బీహార్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి దీపక్ ప్రకాశ్ కొనసాగింపుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆరునెలలు దాటినా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా అతను ఎన్నిక కాకపోయినా మంత్రిగా కొనసాగించడంపై వివరణ ఇవ్వాలని బ�
ఈ నెల 20న కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిర్వహించిన ఆందోళనలో పెల్లెట్ గన్ల వల్ల గాయపడిన నిరసనకారులకు తగిన వైద్య చికిత్స అందించాలని సుప్రీం కోర్టు గురువారం ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Supreme Court | ఎన్నికల్లో గెలువని వ్యక్తిని ఇంకెంతకాలం మంత్రిగా కొనసాగిస్తారని బీహార్ ప్రభుత్వాన్ని (Bihar Govt) సుప్రీంకోర్టు (Supreme Court) ప్రశ్నించింది. ఆ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి (Bihar Panchayati Raj Minister) దీపక్ ప్రకాశ్ (Deepak Prakash)
Supreme Court | కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతృత్వంలో నిరసన చేపట్టిన విద్యార్థులపైకి భద్రతా బలగాలు (Security Forces) పెల్లెట్ గన్స్ (Pellet Guns) వినియోగించాయంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పర్యావరణ అనుమతుల మంజూరుకు లైన్క్లియర్ అయింది. అనుమతులకు సంబంధించి కేంద్ర పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ జారీచేసిన ఆఫీస్ మెమోరాండమ్ను సుప్ర
బొగ్గు బ్లాకుల కేటాయింపు కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్పై ఉన్న క్రిమినల్ విచారణను ఆయన మరణించిన రెండేండ్ల తర్వాత సుప్రీంకోర్టు బుధవారం మూసివేసింది. ద
Supreme Court: బొగ్గుగనుల కేటాయింపు కేసులో దివగంత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు 2015లో ప్రత్యేక సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ క్రిమినల్ కేసును కొట్టివేస్తున్నట్లు ఇవాళ సుప్ర�
ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది
ఇటీవల విద్యార్థుల నేతృత్వంలో జరిగిన ఆందోళనలో పాల్గొన్న వారిపై ఎటువంటి నిర్బంధ చర్యలు తీసుకోవద్దని రాష్ర్టాలను సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. అలాగే ఎటువంటి నేర చరిత్ర లేని పక్షంలో 18 ఏండ్ల లోపు వయస�
Air India : గత ఏడాది జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై తుది నివేదికను వచ్చే అక్టోబర్లో సమర్పిస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ ప్రమాదంపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూర�
Supreme Court: జంతర్ మంతర్తో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు సీజేపీ కార్యకర్తలు, విద్యార్థులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ నిరసనకారులపై బలవంతపు చర్యలు తీసుకోవద్దు అని ఇవాళ స�
కృష్ణా జలాలకు సంబంధించి బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ప్రకటించిన అవార్డుపై అమల్లో ఉన్న స్టేను తొలగించాలని కర్ణాటక సర్కార్ చేసిన వాదనలను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
శాంతియుత నిరసనలు రాజ్యాంగబద్ధమైన రక్షణ కలిగినవని, కేవలం ఆందోళన సాకుతో లాఠీచార్జ్ చేయడం సమర్థనీయం కాదని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు.
షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) వర్గానికి చెందిన వ్యక్తి హిందు, సిక్కు లేదా బౌద్ధమతం కాకుండా వేరే మతాన్ని స్వీకరించడం ద్వారా మత మార్పి డి జరిగిన మరుక్షణం నుంచి తమ ఎస్సీ హోదాను కోల్పోతారని స్పష్టం చేస్తూ మార్�