సుప్రీంకోర్టులో వాదించిన దేశంలోనే తొలి ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చరిత్ర సృష్టించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్)లో జోక్యం చేసుకోవాలని ఆమె సుప్రీంకోర్టును బుధవారం అర్
Mamata Banerjee : కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లో చేపట్టిన ‘సర్’ వల్ల 150 మంది తమ రాష్ట్ర ప్రజలు ప్రాణాలు కోల్పోయారని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ అంశంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్కు ఫిర్యా�
BRS | బీఆర్ఎస్ నాయకత్వం సామాన్య కార్యకర్తలకు భరోసాగా నిలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా.. భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను గుర్తు చేస్తూ.. సుప్రీంకోర
రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించిన కేసును సుప్రీంకోర్టు మార్చి 19వ తేదీకి వాయిదా వేసింది. బీఆర్ఎస్ హయాం లో గవర్నర్ కోటా కింద దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను
నెలల తరబడి తీర్పులను రిజర్వ్లో పెట్టడంపై హైకోర్టులపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టులు తీర్పులను వెలువరించకుండా నెలల తరబడి రిజర్వ్లో ఉంచే పద్ధతి ‘గుర్తించదగ్గ వ్యాధి’ అని.. దాన్ని
Bikram Singh Majithia: మీసాలు తిప్పుకుంటూ జైలు నుంచి రిలీజ్ అయ్యారు బిక్రం సింగ్ మజితియా. సుమారు 700 కోట్ల అక్రమాస్తులు కలిగి ఉన్న కేసులో ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నారు. సోమవారం సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజ�
Supreme Court: షాదీ డాట్కామ్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్కు సుప్రీంకోర్టులో ఇవాళ తాత్కాలిక ఊరట లభించింది. మరో రెండు వారాల పాటు అతన్ని అరెస్టు చేయవద్దు అని కోర్టు చెప్పింది. మాట్రిమోనియల్ ఫ్లాట్ఫ�
Sonam Wangchuk : విద్యావేత్త సోనమ్ వాంగ్ చుక్ స్థానిక యువతను రెచ్చగొట్టి, దేశాన్ని హింసాత్మకంగా మార్చాలనుకుంటున్నాడని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఈ మేరకు సోనమ్ వాంగ్ చుక్ను నిర్బంధించడంపై కేంద్రం సు�
Supreme Court : పాకిస్తాన్ నుంచి వలస వచ్చి, ఇక్కడే ఉండిపోయిన హిందూ దళితులకు ప్రభుత్వం ఇండ్లు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.
Supreme Court | కాంగ్రెస్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగలింది. సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియా) పోస్టులపై రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా కేసులు పెట్టడం ఏ మాత్రం చెల్లదంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన
ఫోన్ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు ఆదివారం హాజరవుతానని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటలకు నందినగర్లోని తన నివాసంలో అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ ఇచ్చిన నోటీసుకు చట్టబద్ధత లేదని గతంలో పలు కోర్టులు ఇచ్చిన తీర్పులను బట్టి వెల్లడవుతున్నది. వేర్వేరు హైకోర్టులే కాకుండ�