సీఎం రేవంత్రెడ్డికి దమ్ముంటే పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఆ 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ డిమాండ్ చేశారు.
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి సోమవారం సుప్రీంకోర్టులో రెండు విధాలుగా భంగపాటు ఎదురైంది. బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోవాల్సిందేనని, ల�
Supreme Court: దేశంలో ప్రతి 8 నిమిషాలకు ఓ చిన్నారి అదృశ్యం అవుతున్నట్లు వచ్చిన వార్తల పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది చాలా సీరియస్ సమస్య అని కోర్టు పేర్కొన్నది. జస్టిస్ బీవీ నాగరత్�
ప్రజా తీర్పును పక్కనబెట్టి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా నాన్చివేత ధోరణితో సభాపతి ప్రవర్తించడం ఎంతమాత్రం తగదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై వేటు తప్పదని, సుప్రీంకోర్టు ఫిరాయింపు అంశంపై వారం రోజుల్లోనే తేల్చాలని ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో ఉన్న స్పీకర్ను ఆదేశించిందని సీనియర్ న్యాయవాది మోహిత్రావ
తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ ప్రసాద్ కుమార్పై సుప్రీంకోర్టు (Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా? అని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తర్వలో రాజీనామా చేస్తారని గాంధీ భవన్ వర్గా ల్లో చర్చ జరుగుతున్నది. ఇద
తెలంగాణ యూనివర్సిటీలో అనిశ్చితి రోజుల తరబడి కొనసాగుతూనే ఉంది. తెర దించాల్సిన అధికార కాంగ్రెస్ పార్టీ పెద్దలు కనీసం పట్టించుకోవడం లేదు. టీయూ పెద్దలు మొండికేసి మోనమే సమాధానంగా ఇస్తున్నారు. హైకోర్టు తీర�
తెలంగాణ యూనివర్సిటీకి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు కాపీలు చేరినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు నవంబర్ రెండో వారంలోనే తీర్పు కాపీలు టీయూకు రావడంతో ప్రభుత్వ పెద్దల దృష్టిక�
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) నుంచి తమిళనాడుకు మినహాయింపునిచ్చే బిల్లును నిలిపి ఉంచిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందేనని నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులు హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు న