భారత భూమిని చైనా కబ్జా చేసిందని లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. “2,000 చ.కి.మీ.ల భారత భూమిని చైనా కబ్జా చేసినట్లు మీకు ఎల
శ్రీకృష్ణుడు తొలి మధ్యవర్తి అని సుప్రీంకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. బృందావనంలోని శ్రీ బంకే బీహారీ దేవాలయం కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ దేవాలయం నిధులు రూ.500 కోట్లతో అభివృద్ధి పనులను చే
Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. లోక్సభలో ప్రతిపక్ష నేతను సర్వోన్నత న్యాయస్థానం మందలించింది. నిజమైన భారతదేశ పౌరుడు అయితే ఇలాంటి వ్యాఖ్య చే�
Supreme court | బీహార్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి అశోక్ మిశ్రా (Ashok Misra) సమస్తిపూర్ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న సమయంలో ఓ క్రిమినల్ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి మద్దతుగా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశా
Rahul Gandhi | భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందంటూ కాంగ్రెస్ అగ్రనేత (Congress leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రంగా స్పందించింది. మీరు నిజమైన భారతీయులే అయితే ఇలాంటి మాటలు మాట్లాడరని ఘాట
Supreme Court: రెండు వేల చదరపు కిలోమీటర్ల భూమిని చైనా ఆక్రమించినట్లు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ఆ విషయం మీకెలా తెలుసు అని కోర్టు అడిగింది. అయితే రాహుల్పై నమోదు అయి
అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు మెరుపు ధర్నా నిర్వహించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని నినాదాలు చేశారు.
అమెరికాలోని ఒహియో రాష్ట్ర సొలిసిటర్ జనరల్గా భారత సంతతి న్యాయవాది మధురా శ్రీధరన్ నియమితులయ్యారు. అమెరికాలో 2003లో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఒహియో వర్సెస్ ఈపీఏ కేసు విషయంలో సుప్రీంకోర్ట�
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణ యం తీసుకోవాలని సుప్రీం కోర్టు.. స్పీకర్కు సూచించడంతో పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో గుబులు మొదలైంది. అసలు వారు ఏ పార్టీ నుంచి పోటీ చేయాలో తెలియని ఆయోమయ పరిస్థిత�
Himachal Pradesh: హిమాచల్ప్రదేశ్లో జరుగుతున్న పర్యావరణ మార్పుల పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవేళ పరిస్థితి ఇలాగే కొనసాగితే, కొంచెం గాలి వీచినా, ఆ రాష్ట్రం అదృశ్యం అయ్యే అవకాశాలు ఉన్�
Navy Radar | వికారాబాద్ జిల్లా దామగుండం రిజర్వ్ ఫారెస్ట్లో కొనసాగుతున్న వీఎల్ఎఫ్ నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు పనులను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అడ్వకేట్ రాంకల్యాణ్ చల్లా విజ్ఞ�
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై సాగిన రాజ్యాంగ పోరాటంలో సుప్రీంకోర్టు గురువారం నిర్ణయాత్మకమైన తీర్పు వెలువరించింది. మూడు నెలల గడువులోగా అనర్హత పిటిషన్లపై నిర్ణ�