కొరివితో తలగోక్కోవటం అంటే ఇదే. ఇప్పటికి అయినవి సాలినట్టు లేదు. విద్యుత్తు కొనుగోలులో ఏదో అయిందని గగ్గోలు పెట్టిన్రు. రిటైర్ అయిన ఓ జడ్జిని తీసుకొచ్చి విచారించుమన్నరు. మొదట్లో వాళ్లను వీళ్లను పిలిచి మాట
UGC Equity Rules : యూజీసీ ఇటీవల విడుదల చేసిన కొత్త రూల్స్పై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. 'ఈక్విటీ రెగ్యులేషన్స్' పేరుతో యూజీసీ ఈ నెల 13న విడుదల చేసిన కొత్త నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం
సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందినవిగా విస్తృతంగా పరిగణించబడుతున్నప్పటికీ కింది స్థాయి స్థానిక సంస్థల్లో తక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రాహ్మణులను రాజకీయంగా వెనుకబడిన తరగతులు(పీబీసీ)గా వర్�
యూజీసీ కొత్త నిబంధనలను వ్యతిరేకిస్తూ జనరల్ క్యాటగిరీ విద్యార్థులు, అగ్ర కులాల సభ్యులు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరసనలు బుధవారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్లో విద్యార్థుల న�
కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో కుల ప్రాతిపదిక వివక్షను కట్టడి చేసేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) జారీ చేసిన కొత్త నిబంధనలపై వివాదం రేగింది. ఈ నిబంధనలు దుర్వినియోగం అవుతాయని, తప్పుడు ఫిర్యా�
దేశంలో సమాఖ్యవాదం బలహీనపడుతున్నదని, సంక్షేమ చట్టాలను నీరుగారుస్తున్నారని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు.
న్యాయ వ్యవస్థలోని కొలీజియం వ్యవస్థలో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యం చేసుకోవడాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ శనివారం తీవ్రంగా విమర్శించారు. హైకోర్టు జడ్జిల బదిలీలకు సంబంధించి�
పీఎఫ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్లపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నామినీలకు శుభవార్త తెలిపింది. చనిపోయిన వ్యక్తి భవిష్య నిధి(పీఎఫ్), బీమా, బా్ంయకుల్లో దాచుకున్న డబ్బు కోసం నామినీని ఇబ్బంది పెట్టొ�
New Districts | రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతిజ్ఞ పూనారు. ఇందులో భాగంగానే తెలంగాణ తల్లి విగ్రహంతోపాటు ఇతర నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా జిల్లాల విభజన అ�
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) వల్ల తీవ్ర పర్యవసానాలు ఉంటాయని సుప్రీం కోర్టు బుధవారం చెప్పింది. ముఖ్యంగా ఓటర్ల జాబితాల నుంచి పేర్లు తొలగించిన వారికి ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొంది. ఏ వ్యవస్థ�
Basant Panchami : మధ్యప్రదేశ్లోని భోజ్శాల-కమల్ మౌలా మసీదులో వసంత పంచమి నిర్వహించనున్నారు. అయితే హిందువులు రోజంతా పూజలు చేసుకోవచ్చు అని, ఇక మధ్యాహ్నం ముస్లింలు ప్రార్థనలు చేసుకోవచ్చు అని సుప్రీ
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని సింబయాసిస్ వర్సిటీతోపాటు పరిసర ప్రాంతాల్లో ఒకేరోజు 40 కుకలను చంపిన ఘటనపై దాఖలైన ప్రజాహిత వాజ్యం విచారణకు హైకోర్టు నిరాకరించింది. వీధికుకల వ్యవహారంపై సుప్రీంకోర్టు
వీధి కుక్కలపై విషప్రయోగం చేసి చంపివేయడం అమానుషం, చట్టవిరుద్ధమని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు గ్రామాల్లో కుక్కలకు విషమిచ్చి చంపివేసిన ఘటనలపై
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో సింబయాసిస్ యూనివర్సిటీతోపాటు పరిసర ప్రాంతాల్లో ఒకే రోజు 40 కుక్కలను చంపిన సంఘటనపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారణ చేయడానికి హైకోర్టు నిరాకరించింది. వీధి కుక్కల వ�