సమానత్వ సాధనే బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ లక్ష్యమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ అన్నారు. రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ పాత్ర చాలా విలువైందని క�
అమెరికా పౌరసత్వం లేని విదేశీ వలసదారులకు జన్మించిన పిల్లలకు జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీచేసిన వివాదాదాస్పద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సుప్రీంకోర్టులో విచార�
మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో ఓటర్ల జాబితా కోసం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) నిర్వహించడంపై సుప్రీంకోర్టు గురువారం ఎన్నికల కమిషన్(ఈసీ)కు సూటిగా అనేక ప్రశ్నలు సంధి�
Supreme Court: ఈ టైంలో ఓటర్లకు చెందిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయాల్సిన అవసరం ఏమి వచ్చిందని కోర్టు అడిగింది. బీహార్లో చేపడుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జ�
తెలంగాణ రాష్ట్ర బీసీ జాబితా నుంచి గతంలో తొలగించిన 26 కులాలను తిరిగి చేర్చేందుకు సర్కారు సిద్ధమవుతున్నది. ఆ దిశగా ఇప్పటికే బీసీ కమిషన్ సైతం బహిరంగ విచారణను పూర్తి చేసి నివేదికను సిద్ధం చేసినట్టు తెలుస్త�
SIR | ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈ నెల 10న సుప్రీంకోర్టు విచారించనున్నది. ఈ కేసులో దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీక
భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) నివసించడం కోసం కేటాయించే అధికారిక బంగళా నుంచి విశ్రాంత సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ను ఖాళీ చేయించాలని సుప్రీంకోర్టు పరిపాలనా యంత్రాంగం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
SIR | బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నిర్వహించాలంటూ ఇచ్చిన ఆదేశాలు సవాల్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా సుప్ర�
Supreme Court | భారత న్యాయవ్యవస్థలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒక అరుదైన పరిణామం చోటుచేసుకున్నది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయన ఇప్పటి వర
ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్ ఐడీ కార్డు తప్పనిసరి కాదని, దానికి బదులుగా 11 రకాల ఇతర గుర్తింపు పత్రాలలో ఓ ఒక్కటి చూపించినా సరిపోతుందని ఎన్నికల సంఘం చెప్తున్నది.
రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. న్యాయవాదులు గౌస్ మీరా మొహినుద్దీన్, సుద్దాల చలపతిరావు, వాకి