Supreme Court : కోర్టు విచారణకు సంబంధించిన వీడియోలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. దీంతో ఈ అంశంపై సుప్రీంకోర్టు స్పందించింది. అనుమతి లేకుండా అలాంటి వీడియోలను షేర్ చేయొద్దని ఆదేశించింది.
Sonam Raghuvanshi : మేఘాలయ హనీమూన్ మర్డర్ (రాజారఘువంశీ హత్య) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు రాజా రఘువంశీ భార్య సోనమ్ రఘువంశీ బెయిల్ను సుప్రీంకోర్టు గురువారం రద్దు చేసి
‘మాకు వీడియోల పట్ల ఆసక్తి లేదు. వాటిని చూసే సమయం మాకు లేదు’ అని సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. సీజేపీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు జరిపిన దాడి విషయంలో సుప్ర
Sonam Raghuvanshi : మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెయిల్పై ఉన్న ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ఆమె విషయంలో రెండు ఆప్షన్లు ఇచ్చింది క�
Supreme Court : సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను మరోసారి పెంచేందుకు కేంద్రం సిద్ధమైంది. దీనికోసం రూపొందించిన సుప్రీంకోర్టు (నంబర్ ఆఫ్ జడ్జెస్) అమెండ్మెంట్ బిల్, 2026ను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్పాల్ �
ప్రైవేట్ యూనివర్సిటీల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ త్వరలో తనిఖీలు చేపట్టున్నది. తొమ్మిది అంశాలపై పరిశీలన జరిపి అఫిడవిట్ను త్వరలోనే సుప్రీంకోర్టుకు సమర్పించనున్నది.
అయోధ్య రామమందిర విరాళాల్లో అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న ‘సిట్', తన తాజా నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం మళ్లీ విచారణ జరుపనున్నది.
బాగ్అంబర్పేటలోని సర్వేనెంబర్ 563/1 భూమిని బతుకమ్మకుంటగా మార్చారనే ఆరోపణలకు సంబంధించిన వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ హైకోర్టు ధిక్కరణ కేసులో జారీ చేసిన ఉత్తర్వులను సవాల్చేస్తూ హైడ్రా
రైలు నిబంధనలు, అధికారిక పరిభాషలో ‘సెకండ్ క్లాస్ ప్రయాణికుడు’ అనే పదాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ‘సెకండ్ క్లాస్' అనేది రైలు బోగీకి వర్తిస్తుందని, అందులో ప్రయాణించే వ్యక్తికి కాదని స్పష్టం చేస�
ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) తర్వాత ఓటర్ల జాబితా నుంచి పేరును తొలగించినంత మాత్రాన పౌరసత్వాన్ని కోల్పోయినట్లు కాదని సుప్రీంకోర్టు శుక్రవారం మౌఖికంగా పునరుద్ఘాటించింది. పౌరసత్వాన్ని నిర్ణయించే అంతిమ అధిక�