఈసీ వారికి సహకరించిందని ఆరోపిస్తూ ఆమె నిర�
Supreme Court | కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (Chief Election Commissioner), ఎన్నికల కమిషనర్ (Election Commissioner) నియామకాల ఎంపిక కమిటీల్లో భారత ప్రధాన న్యాయమూర్తి (Chief Justice of India) సభ్యత్వాన్ని తొలగిస్తూ.. కొత్త చట్టం చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ)తో కలిపి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 34 నుంచి 38కి పెంచే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది.
బతుకమ్మకుంటలో మాటల మంటలు చెలరేగుతున్నాయి. ఈ స్థలవివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్లడం, హైకోర్టు ఉత్తర్వులను అమలుపరచాలంటూ సుప్రీం చెప్పినప్పటి నుంచి ఈ వివాదం మరింత జటిలంగా మారుతోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ
Supreme Court | పశ్చిమబెంగాల్ (West Bengal) లో ఓట్ల లెక్కింపు వేళ టీఎంసీ అధినేత్రి (TMC Chief), సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) కి సుప్రీంకోర్టు (Supreme Court) లో చుక్కెదురైంది. ఓట్ల లెక్కింపు సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం (Union Govt) నుంచి మాత్రమే ఎంపి
కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు శుక్రవారం సుప్రీం కోర్టులో ఊరట లభించింది. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ భార్య రింకీ భుయాన్ శర్మ దాఖలు చేసిన పరువు నష్టం ఫిర్యాదు విషయంలో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరైంది.
అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పశ్చిమ బెంగాల్లో అటు అధికార టీఎంసీ, విపక్ష బీజేపీలు తమ రాజకీయ ఎత్తుగడలను వేగవంతం చేశాయి. తాజాగా, ఓట్ల లెక్కింపులో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను కూడ
Mamata Banerjee : కౌంటింగ్ అంశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని నియమిస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.