తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న శ్రీ దేవరాజ స్వామి దేవాలయంలో పూజలు చేసే అయ్యంగార్ల రెండు వర్గాల మధ్య 200 ఏండ్ల నుంచి జరుగుతున్న పోరాటం తాజాగా సుప్రీంకోర్టుకు చేరింది.
అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థినులందరికీ ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ అందించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది.
Supreme Court : మహిళల ఆరోగ్యానికి సంబంధించి నెలసరి పరిశుభ్రత (మెనుస్ట్రువల్ హైజీన్)పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నెలసరి పరిశుభ్రత ప్రాథమిక హక్కు కిందకే వస్తుందని, స్కూళ్లలో విద్యార్థినిల విషయంలో తగి�
TG Speaker | ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ ప్రారంభించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్పై ఆయన విచారణ చేపట్టారు. బీఆర్ఎస్ నేత పాడి
UGC Rules | యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రకటించిన నూతన నిబంధనల అమలును సుప్రీంకోర్టు గురువారం నిలిపివేసింది. ఈ నిబంధనలను పునఃపరిశీలించాలని తెలిపింది. అస్పష్టంగా ఉన్న ఈ నిబంధనలు దుర్వినియోగమయ్యే అ�
రాష్ట్ర బార్కౌన్సిల్ సభ్యుల పదవులకు శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ పర్యవేక్షణలో జరిగే ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారి, హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ యతి�
కొరివితో తలగోక్కోవటం అంటే ఇదే. ఇప్పటికి అయినవి సాలినట్టు లేదు. విద్యుత్తు కొనుగోలులో ఏదో అయిందని గగ్గోలు పెట్టిన్రు. రిటైర్ అయిన ఓ జడ్జిని తీసుకొచ్చి విచారించుమన్నరు. మొదట్లో వాళ్లను వీళ్లను పిలిచి మాట
UGC Equity Rules : యూజీసీ ఇటీవల విడుదల చేసిన కొత్త రూల్స్పై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. 'ఈక్విటీ రెగ్యులేషన్స్' పేరుతో యూజీసీ ఈ నెల 13న విడుదల చేసిన కొత్త నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం
సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందినవిగా విస్తృతంగా పరిగణించబడుతున్నప్పటికీ కింది స్థాయి స్థానిక సంస్థల్లో తక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రాహ్మణులను రాజకీయంగా వెనుకబడిన తరగతులు(పీబీసీ)గా వర్�
యూజీసీ కొత్త నిబంధనలను వ్యతిరేకిస్తూ జనరల్ క్యాటగిరీ విద్యార్థులు, అగ్ర కులాల సభ్యులు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరసనలు బుధవారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్లో విద్యార్థుల న�
కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో కుల ప్రాతిపదిక వివక్షను కట్టడి చేసేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) జారీ చేసిన కొత్త నిబంధనలపై వివాదం రేగింది. ఈ నిబంధనలు దుర్వినియోగం అవుతాయని, తప్పుడు ఫిర్యా�
దేశంలో సమాఖ్యవాదం బలహీనపడుతున్నదని, సంక్షేమ చట్టాలను నీరుగారుస్తున్నారని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు.
న్యాయ వ్యవస్థలోని కొలీజియం వ్యవస్థలో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యం చేసుకోవడాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ శనివారం తీవ్రంగా విమర్శించారు. హైకోర్టు జడ్జిల బదిలీలకు సంబంధించి�