నీట్ పరీక్షల లీకేజీలు, అవకతవకలపై కదం తొక్కిన జెన్-జీ ఆందోళనకారులపై దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్ఐఆర్లను సుప్రీంకోర్టు రద్దు చేయడం స్వాగతించాల్సిన విషయం. ఆ ఎఫ్ఐఆర్లపై ఎలాంటి విచారణ జరుపరాదని, దాఖలైన ఉ�
Supreme Court : నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనలో పాల్గొన్నవారిపై నమోదైన ఎఫ్ఐఆర్లను సుప్రీంకోర్టు రద్దు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142ను ఉపయోగించి కోర్టు ఈ నిర్ణయం �
Supreme Court: సెప్టెంబర్ 5వ తేదీన చేపట్టనున్న నిరసన ప్రదర్శనను రద్దు చేసినట్లు సీజేపీ నేత సౌరవ్ దాస్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన సుప్రీంకోర్టుకు చెప్పారు. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంల�
NEET paper leak : నీట్ పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో దాడికి పాల్పడ్డ నిందితులపై నమోదైన ఎఫ్ఐఆర్లు కొట్టివేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది
అసలైన శత్రువుకు వ్యతిరేకంగా ఏకమవుదామని ముస్లిం దేశాలకు ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పిలుపునిచ్చారు. ముహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా ఈ మేరకు తన టెలిగ్రామ్ ఖాతాలో లిఖితపూర్వక సందేశాన్ని విడుద�
భారత న్యాయవ్యవస్థ కేసుల పెండింగ్, తీవ్ర జాప్యం, పెరుగుతున్న ఖర్చులతో సతమతమవుతున్నదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న విచారం వ్యక్తం చేశారు. న్యాయ వితరణ వ్యవస్థను కాపాడేందుకు న్యాయవాద�
Supreme Court : ఇకపై ప్యాకేజ్డ్ ఫుడ్పై ప్రత్యేక లేబుల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఆ ఫుడ్లోని పదార్థాలు, వాటి వల్ల కలిగే దుష్పరిణామాలను సూచించే లేబుళ్లు ఆ ప్యాకెట్లపై ముంద్రించాల్సి ఉంటుంది.
Supreme Court : పశ్చిమ బెంగాల్కు చెందిన టీఎంసీ లోక్సభ ఎంపీలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వారి అనర్హత పిటిషన్పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై విచారణలో భాగంగా కోర్టు నోటీసు
Supreme Court: అయోధ్య విరాళాలు చోరీపై సంచలన రిపోర్టింగ్ చేసిన జర్నలిస్టు అభిషేక్ ఉపాధ్యాయపై రోడ్ రేజ్ కేసు నమోదు అయ్యింది. దాంట్లో కఠినమైన ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అయ
ఓ హత్య కేసులో దోషికి సుప్రీంకోర్టు అతని వయసును దృష్టిలో ఉంచుకుని పర్మనెంట్ బెయిల్ ఇస్తూ కేసును కొట్టేసింది. పశ్చిమబెంగాల్కు చెందిన రసిక్ చంద్రా మొండల్ 1994లో హత్య కేసులో దోషిగా తేలడంతో జైలుకెళ్లాడు.
లా గ్రాడ్యుయేట్లకు సుప్రీంకోర్టు పెద్ద ఉపశమనం కలిగించింది. జ్యుడీషియల్ పరీక్ష రాసేందుకు న్యాయవాదిగా తప్పనిసరిగా మూడేండ్లు న్యాయవాద వృత్తిని చేసి ఉండాలనే నిబంధనను సడలించింది. దానిని ఏడాదికి తగ్గించి