Dowry Death | భార్య వరకట్న మరణం కేసులో భర్తకు మంజూరైన బెయిల్ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. వరకట్న మరణం సమాజానికి వ్యతిరేకంగా జరిగే నేరమని వివరించింది.
దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుపై జమీయత్-ఇ-హింద్ చీఫ్ మౌలానా మదానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుప్రీం కోర్టు ప్రభుత్వ ఒత్తిడితో పనిచేస్తున్నదని, ‘సుప్రీం’ అని పిలిపించుకునే అర్హత దానికి �
న్యాయ వ్యవస్థ స్వతంత్రత, ప్రజాస్వామ్య నిబంధనావళి గురించి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అత్యంత సరళంగా వివరించారు. హర్యానాలోని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లా�
చెక్ బౌన్స్ కేసును ఫిర్యాదుదారు తన బ్యాంకు ఖాతాను నిర్వహిస్తున్న బ్యాంకు శాఖ ఏ న్యాయస్థానం పరిధిలోకి వస్తుందో, అదే న్యాయస్థానంలో మాత్రమే దాఖలు చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. చెక్ �
Double Murder Case | ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి , ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి లకు సుప్రీం కోర్టు లో చుక్కెదురయ్యింది .
సుప్రీంకోర్టులోని ఓ ధర్మాసనం ఇచ్చిన తీర్పును మరో ధర్మాసనం కొట్టివేసే ధోరణి పెరిగిపోతుండటాన్ని జస్టిస్లు దీపాంకర్ దత్తా, అగస్టీన్ జార్జి మసీహ్ ధర్మాసనం ఖండించింది.
దివ్యాంగుల గౌరవ, మర్యాదలను కాపాడటం కోసం కఠినమైన చట్టం అవసరమని సుప్రీంకోర్టు చెప్పింది. అంగ వైకల్యాలు, అరుదైన జన్యుపరమైన లోపాలు గల వ్యక్తులను ఎగతాళి చేసే వ్యాఖ్యలు చేయడం శిక్షార్హమైన నేరంగా పరిగణించే చట�
ఢిల్లీ వాయు కాలుష్య సమస్యను పరిష్కరించడానికి తమ దగ్గర ఎలాంటి మంత్ర దండం లేదని సుప్రీం కోర్ట్ గురువారం వ్యాఖ్యానించింది. ‘ఇది ఢిల్లీ-ఎన్సీఆర్కు ప్రమాదకరమని నాకు తెలుసు. వెంటనే పరిశుభ్రమైన గాలి లభించ�
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్ట్ గురువారం తుది విచారణ ప్రారంభించింది. పౌరసత్వానికి ఆధార్ను ప్రశ్నించలేని ఆధారంగా పరిగణించలేమని స్పష్టం �
Supreme Court | ఆన్లైన్ కంటెంట్ (Online Content) నియంత్రణపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియా (Social Media) లో అప్లోడ్ చేసే కంటెంట్కు ఎవరో ఒకరు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉందని అత్యున్నత న్యాయస్థానం �
పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నిర్వహించాలనే ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్తో కూడిన ధర్మాసనం విచారిస్తోంద�
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేకంగా చార్టెడ్ విమానంలో ఢిల్లీ వెళ్లారు. ఎనిమిది నిమిషాల కార్యక్రమానికి వెళ్లిరావడం కోసం రూ.80 లక్ష�