ఎక్కడి కాళేశ్వరం.. ఎక్కడి శ్రీరాంసాగర్... దిగువ 300కిలోమీటర్ల నుంచి వరద కాలువ ద్వారా ఎదురెక్కుతూ ఎగువన ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో కాళేశ్వరం జలాలు కలిసే అద్భుత ఘట్టాన్ని చూస్తున్న రైతులంతా సంబురపడుత�
Minister Vemula | రైతుల సంక్షేమమే దేశానికి శ్రీరామ రక్ష అని, రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుందని రోడ్లు - భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కష్టనష్టాలు ఎదుర�
కాళేశ్వరం జలాలు నలుదిక్కులా పరుగులు పెడుతున్నాయి. కొద్దిరోజులుగా ప్రాజెక్టులోని లింక్-1,2లో నిరంతర ఎత్తిపోతలతో వివిధ ప్రాజెక్టులను దాటుకుంటూ పైకి ఎగిసిపడుతున్నాయి. వరద కాలువ ద్వారా శ్రీరాంసాగర్ వైపు
కాళేశ్వరం జలాలు రాష్ట్రం నలుదిక్కులా ప్రవహిస్తున్నాయి. నిర్విరామంగా సాగుతున్న ఎత్తిపోతలతో వివిధ ప్రాజెక్టులను దాటుకుంటూ వడివడిగా పైకి ఎగసి వస్తున్నాయి.
కాళేశ్వర జల జాతర అప్రతిహతంగా సాగుతున్నది. బాహుబలి మోటర్ల జల గర్జన జైత్రయాత్ర కొనసాగుతూనే ఉన్నది. లక్ష్మీబరాజ్ నుంచి ఇటు ఎస్సారెస్పీకి, అటు రంగనాయకసాగర్కు కాళేశ్వరం జలాల తరలింపు యథావిధిగా కొనసాగుతున్
రైతుల పొలాలు ఎండకూడదని, కాలం తో సంబంధం లేకుండా సాగునీటికి కొరత ఉండకూడదని తలచి రూ.80,190 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును నిర్మించారు. అయితే... దీనికి అనుబంధంగా ఉత్తర తెలంగాణ వరప్రదాయనిగా పేరుగాంచిన శ్రీరాంసాగర్ ప�
సహజంగా ప్రాజెక్టులో నీళ్లుంటేనే కాలువ దిగువకు పారుతుంది. కానీ, ఆ కాలువలో నీళ్లు ఎదురెక్కి జలాశయాన్ని నింపుతున్నాయి. అంతేకాదు, రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకొని పోవాల్సిన కాలువే.. నేడు 122 కిలోమీటర్ల పొడవు�
కరీంనగర్ నుంచి ఖమ్మం వరకు రైతులకు సాగునీరివ్వాలన్న లక్ష్యంతో నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆరంభంలో బాగానే ఉన్నా.. రానురాను తన ఉనికిని కోల్పోతూ వచ్చింది. చివరకు వట్టిపోయి ప్రాజెక్టు పరిధిలోని రై
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అసువులు బాసిన తొలి అమరుడు దొడ్డి కొమురయ్య త్యాగం ఎనలేనిదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కొనియాడారు. మంగళవారం కొమురయ్య వర్ధంతిని పురస్కరించుకొని నివాళి అర్పించారు.
సమైక్య రాష్ట్రంలో నడి వర్షాకాలంలో కూడా నెర్రెలుబారి కనిపించిన సిద్దిపేట జిల్లా మద్దూరు ప్రాంతంలోని చెరువులు.. సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా, కాళేశ్వరం జలాలతో కళకళలాడుతున్నాయి.
ఉద్యమాల పురిటి గడ్డ.. రాజకీయ చైతన్యానికి వేదిక అయిన సూర్యాపేట ప్రాంతం అభివృద్ధిలో మాత్రం ఉమ్మడి రాష్ట్రంలో అట్టడుగున ఉండేది. సాగునీటి వసతి లేక బీడుపడ్డ భూములు, చేసేందుకు పని లేక ఊళ్లకు ఊళ్లు వలస బాట పట్టడ
కాళేశ్వరం జలాలతో మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని హల్దీ వాగు ప్రాజెక్టు మత్తడి దుంకుతున్నది. నాలుగు రోజులుగా ప్రవాహం వస్తుండటంతో ప్రాజెక్టులో క్రమంగా పెరిగి బుధవారం రాత్రి మత్తడి దుంకింది.