అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ఓ చిన్నారి మృతి చెందింది. ఎస్సై సంతోష్కుమార్ కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా మాచా�
గుడిహత్నూర్, ఆగస్టు 6: క్షణికావేశంలో తల్లీకొడుకు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొన్నారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మచ్చాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ధంపూర్లో శుక్రవారం రాత్రి చోటుచ�
అనాథ ఆశ్రమంలో ఆరో తరగతి చదువుతున్న బాలిక అనుమానాస్పద స్థితిలోమృతి చెందింది. దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక కిటికీ గ్రిల్కు ఉరేస
ఇండియన్ ఏయిర్ఫోర్స్ మాజీ ఉద్యోగి గన్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన చిక్కడపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. చిక్కడపల్లి పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. కడప జిల్లాకు చెందిన టి.శ
కుటుంబ కలహాలతో మనోధైర్యం కోల్పోయిన తల్లి కుమారుడితో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలోని గోవర్ధనగిరిలో శుక్రవారం చోటు చేసుకున్నది. గ్రామస్తుల కథనం మేరకు.. గోవర్ధ�