వేసవి కాలం వచ్చిందంటే చాలు అడవుల్లో చెట్లన్నీ మోడువారి ఉంటాయి. ప్రకృతి రమణీయత దెబ్బతింటుంది. కానీ, దానికి భిన్నంగా ఈ వేసవిలో పచ్చదనంతో కనువిందు చేస్తున్నాయి. అకాల వర్షాలు కురవడంతో నట్టెండలోనూ చెట్లు పచ్
వానకాలం, యాసంగి పంటల తర్వాత తిరిగి వర్షాకాలం వచ్చే వరకు చాలా మంది రైతులు అవగాహన లేక భూమిని దున్నకుండా అలాగే వదిలేస్తారు. దీంతో కలుపు మొక్కలు పెరిగి భూమిలోని నీటిని, పోషకపదార్థాలను గ్రహించి భూమికి సత్తువ (
ఇక రెండో ఫొటో& ఆత్మీయ సమ్మేళనాల పేరిట బీఆర్ఎస్ ప్రతినియోజకవర్గంలో భారీ సభలు నిర్వహించింది. తన మన తేడా లేకుండా వచ్చిన వేలాది మందితో మమేకమై, భోజనాల వేళ కొసరికొసరి వడ్డిస్తూ, వారికి పెట్టిందే తాము తింటున్�
బావుల్లో ఈతలు.. చెరువుల్లో చేపల వేట.. నోరూరించే తాటి ముంజలు.. చెరువు గట్ల వద్ద చెంగు చెంగున ఎగిరే మూగ జీవాలు.. ఎండాకాలం వచ్చిందంటే ఇలాంటి అనేక చిత్రాలు మనకు నిత్యం దర్శనమిస్తుంటాయి. పల్లెల్లో క్షణకాలం కనిపి�
Mango Pickle | మండే ఎండలతోనే మామిడి సీజన్ వస్తుంది. తినేందుకు రసాలు.. పచ్చడి పెట్టుకునేందుకు కాయలు పక్వానికి వచ్చే సమయం. నిల్వ పచ్చడి పెట్టుకునేవారు తోటలు, మార్కెట్ల చుట్టూ తిరిగి మంచి కాయలు కొనుగోలు చేసే పనిలో �
అగ్ని ప్రమాదాలు జరుగకుండా ముందుజాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. వ్యాపార సముదాయాలు, దవాఖానలు, అపార్ట్మెంట్లలో ప్రమాదాలు సంభవించకుండా ఫైర్ సేఫ్టీని ఖచ్చితంగా ఉపయోగించాలని, వ్యాపార సము
రోజురోజుకూ ఎండలు ముదురుతున్నాయి. వారం రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటి జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. వేసవి తాపం నుంచి చల్లబడేందుకు పండ్ల రసాలు, శీతల పానీయాలు, కొబ్బరిబొండాలు, నిమ్మకాయ సోడా స్ట�
Fire Accident | వంట గది.. పంట చేలు.. షాపింగ్మాల్స్.. ఆసుపత్రులు.. విద్యాసంస్థలు.. ఆఫీసులు.. పెట్రోల్బంకులు.. ఇలా స్థలమేదైనా సరే అప్రమత్తంగా ఉండాల్సిందే.. ఎందుకంటే వేసవికాలం వచ్చింది కదా అందుకే. సహజంగా వేసవిలోనే అగ్ని
Summer | పదిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. ఎండ వేడిమికి మనుషులే కాదు, జంతువులకు, వాహనాలకు కూడా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అకస్మాత్తుగా వాహనంలో నుంచి మంటలు వస్తున్న సందర్భాలు చాలా వరకు చూస్తూనే ఉంటాం. ఎండాకాలం
Heatwave:ఈ సమ్మర్లో నార్మల్ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. దేశవ్యాప్తంగా హీట్వేవ్ ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు చాలా ప్రాంతాల్లో అధిక టెంపరేచర్లు నమోదు కానున
రాష్ట్రంలో వేసవి ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్తు డిమాండ్ కూడా క్రమంగా పెరుగుతున్నది. గురువారం ఉదయం 11.01 గంటలకు రాష్ట్రంలో 15,497 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. దీంతో గతం�
వర్షాకాలానికి ముందే యంత్రాంగం అన్నీ సిద్ధం చేయాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కమిషనర్లకు మున్సిపల్ శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. నాలా లు, డ్రైనేజీ కాలువల్లో బురద తీసే పనులను మే 31 నాటికి పూర్తి �
ఎండాకాలం ఆరంభంలోనే ఎండలు భగ్గుమంటున్నాయి. ఉదయం 9 గంటలకే భానుడు సెగలు కక్కుతున్నాడు. బయటికి రావాలంటేనే జనం జంకుతున్నారు. మార్చిలోనే ఎండలు ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటాయోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
జిల్లావ్యాప్తంగా అటవీ సంపదను కాపాడుకునేందుకు ప్రతిఏటా వేసవిలో అటవీశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ప్రతి వేసవిలో అడవికి కార్చిచ్చు ప్రమాదం పొంచి ఉంటున్నది. దీనికి ప్రథమ కారణం మనుషులే.. అటవీ ప్రాంతా�
ఎండాకాలం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా శరీరం కమిలిపోతుంది. దానికి తోడు దుమ్మూ ధూళీ చర్మాన్ని పాడుచేస్తాయి. ఈ సమస్య నుంచి ఊరట పొందేందుకు కొందరు స్కార్ఫ్ను ఆశ్రయిస్తారు. అయితే స్కార్ఫ్ కట్టుకోవడం అందరిక�