ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ ఒక 26 ఏళ్ల కుర్రాడు ఉరేసుకొని చనిపోయాడు. అది చూసిన అతని తల్లి అటు నుంచి అటే వెళ్లి బావిలో దూకి కన్నుమూసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్లో వెలుగు చూసింది. ఇక్కడి కాండ్రే భూర్ �
Tahsildar Sujatha | షేక్పేట మాజీ తహసీల్తార్ సుజాత బలవన్మరణానికి పాల్పడ్డారు. బంజారాహిల్స్లోని కోట్ల రూపాయల విలువైన భూ వివాదం కేసులో చిక్కుకున్న సుజాత
అహ్మదాబాద్: ముస్లిం భార్య, ఆమె సోదరుడు కలిసి బలవంతంగా గొడ్డు మాంసం తినిపించడంతో హిందూ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గుజరాత్లో రెండు నెలల కిందట జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సూరత్కు చెంద�
RFCL | పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో విషాదం చోటుచేసుకుంది. ఆర్ఎఫ్సీఎల్లో (RFCL) పర్మినెంట్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారని మనస్థాపంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు
క్షణికావేశం దారుణానికి పురిగొల్పింది. గర్భిణి అని కూడా చూడకుండా భర్తే ఆమెను దారుణంగా నరికి చంపాడు. ఆ తర్వాత తాను కూడా అదే గొడ్డలితో తలపై కొట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయవిదారక ఘటన తాడ్వాయి మండలం �
వ్యక్తిగత కారణాలతోనే ఘటన: ఎస్పీ వెల్లడి బాసర/డిచ్పల్లి, ఆగస్టు 23: బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో ఇంజినీరింగ్ విద్యార్థి సురేశ్ రాథోడ్ (20) హాస్టల్ గదిలో ఉరేసుకొని మంగళవారం ఆత్మహత్య చేసుకొన్నా డు. నిజామాబ�
వ్యాపారం కోసం చేసిన అప్పులు ఆ కుటుంబాన్ని బలి తీసుకొన్నాయి. అప్పులిచ్చిన వారితోపాటు వ్యాపార భాగస్వాముల వేధింపులు భరించలేక ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
చండీగఢ్: కెనడా స్టూడెంట్ వీసా ఆలస్యాన్ని భరించలేక ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతడు మరణించిన రెండు రోజుల తర్వాత వీసా వచ్చింది. హర్యానాలోని కురుక్షేత్ర జిల్లాలో ఈ విషాద సంఘటన జరిగింది. షహబాద�
సైనికుడిగా మారి దేశ సేవ చేయాలని కలలు కన్నాడా యువకుడు.. గత ఏడాది నిర్వహించిన ఆర్మీ ర్యాలీలో ఈవెంట్లన్నీ పాసయ్యాడు.. రాత పరీక్ష రాయటమే తరువాయి. కానీ, కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్' ఆ యువకుడి ప్రాణాలు తీసింద�
పెండ్లికి పెద్దలు నిరాకరించినందుకు ఓ యువ జంట మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నది. ఈ సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నేతాజీనగర్కు చెందిన యువతి (17) ఇంటర