వయోజనులైన పిల్లలు వృద్ధులైన తమ తల్లిదండ్రుల బాగోగులను చూసుకోకుంటే వారి ఆస్తిని అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అలాంటి సంతానాన్ని బయటకు వెళ్లగొట్టవచ్చని కీలక తీర్పు వెలువరించింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను స వాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. కేవలం పత్రికల్లో వచ్చిన వా ర్తల ఆధారంగా
ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితోపాటు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాత్ర కూడా ఉన్నదని ఆలిండియా దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య కార్యదర్శి జెరూసలేం మత్తయ్య ఆరోపించారు
Supreme Court | దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు (Supreme Court) లో బుధవారం ఉదయం ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ సీనియర్ న్యాయవాది (Senior lawyer).. తన క్లయింట్ పిటిషన్పై అత్యవసరంగా ఇదేరోజు విచారణ చేపట్టాలని సీనియర్ న్�
Supreme Court | ఈ ఏడాది రుతుపవనాలు (Monsoon) హిమాలయన్ రాష్ట్రాల (Himalayan states) లో అల్లకల్లోలం సృష్టించాయి. అతివృష్టి, వరదలు పోటెత్తడం, కొండచరియలు విరిగిపడటం లాంటి కారణాలతో హిమాచల్ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రంలో ఊళ్లకు ఊళ్లే కొట�
Cash for Vote Case | ఓటుకు నోటు కేసును నిర్వీర్యం చేయాలని చూస్తున్న తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు రేవంత్రెడ్డి, చంద్రబాబునాయుడుల పాత్రను తేల్చాలని ఆ కేసులో నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్య సుప్రీంకోర్టు సీజేఐ
BC Reservations | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీచేయాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయించింది. ఒకటి రెండు రోజుల్లో జీవో వెలువడనున్నట్టు తెలిసింది.
Alimony | పెళ్లయిన 14 నెలలకే తన భర్తకు విడాకులు ఇచ్చిన ఓ భార్య ఏకంగా రూ.5 కోట్లు భరణం కోరడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆమెవన్నీ గొంతెమ్మ కోరికలని, అవి ఆచరణ సాధ్యం కావని స్పష్టం చేసింది. భరణం విషయంలో ఇల�
Supreme Court | న్యాయస్థానాలు (Courts) బకాయిలు వసూలు చేసే రికవరీ ఏజెంట్లు (Recovery agents) కాదని సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రంగా స్పందించింది. సివిల్ వివాదాల (Civil disputes) ను క్రిమినల్ కేసులు (Criminal cases) గా మార్చే ఈ ధోరణి మంచిది కాదని అసహనం వ్య�
ఫోన్ ట్యాపింగ్ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు తరఫు న్యాయవాది దామా శేషాద్రినాయుడు సుప్రీంకోర్టుకు తెలిపారు.
పరువు నష్టం కేసులను నేర రహితంగా పరిగణించాలన్న వాదనపై సుప్రీంకోర్టు సోమవారం సానుకూలత వ్యక్తం చేసింది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ) రిటైర్డ్ ప్రొఫెసర్ అమితా సింగ్ ఆన్లైన్ న్యూస్ పోర్ట�
ప్రాథమిక దర్యాప్తు నివేదిక ఆధారంగా పైలట్లను నిందించడం బాధ్యతారాహిత్యమని గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తును కోరుతూ దాఖలైన పిల్ విచారణ సందర�
Supreme Court : పరువునష్టం కేసులను నేర చట్టాల నుంచి విముక్తి కల్పించాలన్న అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. పరువునష్టం పేరుతో క్రిమినల్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కోర్టు ఈ రకమై�