రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులకు అంగీకారం తెలిపే అధికారాలను నియంత్రించే ఆర్టికల్ 200లో ‘సాధ్యమైనంత త్వరగా’ అనే పదం లేకపోయినా గవర్నర్లు నిర్ణీత సమయంలో నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు మంగళవారం పేర�
Thaksin Shinawatra | థాయ్లాండ్ (Thailand) మాజీ ప్రధాన మంత్రి (Former Prime minister) థక్సిన్ షినవత్ర (Thaksin Shinawatra) కు ఆ దేశ సుప్రీంకోర్టు (Supreme Court) షాకిచ్చింది. గతంలో ఓ కేసులో విధించిన శిక్షను షినవత్ర సరిగ్గా అనుభవించలేదనే కారణంతో మరోసారి ఏడాదిప
అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు నానాపాట్లు పడుతున్నారు. మొత్తం పది మందిలో ఇద్దరు తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని పేర్కొంటూ స్పీకర్ కార్యాలయానికి లేఖలు ఇచ్చినట్
SIR Row | బిహార్ ఓటర్ల జాబితా ఇంటెన్సివ్ రివిజన్ కేసులో సుప్రీంకోర్టు ఆధార్ చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు అని స్పష్టం చేసింది. అయితే, అది పౌరసత్వానికి రుజువుగా పరిగణించలేమని తేల్చి చెప్పింది.
సీఎం రేవంత్ రెడ్డికి (Revanth Reddy) సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా దాఖలైన పరువు నష్టం దావా కేసును సర్వోన్నత న్యాయస్థానం కొట్టేవేసింది.
ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఓ వ్యక్తి పేరును చేర్చడానికి లేదా తొలగించడానికి ఆ వ్యక్తి గుర్తింపును నిర్ధారించే పత్రాల్లో ఒకదానిగా ఆధార్ కార్డును పరిగణించాలని ఎన్నికల కమిషన్కు సుప్రీంకోర్టు తెలిపింది
చెక్ బౌన్స్ కేసులో ఫిర్యాదుదారుతో దోషి రాజీ కుదుర్చుకుని, జైలు శిక్షను తప్పించుకోవచ్చునని సుప్రీంకోర్టు చెప్పింది. ఇరు పక్షాల మధ్య రాజీ ఒప్పందం కుదిరి, ఒప్పంద పత్రంపై సంతకాలు జరిగిన తర్వాత, నెగోషబుల్�
ఉత్తరాది రాష్ర్టాలు, దేశ రాజధాని భారీ వరదల్లో చిక్కుకున్న నేపథ్యంలో విచక్షణారహితంగా జరుగుతున్న చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
చట్టాలు చేయడం అసెంబ్లీల పరిధిలోకి మాత్రమే వస్తుందని, ఆ ప్రక్రియలో గవర్నర్లకు ఎటువంటి పాత్ర ఉండదని రాష్ట్ర ప్రభుత్వాలు బుధవారం సుప్రీంకోర్టులో వాదించాయి. రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు సమ్మతి �
Supreme Court | తమిళనాడు కేసులో ఏప్రిల్ 8న ఇచ్చిన తీర్పులో నిర్దేశించిన మేరకు బిల్లుల ఆమోదంపై గడువును రాష్ట్రపతి లేదా గవర్నర్లు పాటించని పక్షంలో పర్యవసానాలు ఏమిటని సుప్రీంకోర్టు మంగళవారం తెలుసుకోగోరింది. అన్న
కొన్ని నెలలుగా కాలయాపన చేసి బీసీ సమాజాన్ని నమ్మిస్తూ, బురిడీ కొట్టిస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముందు మరో అధికారిక మోసానికి తెగబడింది.
రాజు కన్నా మొండివాడు బలవంతుడంటారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు లక్షణాలూ కలగలిసిన వ్యక్తి. ప్రజాస్వామిక పాలకునిలా కాకుండా రాజరికపు ఫర్మానాల తరహాలో పాలించడమంటే ఆయనకు ఇష్టం.
యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ (వీసీ)ల నియామకంలో ముఖ్యమంత్రి పాత్రను సవాల్ చేస్తూ కేరళ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ మంగళవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఏపీజే అబ్దుల్ కలామ్ టెక్నాలజికల్ యూనివర్సి�