బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్లో చేరిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ సోమవారం ప్రారంభమైంది. అయితే.. స్పీకర్ న్యాయ సలహాదారు నియామకంపై వివాదం మొదలైనట్టు సమాచారం. హైకోర్టు, స
Supreme Court | సహారా గ్రూప్ కంపెనీల భవిష్యత్తుకు సంబంధించి ఓ కీలక పరిణామం చోటు చేసుకున్నది. కంపెనీ పాలసీ మేకర్స్ ఈ గ్రూప్ ఆస్తులను అదానీ ప్రాపర్టీస్ లిమిటెడ్కు విక్రయించేందుకు సన్నాహలు చేస్తున్నారు. ఇందుకు
గ్రూప్-1లో జరిగిన అవకతవకలపై సుప్రీం కోర్టుకు వెళ్తామని, మెయిన్స్ పేపర్లను రీవాల్యుయేషన్ చేయడం కాదని, రీ ఎగ్జామ్ నిర్వహించాలని ఓయూ జేఏసీ నేత మోతీలాల్నాయక్ డిమాండ్ చేశారు.
‘అసెంబ్లీలో బిల్లు ఆమోదిస్తే చట్టమైపోతుందా? ఆ బిల్లును గవర్నర్ ఆమోదించాలి కదా? గవర్నర్కు బిల్లు పంపి 3 నెలలు కూడా కాకుండానే ఆ బిల్లులో నిర్దేశించినట్టు స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వ�
బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి, పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో చేరిన పది మంది ఎమ్మెల్యేల విషయంలో తదుపరి చర్యలు ఏం తీసుకోవాలనే అంశంపై అసెంబ్లీ స్పీకర్ చర్చలు మొదలు పెట్టారు.
BC Reservations | సుప్రీంకోర్టు విధించిన 50% సీలింగ్ను అనుసరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటివరకు బీసీలకు 23% రిజర్వేషన్లు అమలుచేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే కులగణన నిర్వహించి బీసీల రిజర్వేషన్లను 42 శాతాన�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ప్రస్తుతం ఉన్న 23% రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇది చెల్లుబాటు అవుతుందా? చట్టం ముందు నిలుస్తుందా? అనే చర్చ బీసీ వర్గాల్లో, రా
ఓటుకు నోటు కేసులో నిందితులు సీఎం ఏ రేవంత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు అక్టోబర్ 14కు వాయిదా వేసింది. ఈ కేసు ఏసీబీ పరిధిలోకి రాదని రేవంత్, రెండు �
ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో ఈ నెల 22న జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించిన తెలంగాణకు చెందిన మావోయిస్టు అగ్రనేత రామచంద్రా రెడ్డి అలియాస్ రాజు దాదా మృతదేహాన్ని తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు భద్రపర్చా�
ప్రధాన నగరాలలోని జిల్లా కోర్టులలో పేరుకుపోతున్న చెక్ బౌన్స్ కేసుల సంఖ్యపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పెండింగ్లో ఉన్న కేసుల భారాన్ని తగ్గించేందుకు తాజా మార్గదర్శకాలను జా�
ఎస్సీ వర్గీకరణ అమలుకు ప్రభుత్వం ఖరారుచేసిన రోస్టర్ పాయింట్లు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నాయని మాల సంఘాల నేతలు, నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన వ్యక్తంచే స్తున్నారు. రోస్టర్ పాయింట్లలో �
‘ఓటుకు నోటు’ కేసు విచారణ సుప్రీంకోర్టు చెప్పినట్టుగా స్వేచ్ఛగానే జరుగుతున్నదా? ఏసీబీ డీజీ అసలు ఈ కేసును ఒక కొలిక్కి తీసుకురావాలనే సంకల్పంతో నడిపిస్తున్నారా? దర్యాప్తులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను �
భర్త, పిల్లలు లేని ఓ హిందూ మహిళ వీలునామా రాయకుండా మరణిస్తే ఆమె ఆస్తి అత్తింటివారికే చెందుతుందని, పుట్టింటి వారికి కాదని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎందుకంటే వివాహం అనంతరం మహిళ గోత్రం మారుతు