జిల్లావ్యాప్తంగా ఎక్కడా తాగునీటి ఇబ్బందులు రానివ్వొద్దని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు ఆదేశించారు. సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను స�
భూమికి పచ్చని రంగేసినట్టు కనిపిస్తున్న ఈ దృశ్యం అల్గునూరు శివారులో ఎల్ఎండీ దిగువన ఉన్న పొలాలది. స్వరాష్ట్రంలో పుష్కలమైన నీళ్లు.. 24 గంటల కరెంటు.. పెట్టుబడికి రైతుబంధుతో ఇస్తుండడంతో భూములన్నీ పచ్చదనం పరు�
ఎండలు మండినా.. వర్షాలు కురిసినా.. నిరంతరాయ విద్యుత్తును అందిస్తూ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. ప్రతికూల వాతావరణంలోనూ 24 గంటలపాటు విద్యుత్తు సరఫరా చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నది. మార్చిలో గరిష్�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల పునరుద్ధరణతో పాటు పూడికతీతతో చెరువులన్నీ వేసవి కాలంలో కూడా నిండుకుండలా జలకళను సంతరించుకుంటున్నాయి.
మనుషులు సంఘజీవులు. నాలుగు గోడలకు పరిమితమై బతకలేరు. ఉద్యోగం, ఉపాధి, షాపింగ్, కాయగూరలు.. ఇలా ఏదో ఓ పని మీద బయటికి వెళ్లాల్సిందే. అటూ ఇటూ తిరగడం వల్ల సూర్యకిరణాల ప్రభావానికి లోనవుతాం.
భానుడు ఉగ్రరూపం దాల్చాడు.. రోహిణి కార్తెలో రోళ్లు పగిలేలా విరుచుకుపడుతున్నాడు.. ఉదయం 10 గంటలు దాటకముందే తన ప్రతాపాన్ని చూపుతున్నాడు.. ఒకవైపు ఎండ.. మరోవైపు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.. బొగ్గు బావులు �
సమైక్య రాష్ట్రంలో నడి వర్షాకాలంలో కూడా నెర్రెలుబారి కనిపించిన సిద్దిపేట జిల్లా మద్దూరు ప్రాంతంలోని చెరువులు.. సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా, కాళేశ్వరం జలాలతో కళకళలాడుతున్నాయి.
ప్రయాణికుల రద్దీ, వేసవి సీజన్ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి సీహెచ్.రాకేశ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నుంచి
వడదెబ్బ తగిలినప్పుడు దగ్గరలో ఉన్న ప్రభుత్వ దవాఖానాలో తగిన చికిత్స పొందాలి. దవాఖానకు తరలించే క్రమంలో ముందుజాగ్రత్తగా తగిన ప్రాథమిక చికిత్స అందించేందుకు కృషి చేయాలి. వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ �
రాష్ట్రంలో వరుస వర్షాలతో ఎండాకాలం కొద్దిగా ఆలస్యంగా మొదలైనా విశ్వరూపం చూపుతున్నది. భానుడు చెలరేగి పోతున్నాడు. మండుతున్న ఎండలతో.. బయట కాలు పెట్టాలంటే భయపడే పరిస్థితి నెలకొన్నది. అయితే, ఇది అకస్మాత్తుగా వ�
వేసవి కాలం మనషులకే కాదు మూగ జీవాలకూ సంకటమే. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వంటి వాటితో ప్రజలు వేసవితాపం నుంచి ఉపశమనం పొందుతున్నారు. మరి పశువుల సంగతేంటి? రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి వాటిని ఎలా కాపాడు�
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రెండు రోజులుగా 43 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఆదివారం ఒక్కసారిగా 46 డిగ్రీలకు చేరువ�
ఎండాకాలం వచ్చిందంటే చెట్లు మొత్తం మోడుబారి పోవడంతోపాటు ప్రకృతి రమణీయత కూడా దెబ్బతింటుంది. అయితే మండలంలోని పలు గ్రామాల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి మండు
వేసవి కాలంలో పశువుల పట్ల యజమానులు కనీస జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. లేకుంటే వడదెబ్బకు గురై తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం ఉంది. పశు వైద్యులు ఇదే విషయాన్ని చెబుతున్నారు.
Watermelon | ఎండాకాలంలో విరివిగా కనిపించే పండ్లలో ఒకటి పుచ్చకాయ. వేసవి తాపాన్ని తగ్గించి, శరీరానికి ఉత్తేజాన్ని ఇవ్వడంలో వీటిని మించి మరొకటి లేదనే చెప్పొచ్చు. 95 శాతం వరకు నీరే ఉన్న ఈ పండును తినడం