Supreme Court | పాదచారులకు (Pedestrians) రోడ్లపై నడవడానికి సరైన మార్గం లేకపోవడంవల్ల ప్రమాదాలు జరుగుతుండటంపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. రహదారులు ఉన్న ప్రతిచోట పాదచారుల కోసం ఆక్రమణలు లేని స్థలాన్ని (Encroachment-F
రాజ్యాంగబద్ధమైన హక్కుల పరిరక్షణ, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడే పాలన సాగాలని, మాల అనుబంధ కులాల హక్కులకు భంగం కలిగే నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదని ఎమ్మె ల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. ఆదివారం స�
సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తుల ఎంపిక వెనుక గల కారణాలను వెల్లడించడానికి సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల నిరాకరించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. దీనివల్
Supreme Court : రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారీ సంఖ్యలో భారతీయులు కూడా పాల్గొన్నారు. వీరిలో కొందరు ప్రాణాలు కోల్పోగా.. ఇంకొందరు గాయపడ్డారు. మరికొందరి గురించి అసలు సమాచారమే లేదు. దీంతో వారి కుటుంబాలకు న్యాయం చేయాల్స�
బీహార్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి దీపక్ ప్రకాశ్ కొనసాగింపుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆరునెలలు దాటినా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా అతను ఎన్నిక కాకపోయినా మంత్రిగా కొనసాగించడంపై వివరణ ఇవ్వాలని బ�
ఈ నెల 20న కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిర్వహించిన ఆందోళనలో పెల్లెట్ గన్ల వల్ల గాయపడిన నిరసనకారులకు తగిన వైద్య చికిత్స అందించాలని సుప్రీం కోర్టు గురువారం ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Supreme Court | ఎన్నికల్లో గెలువని వ్యక్తిని ఇంకెంతకాలం మంత్రిగా కొనసాగిస్తారని బీహార్ ప్రభుత్వాన్ని (Bihar Govt) సుప్రీంకోర్టు (Supreme Court) ప్రశ్నించింది. ఆ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి (Bihar Panchayati Raj Minister) దీపక్ ప్రకాశ్ (Deepak Prakash)
Supreme Court | కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతృత్వంలో నిరసన చేపట్టిన విద్యార్థులపైకి భద్రతా బలగాలు (Security Forces) పెల్లెట్ గన్స్ (Pellet Guns) వినియోగించాయంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పర్యావరణ అనుమతుల మంజూరుకు లైన్క్లియర్ అయింది. అనుమతులకు సంబంధించి కేంద్ర పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ జారీచేసిన ఆఫీస్ మెమోరాండమ్ను సుప్ర
బొగ్గు బ్లాకుల కేటాయింపు కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్పై ఉన్న క్రిమినల్ విచారణను ఆయన మరణించిన రెండేండ్ల తర్వాత సుప్రీంకోర్టు బుధవారం మూసివేసింది. ద
Supreme Court: బొగ్గుగనుల కేటాయింపు కేసులో దివగంత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు 2015లో ప్రత్యేక సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ క్రిమినల్ కేసును కొట్టివేస్తున్నట్లు ఇవాళ సుప్ర�
ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది
ఇటీవల విద్యార్థుల నేతృత్వంలో జరిగిన ఆందోళనలో పాల్గొన్న వారిపై ఎటువంటి నిర్బంధ చర్యలు తీసుకోవద్దని రాష్ర్టాలను సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. అలాగే ఎటువంటి నేర చరిత్ర లేని పక్షంలో 18 ఏండ్ల లోపు వయస�