సమైక్య రాష్ట్రంలో నడి వర్షాకాలంలో కూడా నెర్రెలుబారి కనిపించిన సిద్దిపేట జిల్లా మద్దూరు ప్రాంతంలోని చెరువులు.. సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా, కాళేశ్వరం జలాలతో కళకళలాడుతున్నాయి. ప్రస్తుతం మండుటెండల్లోనూ మద్దూరు ఊట చెరువు మత్తడి పోస్తుండటంతో రైతన్నలు సంబురపడుతున్నారు.
-మద్దూరు(ధూళిమిట్ట)