ప్రతి సంవత్సరం రసాయన పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎండాకాలంలో ప్రమాదాలు జరుగుతున్నా నివారణకు అధికారులు, యాజమాన్యాలు తీసుకుంటున్న చర్యలు శూన్యంగానే కనిపిస్తున్నాయి.
ఎండకాలంలో ఇట్టే చెమట పట్టేస్తుంది. అందుకే, వేసవిలో రోజుకు రెండుసార్లు స్నానం చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు. అయితే, చిన్నపిల్లలు ఎప్పట్లాగే స్నానం వద్దని మారాం చేస్తుంటారు. కానీ, కొందరు పెద్దవాళ్లు కూ�
వేసవి దృష్ట్యా తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. వచ్చే రెండు నెలలు అత్యంత కీలకమని, ఈ సమయంలో తాగునీటి కొరత �
డిగ్రీలు కాగా.. ఏప్రిల్, మే నెలల్లో ఈ ఎండల తీవ్రత మాత్రం అధికంగా ఉంటుంది. మార్చి నెల రెండోవారం నుంచే 35 డిగ్రీలకు చేరుకొని 40 డిగ్రీలకు చేరువలో నమోదవుతోంది. అయితే, మార్చి మొదటి వారంలోనే సాధారణానికి మించి మూడ�
పెరుగు తోడు పెట్టడానికి ముందు.. పాలను కనీసం 10-15 నిమిషాల పాటు తక్కువ మంట మీద బాగా మరిగించాలి. పాలు చిక్కగా ఉంటే.. పెరుగు త్వరగా పులియదు. ఇక పాలు మరీ వేడిగా ఉన్నప్పుడు తోడు వేయకూడదు. ఇలాచేస్తే.. పెరుగు నీరులా అయి�
శీతాకాలం ముగిసింది. ఎండాకాలం మొదలైంది. వాతావరణం మారినప్పుడు శరీర అంతర్గత వ్యవస్థలు బాహ్య వాతావరణానికి అనుగుణంగా మారడానికి ప్రయత్నిస్తాయి. శీతాకాలం నుంచి వేసవికి మారినప్పుడు కొందరికి ఇమ్యూనిటీ పవర్ త�
వేసవి కాలంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఎప్పుడూ అప్రమత్తంగా ఉండి, అన్ని వర్గాల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖి అన్
వచ్చే వేసవి కాలంలో కామారెడ్డి జిల్లాకు, నిజామాబాద్ జిల్లాలోని కొంత భాగానికి తాగు నీటి తిప్పలు తప్పేలా లేదు. మిషన్ భగీరథ ద్వారా శుద్ధ జలాలు సరఫరా చేసే కీలకమైన సింగూర్ ప్రాజెక్టు మరమత్తులు చేపడుతుండటమ�
రాష్ట్రవ్యాప్తంగా వేసవి సీజన్లో అధిక వర్షపాతం నమోదైన్నట్టు వాతావరణశాఖ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. కురవాల్సిన మోతాదుకంటే అధికంగా ఈ ఏడాది వేసవిలో వర్షం కురిసిందని తెలిపింది.
చల్లగా తియ్యగా నోరూరించే పండు పుచ్చకాయ. ఎండకాలంలో దానికుండే డిమాండే వేరు. అయితే దీనికి పండ్ల మార్కెట్లోనే కాదు, ఫ్యాషన్ మార్కెట్లోనూ తెగ గిరాకీ ఉంది ఈ సీజన్లో. అందుకే దుస్తులు మొదలు నగలు, యాక్సెసరీల వరక
ఎండాకాలం ప్రారంభం అయిందంటే చాలు అంబలి పంపిణీ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం ఇందిరానగర్ గ్రామానికి చెందిన దేవర వినోద్ ప్రతీ సంవత్సరం వేసవికాలంలో అంబలి
ఆహార అలవాట్లను కూడా.. కాలానికి తగ్గట్టుగా మార్చుకోవాలి. ఇష్టమైన వంటకమైనా.. సీజన్కు సెట్కాకుంటే పక్కన పెట్టేయాలి. లేదంటే, ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ముఖ్యంగా, వేసవిలో కొన్ని కూరగాయలతో అనారోగ్యం పొంచి ఉ
ఉమ్మడి జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ కూలీలు పనులు చేయడం కష్టసాధ్యంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ కూలీలకు
నమస్తే మేడం. వేసవిలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కదా! ఇతర దేశాల్లాగే మనమూ ఈ సమయంలో శరీరానికి విటమిన్-డిని ఎక్కువగా అందించవచ్చా. అలా అయితే ఏ సమయంలో ఎండలో గడపాలి. దాన్ని శోషించుకునేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో �