Vote for Note | తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన వాదనలను మళ్లీ మొదటి నుంచి వినాలని సుప్రీంకోర్టు భావించింది. ఈ కేసులో గతంలో కొంతమేర జరిగిన �
‘మీరు చేయలేకపోతే మేమే చేస్తాం’ అని గురువారం సుప్రీంకోర్టు కేంద్రానికి గట్టి హెచ్చరిక జారీ చేసింది. అధిక మొత్తంలో చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వు కలిగిన ప్రాసెస్డ్ ఆహార ప్యాకెట్ల ముందు భాగంలో హెచ్చరిక లేబ
జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(ఎన్సీడీఆర్సీ)లో పేరుకుపోతున్న కేసులపై సుప్రీంకోర్టు గురువారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ భారాన్ని తగ్గించేందుకు ప్రాంతీయ సర్క్యూట్ బెంచ్లను ఏర్పాట
Supreme Court | అధిక మోతాదులో ఉప్పు (Salt), చక్కెర (Sugar), సంతృప్త కొవ్వులు ఉండే ఆహార పదార్థాల ప్యాకెట్ల (Food Pace) పై లేబుల్స్ ఏర్పాటుచేసే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు (Supreme Court) గురువారం గట్టి హెచ్చరిక చేసింది. 'మీర�
Rahul Gandhi: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసును విచారించాలని అలహాబాద్ క
చట్ట సభ్యుల విశేషాధికారాల పరిధి, పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్ర హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛ దాని ప్రభావానికి సంబంధించిన కీలక అంశంపై విచారణను ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆక్టోబర్ ఆరవ తేదీ నుంచి �
Supreme Court : భారత సుప్రీంకోర్టులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)కి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ బ్యాంక్ అకౌంట్లను నిలిపివేస్తూ ఈడీ తీసుకున్న నిర్ణయంపై నిషేధం ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ
తెలంగాణలోని గురుకుల పాఠశాలల విద్యార్థుల కోసం ఉద్దేశించిన బంకర్ బెడ్ల కొనుగోలు టెండర్లపై సుప్రీంకోర్టు నోటీసులు జారీచేయడం అవినీతి రేవంత్ ప్రభుత్వానికి న్యాయస్థానం వేసిన కొరడా దెబ్బగా బీఆర్ఎస్ ఎమ�
దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులకు తప్పనిసరి గ్రామీణ సేవపై ఒకే రీతిలో ఉండే సమగ్ర జాతీయ విధానాన్ని రూపొందించేందుకు సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తం చేసింది. వైద్యవిద్యలో ప్రభుత్వ సబ్సిడీల ప్రాధాన్యతను ప్ర
పోలీసుల విచారణకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరయ్యేందుకు అనుమతించాలన్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఓ కేసు విచారణకు భౌతికంగా హాజరు
విద్యార్థుల ఆందోళనల సమయంలో పోలీసులు సంయమనం పాటించాలని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ‘శక్తిమంతమైన రాజ్యం’ పేరుతో బలప్రయోగానికి పాల్పడితే ఉద్రిక్తతలు మరింతగా పెరిగుతాయని న్యాయస్థానం పేర్కొంది.
నీట్-యూజీ పేపర్ లీకేజీపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం కావడం.. చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే. ఈ క్రమంలోనే పరీక్ష నిర్వహణా లోపాలపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై కేం
గుర్తింపు పొందిన వార్తా సంస్థలు కోర్టు విచారణల గురించి స్వేచ్ఛగా వార్తలు ప్రచురించవచ్చు, కానీ.. కోర్టు విచారణలకు సంబంధించి ఆడియో, వీడియో క్లిప్లను వార్తా కథనాల్లో ఉపయోగించటంపై ఆంక్షలు ఉంటాయని సుప్రీం�
లేస్ చిప్స్లో ఉపయోగించే ఆలుగడ్డకు సంబంధించిన న్యాయ పోరాటం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. దీంతో కార్పొరేట్ వాదనలు, రైతుల హక్కులకు సంబంధించి ఇప్పటికే ఉన్న విస్తృత ఘర్షణ మరింత తీవ్రమైంది.