Ayodhya Donations | అయోధ్య రామాలయం (Ayodhya Ram Mandhir) విరాళాల చోరీ (Donation Theft) కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ ఘటనపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ (SIT) �
Supreme Court | షెడ్యూల్డ్ కులాల (schedule casts) కు చెందిన వ్యక్తి ఇతర మతంలోకి మారితే వారి ఎస్సీ హోదా (SC status) తక్షణమే రద్దవుతుందని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు (Supreme Court) మరోసారి స్పష్టంచేసింది. హిందూ, సిక్కు, బౌద్ధ �
AP News | పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో ప్రతిపాదిత రామాలయ నిర్మాణానికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ఆలయ నిర్మాణాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో నిర్మాణానికి మార్గం �
నీట్ తప్పిదాలకు కేంద్రం ఇకనైనా ముగింపు పలకాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఇక ఇలా కొనసాగకూడదు అంటూ వ్యాఖ్యానించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం తీసుకుంటున్న చర్యలను నిశితంగా పర్యవేక్షించ�
సోషల్ మీడియాలో కోర్టు విచారణల రికార్డింగ్లు అనియంత్రితంగా వ్యాప్తి చెందడాన్ని ‘బయటపడిన భూతం’గా సుప్రీం కోర్ట్ అభివర్ణించింది. సంబంధిత కోర్ట్ ముందస్తు అనుమతి లేకుండా కోర్టు విచారణల ఆడియో-వీడియో ర�
Supreme Court : కోర్టు విచారణకు సంబంధించిన వీడియోలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. దీంతో ఈ అంశంపై సుప్రీంకోర్టు స్పందించింది. అనుమతి లేకుండా అలాంటి వీడియోలను షేర్ చేయొద్దని ఆదేశించింది.
Sonam Raghuvanshi : మేఘాలయ హనీమూన్ మర్డర్ (రాజారఘువంశీ హత్య) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు రాజా రఘువంశీ భార్య సోనమ్ రఘువంశీ బెయిల్ను సుప్రీంకోర్టు గురువారం రద్దు చేసి
‘మాకు వీడియోల పట్ల ఆసక్తి లేదు. వాటిని చూసే సమయం మాకు లేదు’ అని సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. సీజేపీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు జరిపిన దాడి విషయంలో సుప్ర
Sonam Raghuvanshi : మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెయిల్పై ఉన్న ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ఆమె విషయంలో రెండు ఆప్షన్లు ఇచ్చింది క�
Supreme Court : సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను మరోసారి పెంచేందుకు కేంద్రం సిద్ధమైంది. దీనికోసం రూపొందించిన సుప్రీంకోర్టు (నంబర్ ఆఫ్ జడ్జెస్) అమెండ్మెంట్ బిల్, 2026ను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్పాల్ �
ప్రైవేట్ యూనివర్సిటీల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ త్వరలో తనిఖీలు చేపట్టున్నది. తొమ్మిది అంశాలపై పరిశీలన జరిపి అఫిడవిట్ను త్వరలోనే సుప్రీంకోర్టుకు సమర్పించనున్నది.