అనేక దేశాల్లో ఈ ఏడాది ఏప్రిల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల నెలల్లో ఇది 11వది. 2024 ఏప్రిల్ నెల సగటు ఉష్ణోగ్రత 15.03 డిగ్రీల సెల్సియస్.
ఉత్తరాఖండ్ తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నది. ఓవైపు ఎండలు మండిపోతుండటంతోపాటు మరోవైపు గత శీతాకాలంలో తక్కువ వర్షపాతం, హిమపాతం నమోదుతో నీటి సంక్షోభం తీవ్రమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీ�
నీరు ప్రాణికోటికి జీవనాధారం. దేశంలో అన్నిచోట్లా ఎండలు మండిపోతున్నాయి. కర్నాటకలో అయితే చాలా ప్రదేశాల్లో నీటికి కటకట నెలకొన్న పరిస్థితులు రోజూ వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నాయి.
ఎండలు మండే వేళ చల్లని ఐస్క్రీమ్ మనసుకు హాయినిస్తుంది. అయితే, రకరకాల ఫ్లేవర్లు రుచిని అందిస్తాయేమో గానీ, ఆరోగ్యాన్ని కాదు! ఎడాపెడా ఐస్క్రీమ్లు తినేస్తే బరువు అదుపు తప్పుతుంది.
వేసవి కాలంలో ఓ ఊళ్లోని గుడి దగ్గర కోలాహలంగా ఉంది. ఎందుకంటే కొందరు కళాకారులు అక్కడ రెండువారాల పాటు మహాభారతంలోని పర్వాలన్నిటినీ వీధి నాటక రూపంలో ప్రదర్శించే వారు. గ్రామస్తులు సాయంకాలానికి పనులన్నీ ముగిం�
ఎండాకాలం నీళ్లు ఎక్కువగా తాగుతాం. బాటిళ్ల వాడకమూ అధికం అవుతుంది. అయితే వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం చాలా ముఖ్యం. లేకపోతే వాసన వస్తాయి. దాంతో వాటిని పారేయాల్సిన పరిస్థితీ వస్తుంది.
నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని ఆ శాఖ చర్యలు చేపట్టినా.. క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటున్నది. తరచూ సరఫరాలో అంతరాయం షరా మామూలే అన్నట్లుగా మారింది.
ఎండలు ముదురుతుండడంతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధాకారి డాక్టర్ సుబ్బారాయుడు వైద్య సిబ్బందికి సూచించారు. శనివారం నెన్నెల ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందితో సమావేశమయ్యారు. వైద్య సిబ్బందికి సలహాల
ఎండకాలం దృష్ట్యా ఏప్రిల్, మేలో కలిపి దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో దాదాపు 1079 ప్రత్యేక రైళ్ల (ట్రిప్పులు)ను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ నిర్ణయ�
వేసవిలో గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా చూడాలని జడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. కనగల్, గుర్రంపోడు మండలాల అధికారులకు కనగల్ ఎంపీడీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గ�