పీఎఫ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్లపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నామినీలకు శుభవార్త తెలిపింది. చనిపోయిన వ్యక్తి భవిష్య నిధి(పీఎఫ్), బీమా, బా్ంయకుల్లో దాచుకున్న డబ్బు కోసం నామినీని ఇబ్బంది పెట్టొ�
New Districts | రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతిజ్ఞ పూనారు. ఇందులో భాగంగానే తెలంగాణ తల్లి విగ్రహంతోపాటు ఇతర నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా జిల్లాల విభజన అ�
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) వల్ల తీవ్ర పర్యవసానాలు ఉంటాయని సుప్రీం కోర్టు బుధవారం చెప్పింది. ముఖ్యంగా ఓటర్ల జాబితాల నుంచి పేర్లు తొలగించిన వారికి ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొంది. ఏ వ్యవస్థ�
Basant Panchami : మధ్యప్రదేశ్లోని భోజ్శాల-కమల్ మౌలా మసీదులో వసంత పంచమి నిర్వహించనున్నారు. అయితే హిందువులు రోజంతా పూజలు చేసుకోవచ్చు అని, ఇక మధ్యాహ్నం ముస్లింలు ప్రార్థనలు చేసుకోవచ్చు అని సుప్రీ
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని సింబయాసిస్ వర్సిటీతోపాటు పరిసర ప్రాంతాల్లో ఒకేరోజు 40 కుకలను చంపిన ఘటనపై దాఖలైన ప్రజాహిత వాజ్యం విచారణకు హైకోర్టు నిరాకరించింది. వీధికుకల వ్యవహారంపై సుప్రీంకోర్టు
వీధి కుక్కలపై విషప్రయోగం చేసి చంపివేయడం అమానుషం, చట్టవిరుద్ధమని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు గ్రామాల్లో కుక్కలకు విషమిచ్చి చంపివేసిన ఘటనలపై
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో సింబయాసిస్ యూనివర్సిటీతోపాటు పరిసర ప్రాంతాల్లో ఒకే రోజు 40 కుక్కలను చంపిన సంఘటనపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారణ చేయడానికి హైకోర్టు నిరాకరించింది. వీధి కుక్కల వ�
కులం ఆధారంగా వ్యక్తిని అవమానించే ఉద్దేశం స్పష్టంగా ఉంటే తప్ప ఎస్సీ లేదా ఎస్టీకి చెందిన వ్యక్తిని దుర్భాషలాడినంత మాత్రాన స్వయంచాలకంగా(ఆటోమేటిక్గా) ఎస్సీ/ఎస్టీ చట్టం కింద నేరంగా పరిగణించబడదని సుప్�
వీధి కుక్కలకు సంబంధించి సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై తీవ్ర విమర్శలు చేసిన కేంద్ర మాజీ మంత్రి, జంతు ప్రేమికురాలు మేనకా గాంధీపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె చర్యలు కోర్టు ధిక్కారమే �
Supreme Court | కేంద్ర మాజీ మంత్రి (Ex Minister) మేనకా గాంధీ (Maneka Gandhi) పై భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. వీధి శునకాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మేనకా చేసిన విమర్శలను తీవ్రంగా పరిగణించింది.
MP Vaddiraju Ravichandra : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao)కు నోటీసులు జారీ చేయడాన్ని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర(MP Vaddiraju Ravichandra) ఖండించారు.
Supreme Court | తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డ ప్రసాద్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ఏలేటి మహేశ్వర్రెడ్డి స్పీకర్పై కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేయడంతో.. ఆ పిటిషన్పై సమాధానం చెప్పాలని స్పీకర్కు క
Gudem Mahipal Reddy | కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశానని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే గూడెం శనివారం తన అనుచరులు, కార
Phone Tapping Case |ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ రిటైర్డ్ చీఫ్ టీ ప్రభాకర్రావుకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు మార్చి 10 వరకు పొడిగించింది. కస్టడీ విచారణ పూర్తయినప్పటికీ, ఆయనను