యాసంగిలో ఆరుతడి పంటలకే నీళ్లిచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఎల్ఎండీ దిగువ ఆయకట్టుకే అందే అవకాశాలున్నాయి. నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు కూడా ఇదే విషయాన్ని స్పష�
యాసంగి సాగుకు రైతాంగం సిద్ధమైంది. పల్లెల్లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం ముగియడంతో రైతులు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. యాసంగి సాగు కోసం దుక్కులు దున్నతూ బిజీ అయ్యారు.
కాంగ్రెస్కు ఓటేస్తే కటిక చీకట్లు తప్పవని, బీఆర్ఎస్ను గెలిపిస్తే నిరంతరం వెలుగులు ఉంటాయని ఆ పార్టీ ఆలేరు అభ్యర్థి ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. ఆత్మకూర్.ఎం మండలంలోని పలు గ్రా
తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు బీఆర్ఎస్ను ఆదరించాలని, పనిచేసే ప్రభుత్వానికి అండగా నిలువాలని బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. బొమ్మలరామ
కాంగ్రెస్కు ఓటు వేస్తే అరాచకాన్ని ఆహ్వానించినట్లేనని బీఆర్ఎస్ తుంగతుర్తి నియోజక వర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. తుంగతుర్తి నియోజక వర్గ అభివృద్ధి చూసి,
కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మి ఆ పార్టీకి ఓటేస్తే కరెంటు కష్టాలు తప్పవని ప్రభుత్వ విప్, ఆలేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని వాసాలమర్రి,
తనను ఆశీర్వదించి అక్కున చేర్చుకుంటే, అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటానని చొప్పదండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీ ప్రాంతం బిడ్డగా ఐదేండ్లల్లో నియోజకవర్గా�
సమైక్య పాలనలో ఆలేరు పరిస్థితి కన్నీటిగాథ లాంటిది. చుక్క నీరు లేక బీడువారిని భూములు దర్శనమిచ్చేవి. చదువుకు దూరంగా, రోగాలకు చేరువగా అన్న పరిస్థితి ఉండేది. 65 ఏండ్ల కాంగ్రెస్ పాలనతో నిరాధారణకు గురైన ఆలేరు స�
2014, 2018 ఎన్నికల సమయంలో చెప్పినట్టుగానే సీఎం కేసీఆర్, సిరిసిల్లను సిరుల ఖిల్లాగా మార్చారు. ఉద్యమ సమయం నుంచి నాటి ఎన్నికల వరకు ఇచ్చిన ప్రతి హామీని వంద శాతం అమలు చేయడమే కాదు, మంత్రి కేటీఆర్ కృషితో ప్రగతి ఫలాల�
2014, 2018 ఎన్నికల సమయంలో చెప్పినట్టుగానే సీఎం కేసీఆర్, సిరిసిల్లను సిరుల ఖిల్లాగా మార్చారు. ఉద్యమ సమయం నుంచి నాటి ఎన్నికల వరకు ఇచ్చిన ప్రతి హామీనీ వంద శాతం అమలు చేయడమే కాదు, మంత్రి కేటీఆర్ కృషితో ప్రగతి ఫలాల�
2014కు ముందు నియోజకవర్గంలోని తిరుమలగిరిలో ఒక్కటే వ్యవసాయ మార్కెట్ ఉండేది. రైతులు తమ పంటలను విక్రయించాలంటే తిరుమలగిరి లేదా సూర్యాపేట జిల్లా కేంద్రానికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి.
కరువు నేలకు సాగునీరు అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం సాకారమైంది. సాగునీటికి ఆమడ దూరంలో ఉన్న గుండాల మండలానికి కాళేశ్వరం జలాలు వచ్చి నాలుగేండ్లు పూర్తయ్యింది. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న ఆ మం
నిత్యం జల సవ్వడులు.. పారుతున్న కాల్వలు.. పెరిగిన భూగర్భ జలాలు.. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఈ దశాబ్ది కాలంలో పంటల సాగు గణనీయంగా పెరిగింది. పదేండ్లలో ఏటా లక్ష ఎకరాల చొప్పున సాగు పెరుగడంతో వ్యవసాయ కూలీలకు
రాజాపేట మండలంలోని 11 గొలుసుకట్టు చెరువులు, 32 కుంటలను నింపి 35,131 ఎకరాలకు సాగునీరు అందించాలని ఇరిగేషన్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. గంధమల్ల ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పూర్తిగాక ముందే ప్యాకేజీ 15లో భాగం�