సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్లోకి కాళేశ్వరం జలాలు పరుగులు తీశాయి. మోటర్లు ఆన్చేసి జిల్లాలోని రిజర్వాయర్లు నింపాలని మాజీ మంత్రి హరీశ్రావు హెచ్చరికలకు ప్రభుత్వం దిగివచ్చింది.
కరువుతో రైతులు విలపిస్తుంటే వారి కన్నీళ్లు చూస్తూ ఊరుకోం.. కాళేశ్వరం లక్ష్మీ పంప్హౌస్లో మోటర్లను మీరు రన్ చేస్తరా.. మమ్మల్ని చేయమంటరా అని ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్స
పడుతున్న రైతులుచేతికి వచ్చే దశలో నీళ్లు లేక ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అడ్డగూడూరు మండలం బిక్కేరు వాగు ఆధారంగా వరి సాగు చేసిన రైతులు ఇప్పుడు నీళ్లు లేక అల్�
కరువు సీమలో గోదావరి జలాలు పరుగులు పెడుతున్నాయి. ఎండిపోయిన వాగులు నిండుగా పారుతున్నాయి. కాళేశ్వర ప్రాజెక్టు ఫలాలు ఇప్పుడు కండ్ల ముందర సాక్షాత్కరిస్తున్నాయి. అద్భుత ఇంజినీరింగ్ కట్టడంపై కాంగ్రెస్ పన్�
నిరుడితో పోలిస్తే ఈ సారి వానకాలంలో సాగు విస్తీర్ణం తగ్గింది. కరీంనగర్ జిల్లాలో 8 వేల ఎకరాలకుపైగా తేడా వచ్చింది. గత 2023 వానకాలం సీజన్ మొదట్లోనే వర్షాలు అనుకూలించడం, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతలు
కాంగ్రెస్ హయాంలోనే ఎల్లంపల్లి పూర్తయిందని, ఆ ప్రాజెక్టు నుంచే ప్రస్తు తం మల్లన్నసాగర్ వరకు రిజర్వాయర్లన్నీ నింపామని, అయినా కాళేశ్వరం జలాలు అంటూ మాజీ మంత్రి హరీశ్రావు తప్పుదోవ పట్టిస్తున్నారని బీసీ
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తోడు కాళేశ్వరం జలాలతో ఎల్ఎండీ వారం రోజుల క్రితం నిండు కుండలా మారింది. 24.034 టీఎంసీల సామర్థ్యం గల లోయర్ మానేరు జలాశయంలో ప్రస్తుతం 23.947 టీఎంసీల స్టోరేజీతో పూర్తి స్థాయి నీటిమట్టం �
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఒకనాటి కరువు ప్రాంతం తిరుమలగిరి.. బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం జలాలతో జవసత్వాలు నింపుకొని సస్యశ్యామలైంది. నీటి చెమ్మ లేనిచోట పరవళ్లు తొక్కిన గోదావరి జలాలు అన్నదాత ఇంట సిరుల పం�
కేటీఆర్ సవాల్కు ప్రభుత్వం దిగొచ్చి పంపులు ఆన్ చేసిందని, ఇది పూర్తిగా బీఆర్ఎస్, రైతుల విజయంగా భావిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ చెప్పారు. అబద్ధపు మాటలతో ప్రజల్ని మోసం అధికారంలోకి వచ్చ�
రుణమాఫీ పెద్ద మిస్టరీలా మారిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి విమర్శించారు. ఇప్పటివరకు చేసిన రుణమాఫీ కంటే కాంగ్రెస్ ప్రభుత్వం అడ్వైర్టెజ్మెంట్లు, క్షీరాభిషేకాలు, సంబురాల వంటి డం
కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం జలాలతో నిరుడు నిండుకుండలా కనిపించిన చెక్డ్యాంలు.. నేడు నీళ్లు లేక ఇసుక దిబ్బలతో వెలవెలబోయి కనిపిస్తున్నాయి. గతేడాది ఇదే సమయంలో ఇప్పట్లాగే వర్షా�