భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటు అత్యంత కీలకమైన సంస్థ. దేశానికి అవసరమైన చట్టాలను రూపొందించడం పార్లమెంటు ప్రధాన బాధ్యత. పార్లమెంటులో బిల్లులను రెండు విధాలుగా ప్రవేశపెడతారు. ఒకటి ప్రభుత్వం ప్రవేశ�
కొత్తగా విధించిన 10% సుంకాలను ఈ వారంలోనే 15 శాతానికి పెంచవచ్చని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ వెల్లడించారు. ట్రంప్ ప్రభుత్వం గతంలో విధించిన సుంకాల స్వరూపాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్�
అటవీ భూమిని కొనుగోలు చేసినట్టు ఆధార పత్రాలు సమర్పించాలని డెక్కన్ సిమెంట్ లిమిటెడ్ను సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (సీఈసీ) ఆదేశించింది.
కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత నకిలీ కోర్టు తీర్పుల్ని ఓ ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకోవటం సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. ‘ఉనికిలో లేని ఏఐ ఆధారిత నకిలీ తీర్పులతో కోర్టులు నిర్ణయాలు తీసుకోవటం తప్పు మాత్రమే క�
న్యాయవ్యవస్థపై దుమ్మెత్తి పోసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన దుందుడుకు ప్రయత్నం బెడిసికొట్టింది. ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతి అనే అంశంపై పాఠాన్ని లోపాయికార�
ఎన్సీఈఆర్టీ పుస్తకంలోని ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అంశం దుమారం రేపుతున్నది. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు గురువారం విచారణను ప్రారంభించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను
Supreme Court: ఎన్సీఈఆర్టీ డైరెక్టర్కు ఇవాళ సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పుస్తకంలో.. న్యాయ వ్యవస్థ అవినీతిపై అధ్యయాన్ని రాసిన వారిపై చర్యలు తీసుకోమని ఆదేశించింది. ఆ బుక్�
CJI Surya Kant | నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) 8వ తరగతి సాంఘిక శాస్త్రంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అంశంపై పాఠ్యాంశాలను చేర్చడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణి�
Greenfield Road | అది ప్రభుత్వ ప్రాజెక్టు... దాని కోసం వేలాది మంది సన్న, చిన్నకారు రైతుల భూములు అవసరం. అప్పుడు ప్రభుత్వం తరఫున అధికారులు రైతులతో సంప్రదింపులు జరుపాలి. ప్రాజెక్టు ఉద్దేశం వివరించి సంతృప్తికరంగా పరిహా�
Union Govt | ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (NCERT)’ 8వ తరగతి సోషల్ పుస్తకంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే అంశాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఇలాంటి పాఠ్యాంశాన్ని పాఠ్య పుస్తకంలో చ�
Supreme Court | ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (NCERT)’.. 8వ తరగతి సోషల్ సైన్స్ సబ్జెక్టులో కొత్తగా ప్రవేశపెట్టిన పాఠ్యాంశం తీవ్ర చర్చనీయాంశంమైంది. ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే ట�
West Bengal : పశ్చిమ బెంగాల్ న్యాయవ్యవస్థలో మంగళవారం చిన్న కుదుపు కనిపించింది. కారణం.. ఒకేసారి రాష్ట్రంలోని జిల్లా కోర్టులతోపాటు మొత్తం ఐదు కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
దిగుమతులపై దేశాలు సుంకాలు విధించడం కొత్తకాదు. కానీ వాటిని ఆయుధీకరించడమే అసలు సమస్య. ఇతర దేశాలను బెదిరించి లొంగదీసుకోవడానికి, దారికిరాని దేశాలను శిక్షించడానికి సుంకాలను వాడుకోవడం మొదటినుంచీ అమెరికాకు �
గత కొన్ని రోజులుగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ కొండెక్కుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోవడంతో దేశీయంగా ధరలు మూడు శాతం వరకు అధికమయ్యాయి. కిలో వెండి ఏకంగా రూ.2.7 లక�