ఎండలు మండిపోతున్నాయ్.. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. జనం ఉదయం ఏడు గంటలకే ఇంటి నుంచి బయటకు రాలేకపోతున్నారు. సాయంత్రం ఏడుగంటల వరకు వేడిగాలులు తగ్గడం లేదు. పని ప్రదేశాల నుంచి కూలీలు పదిగంటలకే ఇంటిమ�
Tollywood | టాలీవుడ్ బాక్సాఫీస్ ప్రస్తుతం ఆసక్తికరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. సాధారణంగా సమ్మర్ సీజన్ అంటే స్టార్ హీరోల భారీ సినిమాలతో థియేటర్లు సందడిగా మారిపోతాయి. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా క�
కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పడం తప్పా ఆచరణలో విఫలమవుతున్నది. పేద, మధ్య తరగతి ప్రజలకు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని గొప్పులు చెప్పుకుంటుంది. జీరో విద్యుత్ బిల్లు అన
భానుడు భగ భగ మండుతున్నాడు. ఎన్నడూ లేనంతగా ఎండలు దంచికొడుతున్నాయి. 40 నుంచి 43డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత బయటకు రాలేనంతగా ఎండ మండిపోతోంది. ఎండలు రోజు రోజుకూ ముదురుతుండటంతో ప�
ప్రతి సంవత్సరం రసాయన పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎండాకాలంలో ప్రమాదాలు జరుగుతున్నా నివారణకు అధికారులు, యాజమాన్యాలు తీసుకుంటున్న చర్యలు శూన్యంగానే కనిపిస్తున్నాయి.
ఎండకాలంలో ఇట్టే చెమట పట్టేస్తుంది. అందుకే, వేసవిలో రోజుకు రెండుసార్లు స్నానం చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు. అయితే, చిన్నపిల్లలు ఎప్పట్లాగే స్నానం వద్దని మారాం చేస్తుంటారు. కానీ, కొందరు పెద్దవాళ్లు కూ�
వేసవి దృష్ట్యా తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. వచ్చే రెండు నెలలు అత్యంత కీలకమని, ఈ సమయంలో తాగునీటి కొరత �
డిగ్రీలు కాగా.. ఏప్రిల్, మే నెలల్లో ఈ ఎండల తీవ్రత మాత్రం అధికంగా ఉంటుంది. మార్చి నెల రెండోవారం నుంచే 35 డిగ్రీలకు చేరుకొని 40 డిగ్రీలకు చేరువలో నమోదవుతోంది. అయితే, మార్చి మొదటి వారంలోనే సాధారణానికి మించి మూడ�
పెరుగు తోడు పెట్టడానికి ముందు.. పాలను కనీసం 10-15 నిమిషాల పాటు తక్కువ మంట మీద బాగా మరిగించాలి. పాలు చిక్కగా ఉంటే.. పెరుగు త్వరగా పులియదు. ఇక పాలు మరీ వేడిగా ఉన్నప్పుడు తోడు వేయకూడదు. ఇలాచేస్తే.. పెరుగు నీరులా అయి�
శీతాకాలం ముగిసింది. ఎండాకాలం మొదలైంది. వాతావరణం మారినప్పుడు శరీర అంతర్గత వ్యవస్థలు బాహ్య వాతావరణానికి అనుగుణంగా మారడానికి ప్రయత్నిస్తాయి. శీతాకాలం నుంచి వేసవికి మారినప్పుడు కొందరికి ఇమ్యూనిటీ పవర్ త�
వేసవి కాలంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఎప్పుడూ అప్రమత్తంగా ఉండి, అన్ని వర్గాల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖి అన్
వచ్చే వేసవి కాలంలో కామారెడ్డి జిల్లాకు, నిజామాబాద్ జిల్లాలోని కొంత భాగానికి తాగు నీటి తిప్పలు తప్పేలా లేదు. మిషన్ భగీరథ ద్వారా శుద్ధ జలాలు సరఫరా చేసే కీలకమైన సింగూర్ ప్రాజెక్టు మరమత్తులు చేపడుతుండటమ�
రాష్ట్రవ్యాప్తంగా వేసవి సీజన్లో అధిక వర్షపాతం నమోదైన్నట్టు వాతావరణశాఖ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. కురవాల్సిన మోతాదుకంటే అధికంగా ఈ ఏడాది వేసవిలో వర్షం కురిసిందని తెలిపింది.
చల్లగా తియ్యగా నోరూరించే పండు పుచ్చకాయ. ఎండకాలంలో దానికుండే డిమాండే వేరు. అయితే దీనికి పండ్ల మార్కెట్లోనే కాదు, ఫ్యాషన్ మార్కెట్లోనూ తెగ గిరాకీ ఉంది ఈ సీజన్లో. అందుకే దుస్తులు మొదలు నగలు, యాక్సెసరీల వరక