తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీకి సెక్షన్-3 ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నూతన మార్గదర్శకాలు చెల్లబోవని, ఏపీ పునర్విభజన చట్టం ప్రకారమే జలాలను పంపిణీ చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది.
పెద్ద మొత్తంలో అటవీ భూములను ఆక్రమించి, అక్రమ నిర్మాణాలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న దకన్ సిమెంట్ యాజమాన్యంతోపాటు సంబంధిత అధికారులపై సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ విచారణ జరు
Actress Prathyusha | తెలుగు, తమిళ రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన సినీనటి ప్రత్యూష కేసులో 24 ఏండ్ల తర్వాత సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రత్యూషది ఆత్మహత్యకు పురిగొల్పిన కేసుగానే భావిస్తున్నామని సుప్రీంక�
హైడ్రా బుల్డోజర్ న్యాయం అందిస్తామంటే కుదరదని హైకోర్టు తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు ఎత్తిచూపిన బుల్డోజర్ న్యాయం హైడ్రాకు వర్తించదా? అని నిలదీసింది. భూమి హకులను నిర్ధారణ చేయకుండా ఇష్టారీతిన భూములక�
ఒక పక్క భారత్ వేదికగా కృత్రిమ మేధ (ఏఐ)పై శిఖరాగ్ర సమావేశం-2026 నిర్వహిస్తూ దాని గొప్పతనం, ప్రభావంపై విస్తృతంగా చర్చ జరుగుతున్న క్రమంలో దాని అతి వినియోగం వల్ల ఏర్పడే పరిణామాల రెండో కోణంపై సుప్రీం కోర్టు ఆంద�
Supreme Court | పెండ్లికి ముందు అబ్బాయి, అమ్మాయి పూర్తిగా అపరిచితులు అని, వివాహానికి ముందు శారీరక సంబంధం ఏర్పరచుకొనే విషయంలో వారిద్దరూ బాగా ఆలోచించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.
Supreme Court: అస్సాం సీఎం బిశ్వశర్మపై పోలీసు కేసు పెట్టాలని, సిట్తో దర్యాప్తు చేపట్టాలని దాఖలైన పిటీషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కమ్యూనిస్టు పార్టీ నేతలు అన్నే రాజా, డాక్టర్ హీరన్ గో
ఈ నెలలో ఓ మధ్యాహ్నం భోజన విరామం కోసం సుప్రీంకోర్టు సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం కోర్టు రూము నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్న సమయం అది. ఇంతలో మరో 10 నిమిషాల సమయం కావాలని ఓ అభ్యర్థన వినిపించింది.
Ar Rahman | ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ రెండో భాగానికి సంగీతం అందించిన ఏ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన ‘వీరా రాజా వీర’ పాటపై కాపీరైట్ వివాదం మళ్లీ తెరపైకి వచ్చి�
Aravalli Range : ఆరావళి పర్వతాల్ని తాకడానికి కూడా అనుమతించబోమని భారత సుప్రీం కోర్టు హెచ్చరించింది. ఆరావళి పర్వతాల పరిధిలో జూ సఫారి ఏర్పాటు చేయాలనే హర్యానా ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు వ్యతిరేకించింది.
తెలంగాణ ప్రభుత్వం కక్షపూరితంగా నమోదుచేసిన కేసులు సుప్రీంకోర్టులో వీగిపోవడంతో.. బీఆర్ఎస్ ఉద్యమకారుడు, సోషల్మీడియా వారియర్ నల్లబాలు అలియాస్ శశిధర్గౌడ్ కేసు దేశవ్యాప్తంగా ఒక రెఫరెన్స్గా నిలిచి�
న్యూఢిల్లీ: ప్రభుత్వ అధికారులు, రాజ్యాంగ బద్ధ పదవుల్లో ఉన్నవారు చేసే వివక్ష, ద్వేష పూరిత వ్యాఖ్యలను నియంత్రించేలా మార్గ దర్శకాలను రూపొందించాలని పన్నెండు మంది సుప్రీంకోర్ట్లో సోమవారం పిటిషన్ దాఖలు చే