దావాకు సంబంధించి ఏదైనా రాజీ ఒప్పందాలు చేసుకుంటే అవి తప్పనిసరిగా లిఖితపూర్వకంగా ఉండాలని, సంబంధిత పక్షాలు లేదా వారి అధికార ప్రతినిధుల సంతకాలను కలిగి ఉండాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అలా కాని పక్షం�
Umar Khalid : ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్టై జైలులో ఉన్న కీలక నిందితులు ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం వారు దరఖాస్తు చేసుకున్న పిటిషన్లను కర్కార్డూమా కోర్టు తిరస్కరించిం�
మోదీ-షా పాలన నుంచి ఎన్నికల ప్రజాస్వామ్యానికి తీవ్రమైన ముప్పు పొంచి ఉందని విపక్ష ఇండియా కూటమి శుక్రవారం పేర్కొంది. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)ను నిలిపివేయాలని, మళ్లీ బ్యాలట్ పేపర్లకు తిరిగి వ�
Sonam Raghuvanshi : హనీమూన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆమె బెయిల్ రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో సోనమ్ ప్రస్తుతం బెయిల్పై విడుదలైన సం�
న్యాయనిర్ణయ ప్రక్రియలో కృత్రిమే మేధ (ఏఐ) ప్రభావాన్ని పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటుచేయాలని సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ను ఆదేశించింది. పలు ట్రిబ్యునళ్లు ఏఐ సృష్టించిన కల్పితమైన తీర్పులపై �
యుక్తవయసులో పరస్పర అంగీకారం తో ఏర్పడిన ప్రేమను ఆధారం చేసుకొని తన పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం సుప్రీంకోర్టు, పలు హైకోర్టులు జారీచేసిన ఉత్తర్వులకు విరుద్ధమని, తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయా
Tamil Nadu : గోవధపై నిషేధం విషయంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంలో గోవధను నిషేధిస్తూ గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బుధవారం సుప్ర�
రాష్ట్రవ్యాప్తంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ జోరుగా సాగుతుండగా.. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని 14 గ్రామాల ప్రజలు మాత్రం ఇందు లో పాల్గొనడం లేదు.
పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ను కలిపే కార్యక్రమం ఇంకా కొనసాగుతున్న ప్రయోగమేనని, దీని ప్రభావం వచ్చే ఏడాది నాటికి మరింత స్పష్టమవుతుందని కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది.
70 ఏండ్ల భూ వివాదం.. నాలుగు తరాల న్యాయ పోరాటం.. మధ్యలోనే చనిపోయిన భూ యజమాని.. ఎట్టకేలకు సుప్రీం తీర్పుతో బాధితులకు దక్కిన న్యాయం. ఇదంతా ఉత్తరాఖండ్లోని నర్సీపూర్ కులాన్ గ్రామంలోని భూ వివాదం చుట్టూ జరిగిన త�
అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమీషన్ గ్రీర్ ఈ వారంలో భారత్లో పర్యటిస్తున్న క్రమంలో ఆ దేశ ఖజానా కార్యదర్శి స్కాట్ బెసెంట్ ప్రపంచ దేశాలకు తాజా హెచ్చరిక జారీ చేశారు.
ఫ్లాట్ స్వాధీనం పొందిన తర్వాత కూడా దాని అప్పగింతలో జాప్యానికి పరిహారం కోరుతూ చేసే అభ్యర్థనపై గృహ కొనుగోలుదారు పరిష్కారాన్ని కోరవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది.