కులగణనపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును వక్రీకరించవద్దని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ చిరంజీవులు ఒక ప్రకటనలో తెలిపారు.
నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యల కారణంగా పుట్టుకొచ్చిన వ్యంగ్య రాజకీయ పార్టీ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) దేశంలో పెను �
ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు (ఐసీయూ), క్రిటికల్ కేర్ సేవల కోసం కనీస ప్రమాణాలను నిర్దేశించే దేశవ్యాప్త విధానానికి సుప్రీంకోర్టు బుధవారం ఆమోదం తెలిపింది. జనాభా పెరుగుదలకు అనుగుణంగా నాణ్యమైన ఆరోగ్య సంరక్�
పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రుల ప్రాంగణాల నుంచి వీధి కుక్కలను పూర్తిగా తొలగించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజారోగ్యం, ప్రజారక్షణే ముఖ్యమని విద్యాసంస్థల ప్రాంగణాల్లో వీధి కుక్కలను వదిలి�
కొన్ని కొన్ని ఘటనలు సుదూర పర్యవసానాలకు దారితీసే నిర్ణయాలకు కారణమవుతాయి. నిరుడు దేశ రాజధాని ఢిల్లీలో వీధికుక్కల దాడికి గురై ఓ చిన్నారి చనిపోయిన ఘటన అలాంటిదే.
కులగణన సహితంగా జనాభా లెక్కలు చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ప్రభుత్వాలకు సంక్షేమ విధానాలను రూపొందించేందుకు కులాల వారీగా
ప్రభుత్వ సంస్థలు, రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించాలంటూ 2025 నవంబర్లో తాను జారీచేసిన ఆదేశాన్ని సుప్రీంకోర్టు మంగళవారం సమర్థించింది.
Supreme Court : వీధి కుక్కలను పబ్లిక్ ప్లేసెస్ నుంచి తొలగించాల్సిందే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను సవరించేందుకు నిరాకరించింది. ఈ అంశంపై గతంలో వెల్లడించిన తీర్పులో
కేబీఆర్ జాతీయ పారు చుట్టూ కాంగ్రెస్ సర్కార్ జరుపుతున్న పర్యావరణ విధ్వంసంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అభివృద్ధి పేరిట జీవవైవిధ్యాన్ని అడ్డగోలుగా నరికేసున్న రాష్ట్ర ప్రభుత్వానికి,
ఢిల్లీలో 2020లో చోటుచేసుకున్న అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న విద్యార్థి సంఘం నాయకులు ఉమర్ ఖాలిద్, శర్జీల్ ఇమామ్కు ఈ ఏడాది జనవరిలో బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచే�
CJI Surya Kant | కొందరిని తాను పరాన్నజీవులుగా (Parasites) లేదా బొద్దింకలుగా పోల్చిన వివాదంపై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్యకాంత్ (Suryakant) స్పందించారు. ఒక కేసు విచారణ సందర్భంగా తాను మౌఖికంగా చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చ
విమాన చార్జీలను హేతుబద్ధీకరించాలని శుక్రవారం సుప్రీంకోర్టు విమానయాన సంస్థలను ఆదేశించింది. ఒకేరోజు ఒకే మార్గంలో విమాన చార్జీల్లో భారీ వ్యత్సాసం ఉంటున్నదని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహ
ప్రజాస్వామ్యం సంగతేంటని గురువారం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సీబీఐ డైరెక్టర్ను ఎంపిక చేసే కమిటీలో సభ్యుడిగా భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) ఉన్నారని, అయితే ఎన్నికల ఉన్నతాధికారి�