మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పడమటిగూడెనికి చెందిన రైతు చిదిమిళ్ల భిక్షం తనకున్న ఎకరం 10 గుంటల్లో జూన్లో 5 బోర్లు వేసిండు. ఈ నెల మరో 6.. ఇలా నెలన్నర కాలంలో 11 బోర్లు వేసినా చుక్కనీరు కండ్ల చూడలే.
ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రధాత, కాళేశ్వరం జలాలతో సూర్యాపేట బీడు భూములను సస్య శ్యామలం చేసిన మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన కంటే రాజకీయ ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నదన్న విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం కంటే వ్యక్తిగత, రాజకీ�
సూర్యాపేట జిల్లా.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పుణ్యమాని పచ్చని పంటలను పండించుకున్నది. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకుల నిర్లక్ష్యం కారణంగా దశాబ్దాల తరబడి ఉన్న నీటి గోసను కేసీఆర్ �
పాడిందే పాడరా.. అన్నట్టుగా కాంగ్రెస్ సర్కార్ తీరు రోత పుట్టిస్తున్నది. కాళేశ్వరం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు తనకు అలవాటైన డైవర్షన్ రాజకీయాన్ని సీఎం రేవంత్రెడ్డి మళ్లీ తెరపైకి తెచ్చారు.
Abhishekam | కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం డి 8 కెనాల్ వద్ద కాళేశ్వర జలాలతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు గూడూరి సురేష్ అభిషేకం నిర్వహించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2 పరిధిలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి శ్రీ రాజరాజేశ్వర జలాశయం (మిడ్మానేర్)కు గోదావరి జలాల ఎత్తి పోతలు నాలుగురో
కాళేశ్వరం జలాలు ఎదురెక్కి వస్తున్నాయి. ప్రాజెక్టు లింక్-2 పరిధిలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి శ్రీరాజరాజేశ్వర జలాశయం వరకు గోదావరి జలాలు ఎత్తిపోతలు మూడు రోజులుగా కొనసాగుతున్నాయి.
మండుటెండల్లో కాళేశ్వరం నీళ్లతో కాల్వలు గలగలా పారుతూ రైతు పొలాలు పచ్చగా కనబడుతుంటే ఈ ఆనందం కంటే ఇంకేముందంటూ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ తన్నీరు హరీశ్రావు ఆనందం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూర
కరువు సమయానికి కాళేశ్వరం జలాలు యాదాద్రి భువనగిరి జిల్లాకు వచ్చి చేరుతున్నాయి. వేసవిలో సైతం చెరువులు జలకళను సంతరించుకున్నాయి. యాసంగి సీజన్లో రైతులకు సాగునీటి సమస్య రాకుండా చూడాలన్న గత బీఆర్ఎస్ ప్రభుత