Heat Stroke | కోహీర్ : ఎండలు మండిపోతున్నాయి.. ఇంకా మార్చి నెల మొదలే కాలేదు.. అప్పుడు భానుడు భగభగమంటున్నాడు. రోజురోజుకీ ఎండల తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు భయపడిపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఏప్రిల్, మే వచ్చేసరికి ఇం�
2019-20 యాసంగి సీజన్కు సంబంధించి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) గడువును మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తూ పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 118 మిల్లులు
ఎండాకాలం ప్రారంభమైంది. అగ్ని ప్రమాదాల చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు సూచిస్తున్నారు. వేసవిలో చిన్న నిర్లక్ష్యంతో చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి.
కరోనా పరిస్థితుల నేపథ్యంలో వరుసగా రెండేండ్లు నిరాశపర్చిన అక్షయ తృతీయ అమ్మకాలు.. ఈ ఏడాది జోరుగా సాగాయి. అక్షయ తృతీయను పురస్కరించుకుని మంగళవారం ఉదయం నుంచే నగల దుకాణాలు కస్టమర్లతో కిటకిటలాడాయి.
వామ్మో ఇవేం ఎండలు.. మే దగ్గర పడుతున్న కొద్దీ పెరుగుతున్న తీవ్రత ఉష్ణోగ్రతలతో బెంబేలెత్తుతున్న జనం కానాయపల్లి, అడ్డాకులలో అత్యధికంగా 43.8 డిగ్రీలు నమోదు శీతల పానీయాలతో ఉపశమనం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎండలు
మండుతున్న ఎండలు | ఏడారి రాష్ట్రం రాజస్థాన్లో ఎండలు మండుతున్నాయి. గత కొన్నిరోజులుగా ఎండలు, ఉక్కపోతతో జనాలు అల్లాడుతున్నారు. ఆదివారం చురూ జిల్లా కేంద్రంలో రాష్ట్రంలోనే గరిష్ఠంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోద
వేసవి వచ్చిందంటే ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తుందా అని ఎదురుచూసే పండు.. మామిడి పండు. పిల్లలే కాదు పెద్దలు కూడా మామిడి పండు కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తుంటారు. ఈ పండు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచి �
షుగర్ పేషెంట్స్ | మధుమేహం ఒక్కసారి వస్తే ఇక అంతే! జీవితాంతం నోరు కట్టుకోవాల్సిందే !! ఏది పడితే అది తినే ఛాన్స్ ఉండదు. ఏం తినాలన్నా.. ఏది తాగాలన్నా ముందు వెనుక ఆలోచించుకోవాల్సి వస్తుంది.
కూరగాయల తోటల్లో వేసవిలో కలుపు మొక్కలు ఎక్కువగా పెరిగే ఆస్కారం ఉంటుంది. దానిని నివారించడానికి చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలను వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.టమాటలో: ఎకరం టమాట తోటలో కలుపును నివారించేం�