ఉద్యోగంలో కొనసాగేందుకు లేదా పాఠశాలల్లో పదోన్నతి కోరేందుకు టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్టు(టెట్)లో ఉత్తీర్ణులు కావడం ఉపాధ్యాయులకు తప్పనిసరని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. దేశంలోని పాఠశాలల్లో వి
దేశవ్యాప్తంగా 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మకాలను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్ట్ సోమవారం కొట్టివేసింది. లక్షలాది వాహనదారులను వారి వాహనాలకు అనుగుణంగా లేని ఇంధనాన్�
E20 Petrol | E20 పెట్రోల్ అంటే 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (Ethanol-blended petrol) ను వినియోగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది.
Supreme Court | కేంద్ర ఎన్నికల సంఘానికి (Election Commission), వివిధ రాజకీయ పార్టీల (Political parties) కు మధ్య విభేదాలు దురదృష్టకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బీహార్ (Bihar) లో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పై �
లోకల్ రిజర్వేషన్ల కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో (Supreme Court) ఊరట లభించింది. రాష్ట్రంలో 9 నుంచి 12వ తరగతి వరుసగా నాలుగేండ్లు చదివితేనే లోకల్ అని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
వీధి కుక్కల కేసు వల్ల తనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్ అన్నారు. ఈ కేసులో తనకు సహాయపడిన సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్కి ధన్యవాదాలు చెప్పారు. మా�
బహిరంగ ప్రదేశంలో ఉపయోగించని, వాడటానికి పెట్టని మోటారు వాహనంపై పన్ను విధించరాదని సుప్రీంకోర్టు చెప్పింది. మోటారు వాహనాల పన్ను అనేది పరిహారపూర్వక స్వభావం కలిగినదని తెలిపింది. అటువంటి వాహనం యజమానిపై పన్న
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు గల అత్యవసర అధికారాల కింద విధించిన చాలా సుంకాలు చట్టవిరుద్ధమని ఫెడరల్ అప్పీళ్ల కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. తన వాణిజ్య విధానానికి వ్యతిరేకంగా వచ్చిన ఈ త�
JC Prabhakar Reddy | అనంతపురం జిల్లా తాడిపత్రికి వెళ్లేందుకు వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి సుప్రీంకోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్న నేపథ్యంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు
తనకు అనుకూలంగా లేని దేశాలపై ఎడాపెడా టారిఫ్లు విధిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సుంకాల పెంపు (Tariffs) రాజ్యాంగ విరుద్ధమని, ఆ చట్టబద్ధ హక్కు ట్రంప్కు లేదని య�
బీజేపీ పాలనలో దశాబ్దానికి పైగా కార్యనిర్వాహక అతిక్రమణ జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ సంఘటన న్యాయవ్యవస్థ సమగ్రతను కాపాడటం, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థలో కీలకమైన సమతుల్యతలను నిలబెట్టాల్�
లంబాడా, సుగాలి, బంజారాలను ఎస్టీల జాబితా నుంచి తొలగించాలని కోరుతూ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎంపీ సోయం బాపూరావు తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అక్రమ వలసదారులు దేశంలోకి ప్రవేశించకుండా అమెరికా మాదిరిగా భారత్ కూడా ఒక సరిహద్దు గోడను నిర్మించాలనుకుంటున్నదా? అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం ప్రశ్నించింది.