గత నెలలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన నిరసనల సందర్భంగా జరిగిన హింస, పోలీసుల చర్యలపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్రెడ్డి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ(హెచ్పీసీ)ని సుప
Supreme Court : సీబీఎస్ఈ స్కూళ్లలో త్రిభాషా విధానాన్ని సవాలు చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యవసరంగా త్రిభాషా విధానం అమలు చేయాల్సిన అవసరం లేదని వారు కోర్టుకు తెలిపారు.
Supreme Court : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో గత నెల 20న భారీ నిరసన జరిగిన సంగతి తెలిసిందే. ఈ నిరసన హింసాత్మకంగా మారడంతో పలువురు విద్యార్థులతోపాటు భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు.
రూ.20 లంచం ఆరోపణకు సంబంధించిన న్యాయ పోరాటం మూడు దశాబ్దాల తర్వాత ముగిసింది. గుజరాత్ ప్రభుత్వానికి చెందిన ఇద్దరు ఉద్యోగులకు విధించిన శిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. లంచం డిమాండ్ చేశారని రుజువు కాకు�
బొగ్గు బ్లాక్ కేటాయింపుల కుంభకోణం కేసుల విచారణలపై ఎలాంటి స్టే విధించవద్దని, నిందితులకు హక్కులకు ప్రతికూల నష్టం వాటిల్లకుండా ఉండేందుకు వారి పెండింగ్ అప్పీళ్లను నాలుగు వారాల్లోగా పరిష్కరించాలని సుప్
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో సంస్కరణలను వ్యవస్థాగతం చేయవలసిన అవసరం ఉందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. రాధాకృష్ణన్ కమిటీ, నందన్ నీలేకని కమిటీ సిఫార్సుల అమలుకు తీసుకున్న చర్యల గురించి తమకు తెలియచ�
Imran Khan : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను ఆయన భార్య, సోదరి కలిశారు. తొమ్మిది నెలల తర్వాత ఇమ్రాన్ను కుటుంబ సభ్యులు కలిశారు. ఈ ఏడాది తొలిసారి. రావల్పిండిలోని అడియాలా జైలులో ఇమ్రాన్ ఖాన్ ఖైదీగా ఉన్నార�
దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4,000కు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని, 28 మంది ముఖ్యమంత్రుల్లో 14 మంది తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారని సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా సుప్రీంకోర్టు�
మరణశిక్షను ఎదుర్కొంటున్న ఖైదీలను ఉరి తీసే ప్రస్తుత పద్ధతిని రద్దు చేసి, దాని స్థానంలో ప్రాణాంతక ఇంజెక్షన్ ఇవ్వడం వంటి తక్కువ బాధాకరమైన పద్ధతులను ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్�
Imran Khan : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు భారీ ఊరట లభించింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను జైలు నుంచి ఆస్పత్రికి తరలించాలని పాక్ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం కోర్టు ఆదేశాలు జారీ చేస�
Supreme Court : ఉరి తీయడం ఆపేసి.. మరణశిక్షలో భాగంగా ప్రత్యామ్నాయ శాస్త్రీయ విధానాలను అమలు చేయాలని కోరుతూ దాఖలైన పిటీషన్ను ఇవాళ సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. నొప్పి లేకుండా మరణశిక్షను అమలు చే�
రద్దీ సమయాల్లో విమాన చార్జీలు విపరీతంగా పెంచడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రైవేట్ విమానయాన సంస్థలు అడ్డగోలుగా చార్జీలను నిర్ణయించడాన్ని సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త ఎస్ లక్ష్మీనారాయ