కారుణ్య మరణం ప్రసాదించడంపై సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. దాదాపు 13 ఏండ్లుగా కోమాలో ఉండి జీవచ్ఛవంలా కాలాన్ని వెళ్లదీస్తున్న 32 ఏండ్ల హరీశ్ రాణా అనే యువకుడి కారుణ్య మరణానికి కోర్టు అనుమ�
Passive Euthanasia : సుప్రీంకోర్టు కారుణ్య మరణానికి అనుమతి ఇచ్చింది. 13 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి వైద్య చికిత్సను నిలిపివేయాలని కోర్టు చెప్పింది. జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ కేవీ విశ్వనాథ్తో కూడిన �
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టీ ప్రభాకర్రావుకు ఊరట లభించింది. ఈ కేసులో ఆయనను అరెస్టు చేసిన పక్షంలో రూ.25 వేల చొప్పున 2 పూచీకత్తులతో విడుదల చేయాలని సుప్
గ్రూప్-1 వివాదం మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై నిరుద్యోగ జేఏసీ నేతలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి, స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని సుప్రీంకోర్టు అన�
దేశంలో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అమలుకు సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ముస్లింలకు సంబంధించిన 1937 నాటి షరియా చట్టంలోని నిబంధనలను కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్పై మంగళవారం జరిగిన విచార�
Digital Arrest | మేం సీబీఐ నుంచి మాట్లాడుతున్నాం.. మీపై మానవ అక్రమ రవాణా కేసు నమోదైంది. ఈ కేసులో సుప్రీంకోర్టు మీపై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది’ అంటూ సైబర్ నేరగాళ్లు ఏకంగా ఓ రిటైర్డ్ న్యాయమూర్తినే బురిడ
400 సంవత్సరాల చరిత్ర కలిగిన సైదాబాద్ హనుమాన్ దేవాలయ స్థల వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. వివాదంలో ఉన్న స్థలమంతా హనుమాన్ ఆలయానిదేనని సోమవారం సుప్రీంకోర్టు సృష్టం చేయటంతో దేవా�
యాసిడ్ దాడి బాధితుల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాధితులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు ఒక విధానాన్ని తీసుకురావాలని అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటు అత్యంత కీలకమైన సంస్థ. దేశానికి అవసరమైన చట్టాలను రూపొందించడం పార్లమెంటు ప్రధాన బాధ్యత. పార్లమెంటులో బిల్లులను రెండు విధాలుగా ప్రవేశపెడతారు. ఒకటి ప్రభుత్వం ప్రవేశ�
కొత్తగా విధించిన 10% సుంకాలను ఈ వారంలోనే 15 శాతానికి పెంచవచ్చని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ వెల్లడించారు. ట్రంప్ ప్రభుత్వం గతంలో విధించిన సుంకాల స్వరూపాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్�
అటవీ భూమిని కొనుగోలు చేసినట్టు ఆధార పత్రాలు సమర్పించాలని డెక్కన్ సిమెంట్ లిమిటెడ్ను సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (సీఈసీ) ఆదేశించింది.
కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత నకిలీ కోర్టు తీర్పుల్ని ఓ ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకోవటం సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. ‘ఉనికిలో లేని ఏఐ ఆధారిత నకిలీ తీర్పులతో కోర్టులు నిర్ణయాలు తీసుకోవటం తప్పు మాత్రమే క�