Supreme Court: షాదీ డాట్కామ్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్కు సుప్రీంకోర్టులో ఇవాళ తాత్కాలిక ఊరట లభించింది. మరో రెండు వారాల పాటు అతన్ని అరెస్టు చేయవద్దు అని కోర్టు చెప్పింది. మాట్రిమోనియల్ ఫ్లాట్ఫ�
Sonam Wangchuk : విద్యావేత్త సోనమ్ వాంగ్ చుక్ స్థానిక యువతను రెచ్చగొట్టి, దేశాన్ని హింసాత్మకంగా మార్చాలనుకుంటున్నాడని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఈ మేరకు సోనమ్ వాంగ్ చుక్ను నిర్బంధించడంపై కేంద్రం సు�
Supreme Court : పాకిస్తాన్ నుంచి వలస వచ్చి, ఇక్కడే ఉండిపోయిన హిందూ దళితులకు ప్రభుత్వం ఇండ్లు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.
Supreme Court | కాంగ్రెస్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగలింది. సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియా) పోస్టులపై రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా కేసులు పెట్టడం ఏ మాత్రం చెల్లదంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన
ఫోన్ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు ఆదివారం హాజరవుతానని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటలకు నందినగర్లోని తన నివాసంలో అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ ఇచ్చిన నోటీసుకు చట్టబద్ధత లేదని గతంలో పలు కోర్టులు ఇచ్చిన తీర్పులను బట్టి వెల్లడవుతున్నది. వేర్వేరు హైకోర్టులే కాకుండ�
తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న శ్రీ దేవరాజ స్వామి దేవాలయంలో పూజలు చేసే అయ్యంగార్ల రెండు వర్గాల మధ్య 200 ఏండ్ల నుంచి జరుగుతున్న పోరాటం తాజాగా సుప్రీంకోర్టుకు చేరింది.
అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థినులందరికీ ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ అందించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది.
Supreme Court : మహిళల ఆరోగ్యానికి సంబంధించి నెలసరి పరిశుభ్రత (మెనుస్ట్రువల్ హైజీన్)పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నెలసరి పరిశుభ్రత ప్రాథమిక హక్కు కిందకే వస్తుందని, స్కూళ్లలో విద్యార్థినిల విషయంలో తగి�
TG Speaker | ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ ప్రారంభించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్పై ఆయన విచారణ చేపట్టారు. బీఆర్ఎస్ నేత పాడి
UGC Rules | యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రకటించిన నూతన నిబంధనల అమలును సుప్రీంకోర్టు గురువారం నిలిపివేసింది. ఈ నిబంధనలను పునఃపరిశీలించాలని తెలిపింది. అస్పష్టంగా ఉన్న ఈ నిబంధనలు దుర్వినియోగమయ్యే అ�
రాష్ట్ర బార్కౌన్సిల్ సభ్యుల పదవులకు శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ పర్యవేక్షణలో జరిగే ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారి, హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ యతి�