సమైక్య రాష్ట్రంలో నడి వర్షాకాలంలో కూడా నెర్రెలుబారి కనిపించిన సిద్దిపేట జిల్లా మద్దూరు ప్రాంతంలోని చెరువులు.. సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా, కాళేశ్వరం జలాలతో కళకళలాడుతున్నాయి.
ఉద్యమాల పురిటి గడ్డ.. రాజకీయ చైతన్యానికి వేదిక అయిన సూర్యాపేట ప్రాంతం అభివృద్ధిలో మాత్రం ఉమ్మడి రాష్ట్రంలో అట్టడుగున ఉండేది. సాగునీటి వసతి లేక బీడుపడ్డ భూములు, చేసేందుకు పని లేక ఊళ్లకు ఊళ్లు వలస బాట పట్టడ
కాళేశ్వరం జలాలతో మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని హల్దీ వాగు ప్రాజెక్టు మత్తడి దుంకుతున్నది. నాలుగు రోజులుగా ప్రవాహం వస్తుండటంతో ప్రాజెక్టులో క్రమంగా పెరిగి బుధవారం రాత్రి మత్తడి దుంకింది.