జైనూర్ మండలం లొద్ది గ్రామంలో వేసవికంటే ముందే తాగునీటికి ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. దాహార్తిని తీర్చుకునేందుకు కిలోమీటర్ల కొద్ది నడిచి, చెలిమెల నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి దాపురించింది.
MPDO Basheeruddin | వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని పల్లె ప్రకృతి వనం, నర్సరీలలో మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో బషీరుద్దీన్ (MPDO Basheeruddin ) గ్రామపంచాయతీ కార్యదర్శులు నవీన్ గౌడ్, సృజన్ రెడ్డి�
వేసవికి ముందే ఎండలు మండుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాత్రివేళ కొంత చల్లగా ఉంటున్నా.. పగటి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతుండడంతో పాటు ఉక్కపోత కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగం సైతం
విద్యుత్ శాఖకు సమ్మర్ సవాల్గా మారనున్నది. గ్రేటర్లో ప్రతీ ఏటా విద్యుత్ కనెక్షన్లు పెరుగుతుండడం, ఈసారి రెండు లక్షలకు పైగా కనెక్షన్లు పెరగడంతో విద్యుత్కు డిమాండ్ విపరీతంగా పెరగనున్నది. గ్రేటర్ ప
వేసవిలో విద్యుత్తు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం, విద్యుత్తు శాఖ మంత్రి భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు. ట్రాన్స్కో సీఎండీ నుంచి ఎస్ఈలకు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపార
వచ్చే వేసవి కాలం దృష్ట్యా ట్యాంకర్ల ద్వారా జరిగే నీటి సరఫరాలో జాప్యం ఉండొద్దని, వెయిటింగ్ పీరియడ్, పెండెన్సీ తగ్గించేలా ప్రణాళికలను రూపొందించాలని వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించా
వేసవిలో జంటనగరాలకు తాగునీటి సరఫరాపై ప్రత్యామ్నాయాన్ని కనుగొనేందుకు జలమండలి అధికారులు శనివారం నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి సమీపంలోని ఏఎమ్మార్పీ ప్రాజెక్టును సందర్శించారు.
ఎండాకాలం వచ్చిందంటే చెరకురసానికి గిరాకీ పెరుగుతుంది. అయితే, వంద మిల్లీలీటర్ల చెరకురసంలో 13 నుంచి 15 గ్రాముల చక్కెర ఉంటుంది. అంటే చక్కెర స్థాయులు చాలా ఎక్కువ అన్నమాట. పెద్దలైతే రోజుకు 30 గ్రాములు, ఏడు నుంచి పద�
వేసవి రాగానే కూరగాయల ధరలు పెరగడం.. వర్షాకాలం మొదలుకాగానే తగ్గటం మామూలే. కానీ ఈ ఏడాది అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నది. ఎండాకాలంలో ధరలు అంతంత మాత్రంగానే పెరిగినా వర్షాకాలం మొదట్లో రేట్లు అమాంతం కొండెకాయి
వేసవిలో ఎండ వేడిమిని తట్టుకోలేక ఉపశమనం కో సం చాలా మంది చెరకు రసం, పండ్ల జ్యూస్లు, సాఫ్ట్ డ్రింక్లు తాగుతుంటారు. అయితే చక్కెర స్థాయి అధికంగా ఉండే డ్రింక్లకు వ్యతిరేకంగా భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎం�
వేసవి తుదకు వచ్చింది. అకాల వర్షాలు ఓ రెండు రోజులు వాతావరణాన్ని చల్లబరచినా.. మళ్లీ వేడి రాజుకుంటున్నది. రోళ్లు పగిలేంత కాకున్నా.. రోహిణి కార్తె కొద్దికొద్దిగా ముదురుతున్నది.
వేసవిలో పశువుల దాహం తీర్చడానికి గత ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద మండలంలోని అన్ని గ్రామాల్లో నీటి తొట్లను నిర్మించింది. తొట్ల నిండా నీరు నింపడంతో ఉదయం, సాయంత్రం పశువులు, గొర్రెలు, మేకలు తమ దాహార్తిని తీర్
ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అధికారులను ఆదేశించారు. ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయంలో శాఖ ఉన్నతాధికారులతో బుధవారం ఆమె ప్రత్యేక సమీక్ష న