మండే ఎండల్లో ఉపశమనం కోసం ప్రతి ఒక్కరూ ఎయిర్ కండిషనర్ను కోరుకోవడం సర్వ సాధారణం. మధ్యాహ్నం ఎండ ధాటికి తట్టుకోలేక ఏసీ రూముల్లో దూరిపోయేవారి సంఖ్య అధికంగానే ఉంటుంది.
వేసవి పూర్తయ్యే దాకా ప్రణాళికాబద్ధంగా తాగు నీరందించాలని ప్రత్యేక కార్యదర్శి, కార్మిక శాఖ సంచాలకుడు కృష్ణాదిత్య అన్నారు. గురువారం కలెక్టరేట్లో మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు బదావ�
సూర్య ప్రతాపం పెరిగిపోయింది. మరో ఐదురోజుల పా టు తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు వ హించాలని వైద్యులు సూచిస్తున్నారు. రెండు వారాలుగా పగటి పూట ఉష్ణోగ్రతలు అ�
ఎండాకాలం వచ్చిందంటే చర్మానికీ, శరీరానికీ అవసరాలు మారతాయి. దానికి తగ్గట్టు కొన్ని విషయాల్లో మనమూ మారతాం. అక్కడే తప్పు చేసే అవకాశం ఉంది. ఇవి అవసరాలు కాదు,అనర్థాలు అంటున్నారు చర్మ, ఆరోగ్య నిపుణులు.
Health Tips | శరీరంలో ద్రవాల స్థాయిని నియంత్రణలో ఉంచేందుకు, ఎలక్ట్రోలైట్లను సమతౌల్యం చేసేందుకు కొబ్బరి నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. సోడియం, పొటాషియం, మాంగనీసులాంటివి ఇందులో ఎక్కువగా ఉంటాయి. వడదెబ్బకు, డయేరియాకు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేసే కూలీలకు రోజూ చెల్లించే కూలిని కేంద్ర ప్రభుత్వం సవరించింది. గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఉపాధి కూలి రూ.272 చెల్లిస్తుండగా తాజాగా దీనిని రూ.28లకు పెంచింద�
వేసవిలో అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. వేసవి బారి నుంచి ప్రజలను కాపాడేందుకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవ�
SCR | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపికబురు చెప్పింది. వేసవి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం కొనసాగుతున్న 32 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఆయా రైళ్లు ఏప్రిల్
వేసవిలో ఏదైనా పనిపై బయటకు వెళ్లొస్తే చాలు త్వరగా అలసిపోతాం. చెమట విపరీతంగా పోయి, శరీరంలో నీటిశాతం తగ్గిపోయి ఉష్ణోగ్రతలు పెరిగి, జీర్ణక్రియ మందగిస్తుంది.
వేసవి కాలంలో నగరంలో ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది కలుగకుండా తాగునీటి సరఫరా చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం లోయర్ మానేరు డ్యాంలో నీటి నిల్వలను మాజీ ఎంపీ వినోద్కు�
వేసవిలో నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సంరక్షణకు అటవీ శాఖ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నట్లు ఎఫ్డీఓ సర్వేశ్వర్ తెలిపారు. మండలంలోని చిత్రియాల, కంబాలపల్లి, పాత కంబాలపల్లి, పెద్దమూల గ్రామాల్లోని అటవీ �