చట్ట సభ్యుల విశేషాధికారాల పరిధి, పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్ర హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛ దాని ప్రభావానికి సంబంధించిన కీలక అంశంపై విచారణను ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆక్టోబర్ ఆరవ తేదీ నుంచి �
Supreme Court : భారత సుప్రీంకోర్టులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)కి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ బ్యాంక్ అకౌంట్లను నిలిపివేస్తూ ఈడీ తీసుకున్న నిర్ణయంపై నిషేధం ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ
తెలంగాణలోని గురుకుల పాఠశాలల విద్యార్థుల కోసం ఉద్దేశించిన బంకర్ బెడ్ల కొనుగోలు టెండర్లపై సుప్రీంకోర్టు నోటీసులు జారీచేయడం అవినీతి రేవంత్ ప్రభుత్వానికి న్యాయస్థానం వేసిన కొరడా దెబ్బగా బీఆర్ఎస్ ఎమ�
దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులకు తప్పనిసరి గ్రామీణ సేవపై ఒకే రీతిలో ఉండే సమగ్ర జాతీయ విధానాన్ని రూపొందించేందుకు సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తం చేసింది. వైద్యవిద్యలో ప్రభుత్వ సబ్సిడీల ప్రాధాన్యతను ప్ర
పోలీసుల విచారణకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరయ్యేందుకు అనుమతించాలన్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఓ కేసు విచారణకు భౌతికంగా హాజరు
విద్యార్థుల ఆందోళనల సమయంలో పోలీసులు సంయమనం పాటించాలని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ‘శక్తిమంతమైన రాజ్యం’ పేరుతో బలప్రయోగానికి పాల్పడితే ఉద్రిక్తతలు మరింతగా పెరిగుతాయని న్యాయస్థానం పేర్కొంది.
నీట్-యూజీ పేపర్ లీకేజీపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం కావడం.. చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే. ఈ క్రమంలోనే పరీక్ష నిర్వహణా లోపాలపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై కేం
గుర్తింపు పొందిన వార్తా సంస్థలు కోర్టు విచారణల గురించి స్వేచ్ఛగా వార్తలు ప్రచురించవచ్చు, కానీ.. కోర్టు విచారణలకు సంబంధించి ఆడియో, వీడియో క్లిప్లను వార్తా కథనాల్లో ఉపయోగించటంపై ఆంక్షలు ఉంటాయని సుప్రీం�
లేస్ చిప్స్లో ఉపయోగించే ఆలుగడ్డకు సంబంధించిన న్యాయ పోరాటం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. దీంతో కార్పొరేట్ వాదనలు, రైతుల హక్కులకు సంబంధించి ఇప్పటికే ఉన్న విస్తృత ఘర్షణ మరింత తీవ్రమైంది.
NEET-UG : ఈ ఏడాది నీట్ పేపర్ లీకేజీతో ఈ పరీక్ష నిర్వహణపై అనేక విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో నీట్-యూజీ పరీక్ష నిర్వహణను కఠినతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం పరీక్ష నిర్వహణా విధానంలో కీ�
Supreme Court : విద్యార్థులు, యువత ఆందోళనలు చేస్తున్నప్పుడు, అవి ఉద్రిక్తంగా మారినప్పుడు వారిపై దూకుడుగా వ్యవహరించి, అణిచివేసే బదులు సంయమనంతో వ్యవహరించాలని సుప్రీంకోర్టు భద్రతా బలగాలకు సూచించింది. వారికి కౌన్స�
భారత దేశంలో 56 శాతం వాహనాలకు బీమా లేదని వెల్లడించిన సుప్రీం కోర్టు, ఇన్సూరెన్స్ లేని వాహనాలకు ఇంధనాన్ని నిరాకరించేలా పైలట్ ప్రాజెక్టును చేపట్టాలని కేంద్రాన్ని ఆదేశించింది. భారత దేశ రహదారులపై తిరుగుతు�
దేశంలోని ప్రతి రోడ్డుపై పాదచారుల కోసం ప్రత్యేక మార్గం ఉండేలా చూడాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఓ రోడ్డు ప్రమాదం కేసుపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ మేరకు అదనపు సొలిసిటర్ జనరల్ క�
కావేరీ జలాల వివాదంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ(సీడబ్ల్యూఎంఏ), కావేరీ రెగ్యులేషన్ కమిటీ(సీడబ్ల్యూఆర్సీ) ఆదేశాలను కర్ణాటక ప్రభుత్వం ఉల్లంఘి�