నోట్ల కట్టల కేసులో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అంతర్గత కమిటీ సిఫారసులను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది.
ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన 665 పేజీల నివేదిక చట్టం దృష్టిలో చెల్లదని.. అది నిరర్ధకం, నిష్ఫలమైదనని న్యా య ని
Supreme Court | జస్టిస్ యశ్వంత్ వర్మకు సర్వోన్నత న్యాయస్థానం షాక్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ను గురువారం తిరస్కరించింది. త్రిసభ్య విచారణ కమిటీ దర్యాప్తు నివేదికను సవాల్ చేసిన జస్టిస్ యశ్వంత్ శర్మ స�
Supreme Court | ప్రస్తుత మంత్రులు, ఎమ్మెల్యేలపై ఉన్న ఏ కేసునైనా దర్యాప్తు లేకుండా ఉపసంహరించుకోకూడదని సుప్రీంకోర్టు తమిళనాడూ ప్రభుత్వానికి సూచించింది. తమిళనాడులో ప్రస్తుత మంత్రులపై పెండింగ్లో ఉన్న కేసులను రాష
విద్యుత్తు పంపిణీ కంపెనీలకు (డిస్కమ్లు) దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలను నాలుగు సంవత్సరాలలో చెల్లించాలని సుప్రీంకోర్టు బుధవారం అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించడంతో దేశవ్యాప్తం
న్యాయానికి అర్థం మారిపోతున్నది. కర్ర ఉన్నోనిదే బర్రె అన్నట్టుగా న్యాయమూ అదే కోవలోకి జారిపోతున్నది. కారణాలు ఏమిటో, పరిమితులు ఏమిటో తెలియదు కానీ, అధికార బలానికి అతీతంగా వ్యవహరించాల్సిన వ్యవస్థలు కూడా పక్�
Supreme Court | సంక్షేమ పథకాల్లో సీఎం ఫొటోను వినియోగించే విషయంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. ఇదే అంశంపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ తమిళనాడులోని డీఎం
Supreme Court | మెడికల్ సీట్ల విషయంలో స్థానికత అంశానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవో నం.33ను 2028 నుంచి ఎందుకు అమలు చేయకూడదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
Patancheru | పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్లో ఉప ఎన్నిక చిచ్చు రాజేస్తున్నది. అసలు కాంగ్రెస్, వలస కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న అంతర్గత పోరుకు ఉప ఎన్నిక ఆజ్యం పోసేలా ఉన్నది. పటాన్చెరు టికెట్ కోసం నలుగురు మ�
సీఎం రేవంత్రెడ్డి ప్రతిష్టను దెబ్బతీసేలా విమర్శలు చేశారంటూ బీఆర్ఎస్ హు జూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై రాష్ట్రంలోని వేర్వేరు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్ట
మెడికల్ సీట్ల విషయంలో స్థానికత అంశానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవో నం.33ను 2028 నుంచి ఎందుకు అమలు చేయకూడదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
విధి నిర్వహణలో అంకిత భావంతో సేవలందించి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు మలి వయసులో అధికారుల నుంచి చిన్నచూపే దిక్కవుతున్నది. ఇంటి స్థలాల కోసం 44 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా ‘అదిగో.. ఇదిగో’ అంటూ మభ్యపెడుతున్నారే తప�