దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పున:సమీక్షించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ డిమాండ్చేశారు.
గ్రూప్-1 ఉద్యోగుల నియామకాలపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని చెప్పిన సుప్రీంకోర్టు పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పి
సోషల్ మీడియా పోస్టుల విషయంలో ఆలోచించి కేసు పెట్టాలని సాక్షాత్తూ సుప్రీంకోర్టు సూచించినా, తెలంగాణ ప్రభుత్వం ప ట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సమాజ సేవలో బద్రి విశాల్ పన్నాలాల్ పిట్టి ఆదర్శనీయులని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణ అన్నారు. బద్రి విశాల్ పన్నాలాల్ పిట్టి 98వ జయంతి సందర్భంగా పిట్టి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ
అత్యాచార కేసుల్లో బాధితుల పేర్లను ప్రస్తావించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. బాధితుల పేర్లు, వారి కుటుంబ సభ్యుల వివరాలు వెల్లడించకూడదని హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది.
SC Status | 1985 జూలై 17న జరిగిన కారంచేడు హత్యాకాండ దేశంలోనే సంచలనం సృష్టించింది. దళిత (మాదిగ) వర్గానికి చెందిన తాగునీటి చెరువులో ఆధిపత్య (కమ్మ) సామాజికవర్గానికి చెందిన యువకులు పశువులకు స్నానం చేయించారు. ఇదేంటని ప్ర�
రాష్ట్రంలో డీఎస్సీ-2024 నియామకాలపై సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐవోఎస్) డీఎడ్ కోర్సు పూర్తిచేసిన 11 మందికి టీచర్ ఉద్యోగాలు ఇవ్వాల
Supreme Court | ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గేయం 'వందేమాతరం (Vandemataram)' పాడాలంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం (Union Govt) జారీ చేసిన సర్క్యులర్ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు (Supreme Court) లో పిటిషన్ దాఖలైంది.
SC Status | ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారి దాన్ని చిత్తశుద్ధితో పాటిస్తూ, ఆచరిస్తే ఆ వ్యక్తిని షెడ్యూల్డ్ కుల (ఎస్సీ) వర్గానికి చెందిన వ్యక్తిగా పరిగణించలేమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్ర�
రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ(డీఎస్సీ)లో ఇంకా వివాదాలు వెంటాడుతున్నాయి. అనర్హులకు ఉద్యోగాలు, స్పె షల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు, స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ అంశం ఇప్పటికే వివాదాస్పదం కాగా, నేషనల
చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు మీరు పాల్పడ్డారనే అభియోగంపై కేసు నమోదు చేశాం, దీనిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణ కొనసాగుతుందని ఓ రిటైర్డు రైల్వే ఉద్యోగిని డిజిటల్ అరెస్ట్ చేసి రూ.80.5 లక్షలు సైబర్నేరగాళ్ల
Supreme Court | నిందితుల ఫొటోలు, వీడియోలు తీసిన వెంటనే సోషల్ మీడియా (Social Media) లో అప్లోడ్ చేస్తుండటాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) తప్పుపట్టింది. మొబైల్ ఫోన్ (Mobile Phone) ఉన్న ప్రతి ఒక్కరూ ఒక మీడియాలా తయారయ్యారని వ్యాఖ్యానిం�