వేసవి తీవ్రత నేపథ్యంలో శుక్రవారం నుంచి అన్ని పాఠశాలల్లో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఈనెల 8న ఉత్తర్వులు జారీచేసింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 24 వరకు జిల్లాలో ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి.
అది అసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్. వ్యవసాయ ఉత్పత్తులను తీసుకొని నిత్యం వేల సంఖ్యలో రైతులు వస్తుంటారు. అధికారులు, సిబ్బంది, కార్మికులు వందల సంఖ్యలో ఉంటారు. మరోపక్క వేసవి మొదలైంది.
ప్రస్తుత వేసవిలో నర్సరీల్లో పెంచుతున్న మొక్కలు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు నీరందించాలని డీఆర్డీవో విద్యాచందన అన్నారు. ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు, సులానగర్, గొల్లపల్లి గ్రామ పంచాయతీల్లోని నర్సరీలను
ఈ వేసవిలో కూడా ఎండలు మండుతాయని వాతావరణ శాఖ అంచనాలు వేస్తున్నది. ఇంకేముంది.. వ్యాపారులు పందిళ్లు వేసుకుని మరీ షర్బత్లు, పండ్లరసాల అమ్మకాలు మొదలుపెడతారు. ఎన్నున్నా చల్లదనానికి తర్బూజకు సాటివచ్చే పండు లేద
వేసవికాలం దృష్ట్యా రైతులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రానివ్వద్దని, రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విద్యుత్ అధికారులకు సూచి�
ఎల్నినో పరిస్థితులు ఈ సీజన్లోనూ కొనసాగుతాయని, దీంతో ఈసారి భారతదేశంలో వేసవి ప్రారంభంలోనే ఎండ తాకిడి ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా అంచనా వేసింది.
Health Tips | వేసవి అయినా, చలికాలమైనా.. పొడిబారిన చర్మమైనా, జిడ్డోడే మేను అయినా.. చర్మం ఆరోగ్యంగా ఉండాలనే అందరూ కోరుకుంటారు. అందుకు ఆయుర్వేదంలో ఉత్తమ ఉపాయాలున్నాయి.
వేసవి కాలంలో ఎక్కడ కూడా తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని, ఇందుకోసం ముందస్తు ప్రణాళికలు వేసుకోవాలని జడ్పీ సీఈవో వినోద్ సంబంధిత అధికారులకు సూచించారు. కూసుమంచి మండల పరిషత్ కార్యాలయాన్ని మంగళవారం సందర
వేసవి కాలం ఆరంభంలోనే ఎండలు దంచికొడుతున్నయ్. రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. జిల్లాలో గత వారం రోజులుగా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
వేసవిలో జిల్లాలో తాగునీటి సమస్య ఏర్పడకుండా యంత్రాంగం చర్యలు చేపట్టింది. జి ల్లాలోని 566 గ్రామ పంచాయతీల్లో తాగునీటి సరఫరాకు అంతరా యం కలుగకుండా గ్రామీణ నీటి సరఫరా అధికారులు సమ్మర్ యాక్షన్ ప్లాన్ను సిద్�
వేసవి కాలం ప్రారంభానికి ఇంకో రెండు వారాల సమయం ఉన్నా అప్పుడే ఎండలు అదరగొడుతున్నాయి. ఈ నెల మొదటి వారం వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల లోపే ఉండగా, రెండు మూడు రోజులుగా 33 డిగ్రీలు నమోదవుతున్నాయి.
జిల్లాలో వేసవి కాలంలో వేలాది మందికి ఉపాధి కల్పించే తునికాకు సేకరణపై ఈ ఏడాది సందిగ్ధం నెలకొంది. జిల్లాలో పులుల సంచారం, ఇటీవల కాగజ్నగర్ అడవుల్లో జరిగిన ఘటనల నేపథ్యంలో టైగర్ జోన్ పరిధిలో తునికాకు సేకరణ