Pawan Khera: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా చిక్కుల్లో పడ్డారు. సుప్రీంకోర్టులో ఆయనకు ఊరట దక్కలేదు. తెలంగాణ హై కోర్టు ఇచ్చిన ట్రాన్సిట్ ముందస్తు బెయిల్పై సుప్రీంకోర్టు ఇవాళ స్టే విధించింది. అస్సాం సీఎం భార్య
ప్రభుత్వోద్యోగం చేసి ఉద్యోగ విరమణ పొందిన పెన్షనర్ల హక్కులను కాపాడే దిశగా సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఉద్యోగులకు ఇచ్చే కరువు భత్యం (డీఏ), పెన్షనర్లకు ఇచ్చే కరువు ఉపశమనం(డీఆర్)లో వివ
West Bengal : ‘సర్’ ప్రక్రియలో తొలగించిన ఓటర్లకు ఈసారికి ఓటు వేసే అవకాశం కల్పించలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ విషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని తెలిపింది.
Supreme Court : ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో ఫింగర్ ప్రింట్, బయోమెట్రిక్ ఉపయోగించాలంటూ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ), కే
‘నాదర్గుల్ భూములు ప్రభుత్వానివేనని పొంగులేటి అంటున్నడు.. సుప్రీంకోర్టులో కేసు వేశాం అంటున్నడు? మరి ప్రభుత్వ భూమి అయితే హైడ్రా గడ్డి పీకుతున్నదా? ప్రభుత్వ భూములు, చెరువులు కాపాడేందుకే కదా హైడ్రా ఉన్నద�
శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై ఎలాంటి నిబంధన ఉందో.. కేరళలోని కొన్ని దేవాలయాల్లో పురుషుల ప్రవేశంపైనా నిషేధముందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. శబరిమల ఆలయంలో ప్రవేశంపై ఆంక్షల్ని కేవలం లింగబేధంతో చూడ
అనాథలు, అభాగ్యుల పేరిట పలు స్వచ్ఛంద సంస్థలు నిధులు వసూలు చేసి స్వాహా చేస్తున్నాయని హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. కుటుంబం ఉన్న పిల్లలను అనాథలుగా చూపించి విదేశీ నిధులను కాజేస్తున్నాయని వ్యాఖ్యానిం�
శబరిమల ఆలయంతో సహా మతపరమైన ప్రదేశాల్లో మహిళలపై వివక్షకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదోపవాదాలు వాడీవేడిగా సాగాయి. ఒకమతంలోని మూఢనమ్మకాన్ని విచారించే హక్కు, అధికార పరిధి తమకు ఉందని సుప్రీంకో�
Sabarimala Case: శబరిమలలో మహిళల ప్రవేశం అంశంపై రెండో రోజు కూడా సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. 9 మంది సభ్యుల ధర్మాసనం ఆ కేసును విచారిస్తున్నది. వివిధ మతవిశ్వాసాలు, మూఢనమ్మకాలతో పాటు క్షుద్ర వి
అరుణాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూ తన కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులు ధారాదత్తం చేయడంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్టు ఆదేశించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
నాదర్గుల్ భూముల అంశం ఓ వైపు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగానే ఫెన్సింగ్ ఎలా వేస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ ప్రశ్నించారు. 1974 ఏపీ ల్యాండ్ రిఫార్మ్స్ చట్టం ప్రకారం ఆ భూమ�
Sabarimala Entry : శబరిమల ఆలయంలోకి ఎంట్రీ అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను సుప్రీంకోర్టు సమర్థించింది. 9 మంది సభ్యులు ధర్మాసనం ఈ కేసు విచారిస్తున్నారు.