దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో సమ్మర్ కోసం అరకొరగానే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకం పేరుతో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక రైళ్లు.. వేసవి కాలంలో ప్రయాణించే వారి అవసరాలు తీర్చ లేక పోతున
ఓ ఎండకాలం సాయంత్రం ఆశ్రమానికి ఒక వ్యాపారి వచ్చాడు. తన వ్యాపారం మరింత బాగా జరిగేట్లు, అధిక లాభాలు గడించేట్లు గురువును దీవించమన్నాడు. ఆ మాటల్లో వ్యాపారి అత్యాశాపరుడని తెలుసుకున్నాడు గురువు. అలాగేనని చెప్ప
సిటీలో ఎక్కడ చూసినా దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి వంటి లక్షణాలతో రోగులు దవాఖానల బాట పడుతున్నారు. వేసవిలో వైరస్ల ప్రభావం పెద్దగా ఉండదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సీజన్లో కొన్ని రకాల విషజ్వరాలు నమోదవ�
పల్లెల్లో దాహం కేకలు మొదలయ్యాయి. వేసవికాలం ప్రారంభంలోనే నీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏ గ్రామానికెళ్లినా కన్నీటి కష్టాలే దర్శనమిస్తున్నాయి. చాలావరకు గ్రామాల్లో మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు తాగున�
Heat wave days | దేశంలో ఈ ఏడాది కూడా ఎండలు దంచికొడుతాయని భారత వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది. ముఖ్యంగా వాయవ్య భారతదేశం (Northwest India) లో ఎండలు మండిపోనున్నాయని తెలిపింది.
వేసవికి ముందే నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. రోజురోజుకూ భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పల్లెల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. బోర్లు వట్టిపోవడంతో సమీపంలోని పంట పొలాల నుంచి నీళ్లను తెచ్చుకోవాల్సిన పరిస్థితి నె�
రోజురోజుకూ ఎండలు ముదురుతుండడంతో చల్లని వ్యాపారాలు జోరందుకున్నాయి. వేసవి దాహం తీరేలా మట్టి కుండల వినియోగం పెరిగింది. పేదోడి ఫ్రిజ్గా పేరొందిన కుండలను కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. సిద్ధం
ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు పెద్దపెద్ద వృక్షాలే వాడిపోతున్నాయి. ఇక పెరటి మొక్కల సంగతి వేరే చెప్పాలా? ఈ క్రమంలో పెరటి మొక్కల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
పల్లెల్లో వలసలను నివారించి స్థానికంగా పనులు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గొప్ప పథకం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం. ఈ పథకం కింద పనులు జరిగే ప్రదేశాల్లో కూలీలకు కనీస సౌకర్యాలు ప�
వికారాబాద్ జిల్లాలో వేసవి కాలం ప్రారంభం కాకముందే భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఎండ తీవ్రత పెరగడంతో భూగర్భజలాలు క్రమంగా తగ్గుతున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. గతేడాద�
ఎండ మండిపోతున్నది. ఇలాంటి వేడి వాతావరణంలో చల్లచల్లని పానీయాలు తాగాలనిపిస్తుంది. ముఖ్యంగా, చెరకు రసం.. అమృతంలా కనిపిస్తుంది. అందుకు తగ్గట్టు అనేక ప్రయోజనాలనూ అందిస్తుంది.
ఈసారీ వేసవి మండిపోనున్నదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం వెల్లడించింది. దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో మార్చి నెలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.