రాష్ట్రంలో వేసవి ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్తు డిమాండ్ కూడా క్రమంగా పెరుగుతున్నది. గురువారం ఉదయం 11.01 గంటలకు రాష్ట్రంలో 15,497 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. దీంతో గతం�
వర్షాకాలానికి ముందే యంత్రాంగం అన్నీ సిద్ధం చేయాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కమిషనర్లకు మున్సిపల్ శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. నాలా లు, డ్రైనేజీ కాలువల్లో బురద తీసే పనులను మే 31 నాటికి పూర్తి �
ఎండాకాలం ఆరంభంలోనే ఎండలు భగ్గుమంటున్నాయి. ఉదయం 9 గంటలకే భానుడు సెగలు కక్కుతున్నాడు. బయటికి రావాలంటేనే జనం జంకుతున్నారు. మార్చిలోనే ఎండలు ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటాయోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
జిల్లావ్యాప్తంగా అటవీ సంపదను కాపాడుకునేందుకు ప్రతిఏటా వేసవిలో అటవీశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ప్రతి వేసవిలో అడవికి కార్చిచ్చు ప్రమాదం పొంచి ఉంటున్నది. దీనికి ప్రథమ కారణం మనుషులే.. అటవీ ప్రాంతా�
ఎండాకాలం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా శరీరం కమిలిపోతుంది. దానికి తోడు దుమ్మూ ధూళీ చర్మాన్ని పాడుచేస్తాయి. ఈ సమస్య నుంచి ఊరట పొందేందుకు కొందరు స్కార్ఫ్ను ఆశ్రయిస్తారు. అయితే స్కార్ఫ్ కట్టుకోవడం అందరిక�
Heat Stroke | కోహీర్ : ఎండలు మండిపోతున్నాయి.. ఇంకా మార్చి నెల మొదలే కాలేదు.. అప్పుడు భానుడు భగభగమంటున్నాడు. రోజురోజుకీ ఎండల తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు భయపడిపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఏప్రిల్, మే వచ్చేసరికి ఇం�
2019-20 యాసంగి సీజన్కు సంబంధించి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) గడువును మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తూ పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 118 మిల్లులు
ఎండాకాలం ప్రారంభమైంది. అగ్ని ప్రమాదాల చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు సూచిస్తున్నారు. వేసవిలో చిన్న నిర్లక్ష్యంతో చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి.
కరోనా పరిస్థితుల నేపథ్యంలో వరుసగా రెండేండ్లు నిరాశపర్చిన అక్షయ తృతీయ అమ్మకాలు.. ఈ ఏడాది జోరుగా సాగాయి. అక్షయ తృతీయను పురస్కరించుకుని మంగళవారం ఉదయం నుంచే నగల దుకాణాలు కస్టమర్లతో కిటకిటలాడాయి.
వామ్మో ఇవేం ఎండలు.. మే దగ్గర పడుతున్న కొద్దీ పెరుగుతున్న తీవ్రత ఉష్ణోగ్రతలతో బెంబేలెత్తుతున్న జనం కానాయపల్లి, అడ్డాకులలో అత్యధికంగా 43.8 డిగ్రీలు నమోదు శీతల పానీయాలతో ఉపశమనం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎండలు