NEET-UG : ఈ ఏడాది నీట్ పేపర్ లీకేజీతో ఈ పరీక్ష నిర్వహణపై అనేక విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో నీట్-యూజీ పరీక్ష నిర్వహణను కఠినతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం పరీక్ష నిర్వహణా విధానంలో కీ�
Supreme Court : విద్యార్థులు, యువత ఆందోళనలు చేస్తున్నప్పుడు, అవి ఉద్రిక్తంగా మారినప్పుడు వారిపై దూకుడుగా వ్యవహరించి, అణిచివేసే బదులు సంయమనంతో వ్యవహరించాలని సుప్రీంకోర్టు భద్రతా బలగాలకు సూచించింది. వారికి కౌన్స�
భారత దేశంలో 56 శాతం వాహనాలకు బీమా లేదని వెల్లడించిన సుప్రీం కోర్టు, ఇన్సూరెన్స్ లేని వాహనాలకు ఇంధనాన్ని నిరాకరించేలా పైలట్ ప్రాజెక్టును చేపట్టాలని కేంద్రాన్ని ఆదేశించింది. భారత దేశ రహదారులపై తిరుగుతు�
దేశంలోని ప్రతి రోడ్డుపై పాదచారుల కోసం ప్రత్యేక మార్గం ఉండేలా చూడాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఓ రోడ్డు ప్రమాదం కేసుపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ మేరకు అదనపు సొలిసిటర్ జనరల్ క�
కావేరీ జలాల వివాదంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ(సీడబ్ల్యూఎంఏ), కావేరీ రెగ్యులేషన్ కమిటీ(సీడబ్ల్యూఆర్సీ) ఆదేశాలను కర్ణాటక ప్రభుత్వం ఉల్లంఘి�
భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 498ఏ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తరించింది. భర్త లేదా అతని బంధువులు చేసే వేధింపులకు సంబంధించిన ఈ నిబంధన.. పెండ్లి చేసుకునే ఉద్దేశం కలిగి, సహజీవనంలో ఉన్న భాగస్వాములక�
Supreme Court | సహజీవనంపై భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. సహజీవనంలో కూడా భాగస్వామిని వేధింపులకు గురిచేస్తే భారతీయ శిక్షాస్మృతి (IPC) లోని సెక్షన్ 498-ఏ ప్రకారం క్రిమినల్ కేసులు నమ�
Supreme Court | సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ‘సుప్రీం కోర్టు జడ్జిల సంఖ్య సవరణ బిల్లు-2026 (Supreme Court Number of Judges Amendment Bill)’ కు లోక్సభ ఆమోదం తెలిపింది. సీజేఐ సహా జడ్జీల సంఖ్యను 34 నుంచి 38
Supreme Court | పాదచారులకు (Pedestrians) రోడ్లపై నడవడానికి సరైన మార్గం లేకపోవడంవల్ల ప్రమాదాలు జరుగుతుండటంపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. రహదారులు ఉన్న ప్రతిచోట పాదచారుల కోసం ఆక్రమణలు లేని స్థలాన్ని (Encroachment-F
రాజ్యాంగబద్ధమైన హక్కుల పరిరక్షణ, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడే పాలన సాగాలని, మాల అనుబంధ కులాల హక్కులకు భంగం కలిగే నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదని ఎమ్మె ల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. ఆదివారం స�
సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తుల ఎంపిక వెనుక గల కారణాలను వెల్లడించడానికి సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల నిరాకరించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. దీనివల్
Supreme Court : రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారీ సంఖ్యలో భారతీయులు కూడా పాల్గొన్నారు. వీరిలో కొందరు ప్రాణాలు కోల్పోగా.. ఇంకొందరు గాయపడ్డారు. మరికొందరి గురించి అసలు సమాచారమే లేదు. దీంతో వారి కుటుంబాలకు న్యాయం చేయాల్స�