పరువు నష్టం కేసులను నేర రహితంగా పరిగణించాలన్న వాదనపై సుప్రీంకోర్టు సోమవారం సానుకూలత వ్యక్తం చేసింది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ) రిటైర్డ్ ప్రొఫెసర్ అమితా సింగ్ ఆన్లైన్ న్యూస్ పోర్ట�
ప్రాథమిక దర్యాప్తు నివేదిక ఆధారంగా పైలట్లను నిందించడం బాధ్యతారాహిత్యమని గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తును కోరుతూ దాఖలైన పిల్ విచారణ సందర�
Supreme Court : పరువునష్టం కేసులను నేర చట్టాల నుంచి విముక్తి కల్పించాలన్న అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. పరువునష్టం పేరుతో క్రిమినల్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కోర్టు ఈ రకమై�
Vijayawada Utsav | దసరా శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్కు ఆలయ భూములు వినియోగించుకుండా చూడాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.
Supreme Court: ఢిల్లీ అల్లర కేసులో సుప్రీంకోర్టు స్థానిక పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్, గుల్ఫిషా ఫాతిమా, మీరన్ హైదర్, షిఫా ఉర్ రెహ్మాన్ దరఖాస్తు చేసుకున్న బెయిల్ అంశాన్ని �
Supreme Court : అహ్మదాబాద్ (Ahmedabab) లో జరిగిన ఎయిరిండియా (Air India) విమాన ప్రమాదం (Flight accident) పై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ఇచ్చిన ప్రాథమిక నివేదికపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Bhanu Mushtaq | కర్ణాటక (Karnataka) లో ప్రతిపక్ష బీజేపీ (BJP) తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసినా, కోర్టులకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేసినా ఖాతరు చేయకుండా ప్రముఖ రచయిత, బుకర్ప్రైజ్ విజేత (Buker prize winner) భాను ముస్తాక్ (Banu Mushtaq) మైసూరు (Mysuru) �
Air India Plane Crash | అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏఏఐబీ ప్రాథమిక నివేదిక ఆధారంగా పైలట్లను నింద�
అల్మట్టి డ్యాం ఎత్తుపెంపును ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం గుండెబోయిన గూడెం శివారులో జరుగుతున్న జవహర�
KTR | పెరిగిపోతున్న ప్రమాదాల నివారణకు రహదారి భద్రతా చర్యలు తీసుకోవాలని గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలిస్తే వాటిని అమలుచేయాల్సింది పోయి, వాహన కొనుగోలుదారులపై భారం మోపడం ముఖ్యమంత్రి ప్రజావ్యతిరేక వైఖరికి నిదర�
తన బెయిల్ షరతులను మార్చాలంటూ కవి, ఉద్యమకారుడు పీ వరవరరావు చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు శుక్రవారం తిరస్కరించింది. మహారాష్ట్రలో 2018లో జరిగిన భీమా కోరెగావ్ హింస కేసులో అరెస్టయ్యి బెయిల్పై ఉన్న వరవరర�
Banu Mushtaq | కర్ణాటక (Karnataka) లోని మైసూరు నగరంలో ప్రతి ఏటా దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఒక ముఖ్య వ్యక్తిని ఆహ్వానిస్తుంది. ఈసారికి ప్రముఖ రచయిత, బుకర్ ప్రైజ్
మీ దేవుణ్ని వేడుకోండి అంటూ తాను చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా నుంచి ఘాటుగా విమర్శలు రావడంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) బుధవారం స్పందిస్తూ తాను అన్ని మతాలను గౌరవిస్తానని తెలిపారు.