ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని ఇజ్రాయెల్ సంకీర్ణ ప్రభుత్వానికి పెద్ద దెబ్బ తగిలింది. ఈ కూటమిలోని కీలక మిత్ర పక్షం షాస్ పార్టీ తన మద్దతును ఉపసంహరించింది. దీంతో ఆయన ప్రభుత్వం మైనారిటీల�
Udaipur Files: Kanhaiya Lal Tailor Murder: ఉదయ్పూర్ ఫైల్స్-కన్హయ్య లాల్ టైలర్ మర్డర్ ఫిల్మ్ రిలీజ్ అంశంపై మళ్లీ 21వ తేదీన సుప్రీంకోర్టు విచారణ చేపట్టనున్నది. ఆ ఫిల్మ్పై సమీక్ష కోసం కేంద్రం ఏర్పాటు చేసిన ప్యానల్ ఇచ�
Supreme Court | నోయిడాలో వీధి కుక్కలకు ఆహారం పెట్టకుండా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు ‘ఆ కుక్కలకు మీ ఇంట్లోనే తిండి పెట్టవచ్చు కదా’ అని ప్రశ్నిం
Kanwar Yatra: కన్వర్ యాత్ర సాగే మార్గంలో ఏర్పాటు చేసిన హోటళ్లు అన్నీ క్యూఆర్ కోడ్లు ప్రదర్శించాలని యూపీ సర్కారు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. క్యూఆర్ కోడ్ ఆదేశాలను ప్రశ్నిస్తూ.. ఉత్తరప్రదేశ్ ప్రభు�
Hemant Malviya: ప్రధాని మోదీతో పాటు ఆర్ఎస్ఎస్పై అభ్యంతరకర కార్టూన్లను వేసిన కార్టూనిస్టు హేమంత్ మాల్వియాకు సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని ఇవాళ కోర్టు ఆదేశి
42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో కాంగ్రెస్, బీజేపీలు నిర్లక్ష్యం చూపుతున్నాయని సమాజ్వాది పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి విమర్శించారు.
విడాకుల కేసుల్లో జీవిత భాగస్వామికి తెలియకుండా రహస్యంగా రికార్డు చేసిన ఫోన్ సంభాషణలు సాక్ష్యంగా చెల్లుబాటు అవుతాయంటూ సుప్రీంకోర్టు సోమవారం సంచలన తీర్పు ఇచ్చింది.
ఈ నెల 16న యెమెన్లో కేరళ నర్సు నిమిష ప్రియకు అమలుచేయనున్న మరణశిక్షను తప్పించడంలో తమకున్న అవకాశాలు చాలా పరిమితమని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలియచేసింది.
Supreme Court | భావ ప్రకటనా స్వేచ్ఛపై సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. పౌరులు తమ వాక్ స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ విలువలను అర్థం చేసుకొని స్వీయ నియంత్రణ, సంయమనం పాటించాలని సూచించింది. సోషల్ మీడియాల�
Supreme Court | వివాహ సంబంధాల విషయాలపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యాభర్తల మధ్య జరిగిన రహస్య సంభాషణను సైతం కోర్టులో సాక్ష్యంగా స్వీకరించవచ్చని స్పష్టం చేసింది. పంజాబ్-హర్యానా హైకోర్టు నిర
Udaipur Files: ఉదయ్పూర్ ఫైల్స్ ఫిల్మ్ రిలీజ్పై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ స్టేను సవాల్ చేస్తూ నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటీషన్ను బుధవారం లేదా మరో రోజు అత్యున్నత న్�
అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరించేందుకు అమెరికా కఠిన నిబంధనలను రూపొందించబోతున్నట్లు తెలిసింది. నోటీసు ఇచ్చిన ఆరు గంటల్లోనే అక్రమ వలసదారులను పంపించేందుకు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్�
భారత న్యాయవ్యవస్థ ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కొంటున్నదని, కొన్నిసార్లు కేసు విచారణ దశాబ్దాలపాటు కొనసాగుతున్నదని భారత ప్రధానన్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు.