ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ రాహుల్గాంధీ లేవనెత్తిన అంశాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆయన ఆరోపణలపై ‘సిట్'తో విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు సోమవారం
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై దాడి అనాగరికమని ఎమ్మార్పీఎస్ సిద్దిపేట జిల్లా ఇన్చార్జి మందకుమార్ అన్నారు. భారత చీఫ్ జస్టిస్ గవాయ్పై దాడిని నిరసిస్తూ సోమవారం సిద�
Supreme Court | లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ (Rahul Gandhi) .. ‘ఓట్ చోర్- గద్దీ ఛోడ్’ అనే నినాదంతో ‘ఓటర్ అధికార్ యాత్ర (Voter Adhikar Yatra)’ నిర్వహించారు. ఈ యాత్రలో ఆయన బీజేపీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం (Electio
PCC chief | బీసీ రిజర్వేషన్ల అమలుపై హైకోర్టులో చుక్కెదురు కావడంతో.. ఈ అంశంపై వీలైనంత త్వరలో సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తాను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార�
BC Reservations | బీసీ రిజర్వేషన్లపై విషయంలో కేంద్ర బొ గ్గు గనుల శాఖ మంత్రి జీ కిషన్రెడ్డి చేతులెత్తేశారు. కేంద్రం క్యాబినెట్ మంత్రిగా ఉండి కూడా తానేం చేయలేనని వ్యాఖ్యానించడం గమనార్హం.
BC Reservations | బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) వేయనున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు స్టే ఇచ్చిన నే�
వాట్సాప్ వినియోగాన్ని ప్రాథమిక హక్కుగా పిలవలేమని, పిటిషనర్లు దానికి బదులుగా ఇటీవల భారత్ దేశీయంగా ప్రవేశపెట్టిన మెసేజింగ్ యాప్ అరైట్టెని వినియోగించుకోవచ్చు కదా? అని సుప్రీం కోర్టు పేర్కొంది.
Arattai | స్వదేశీ మెసేజింగ్ యాప్ ‘అరట్టై (Arattai)’ పేరు ఇటీవల నెట్టింట మార్మోగుతున్నది. ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) కూడా దీని ప్రస్తావన తీసుకొచ్చింది.
స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42% పెంచడంపై హైకోర్టు ద్వారా స్టే తెచ్చుకోవడంలో విజయం సాధించిన పిటిషనర్లు శుక్రవారం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు �
Supreme Court | జమ్మూ కశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరించాలంటూ దాఖలైన పిటిషన్పై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర హోదా అంశంపై దాఖలైన పిటిషన్లపై స్పందన చెప్పాలంటూ కేంద్రానికి �
సుప్రీంకోర్టులో తనపై జరిగిన షూ దాడి యత్నంపై భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) బీఆర్ గవాయ్ మొదటిసారి స్పందించారు. ఆ అనూహ్య ఘటనపై రెండురోజుల తర్వాత సీజేఐ మౌనం వీడారు.