కాలానికి తగినట్టు దుస్తులను ధరించినట్టే కాలానికి తగినట్టు ఆహార నియమాలనూ మార్చుకోవాలి. ఎండాకాలం వాతావరణానికి తగినట్లుగా ఆహార నియమాలను మార్చుకోకపోతే అనారోగ్యం పాలవక తప్పదు. ఎండాకాలంలో పగటి ఉష్ణోగ్రతలు
మంచిర్యాల జిల్లాలో శుక్రవారం ఎండ దంచికొట్టింది. గరిష్ఠంగా 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం ఏడింటికే భానుడు భగభగ మండగా, సాయంత్రం ఏడింటి దాకా ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేసింది. అత్యవసర పరిస్థితులుంటే తప్
వేసవి నేపథ్యంలో నస్పూర్ పట్టణ ప్రజలకు తాగునీటికి ఇబ్బందుల్లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ చిట్యాల సతీశ్ తెలిపారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో 25 వార్డులకు సం�
రాష్ట్రంలోని 23,975 గ్రామాలకు 37,002 ఓహెచ్ఎస్ఆర్ ద్వారా ఇంటింటికీ మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నట్లు.. ఈ వేసవిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం లో ఎక్కడా మంచినీటి సమస్య తలెత్తకుండా రూ.100 కోట్ల నిధులు కేటాయించ�
వేసవిలో నల్లమల అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల సంరక్షణకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు డీఎఫ్ఓ సర్వేశ్వర్ తెలిపారు. మండలంలోని కంబాలపల్లి, రేకులవలయం, చిత్రియాల గ్రామాల సరిహద్దులోని నల్లమల అటవీ ప్రాంతాన్ని
వేసవి వచ్చిందంటే చాలు నగరాలు, పట్టణాల్లో భూగర్భజలం అడుగంటిపోతున్నది. నీటి కటకట తీవ్రమవుతున్నది. ఇలా ఎద్దడి రాకుండా ఉండాలంటే ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ప్రభుత్వాలు చెబుతూ వస్తున్నాయి.
వేసవి దృష్ట్యా వినియోగదారులకు ఎంత విద్యుత్ అవసరం ఉన్నా సరఫరా చేసేందుకు విద్యుత్ అందుబాటులో ఉండటంతో అదనంగా మౌలిక వసతులు కల్పించడంపై విద్యుత్ శాఖ దృష్టి సారించింది.
పోయినేడు వరకు మండుటెండల్లోనూ మత్తళ్లు దుంకిన చెక్డ్యాంలు ఈ ఎండకాలంలో చుక్క నీరు లేక వెలవెలబోతున్నాయి. నిండా నీటితో కనిపించే వాగులు కళ చెదిరిపోయి దర్శనమిస్తున్నాయి.
ఆదిలాబాద్ రంజన్లకు భలే గిరాకీ ఉంది. నీటిని చల్లబరచడంలో ప్రత్యేకత కలిగినవి కావడం, ఆరోగ్యానికి మేలు చేస్తుండడంతో గిరాకీ బాగుంటుంది. వీటి తయారీని కుమ్మరులు ఆరు నెలల ముందు నుంచే ప్రారంభిస్తారు.
పెంబి గ్రామ శివారులోని అడవుల్లో రాత్రి మంటలు చెలరేగాయి. కిలోమీటర్ల మేర మంటలు వ్యాపించడంతో అడవిలోని వృక్ష సంపదకు నష్టం వాటిల్లింది. చిన్నచిన్న మొక్కలు, నేలకొరిగిన చెట్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. వన్య ప్
తీవ్ర ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు భారత వాతావరణ హైదరాబాద్ విభాగం చల్లటి ముచ్చట చెప్పింది. ఆదివారం నుంచి తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు�
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల-కొండన్నపల్లి గ్రామాల మధ్య వరద కాలువను బస్సులో నుంచి పరిశీలించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా చలించిపోయారు.