వివిధ కారణాలతో వేర్వేరు చోట్ల ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. కడుపు నొప్పి భరించలేక ఓ యువకుడు..కుటుంబకలహాలతో వివాహిత, మనస్తాపంతో మరో వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డారు. మేడ్చల్ పోలీసుల కథనం ప్రకారం..
పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించొద్దంటూ వీడీసీ సభ్యుల తీర్మానంతో ఓ స్కూల్ కరస్పాండెంట్ ఆందోళన చెందారు. వారి నిర్ణయం ఇబ్బందిగా మారడంతో వాటర్ట్యాంకు పైకెక్కి నిరసన తెలిపారు. ఈ ఘటన ధర్పల్లి మండలం దు�
తాండూరు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇద్దరు తన ఇద్దరు కూతుర్లతో ఆత్మహత్య చేసుకుంటానని సోషల్ మీడియాలో రావడంతో, సీసీ కెమెరాల ఆధారంగా వారిని పట్టుకున్నట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. దౌరిశెట్టి సత్యమూర్
ప్రేమించి పెండ్లి చేసుకున్న నెలరోజులకే ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేపీహెచ్బీ కాలనీ సీఐ కిషన్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన సౌభాగ్యకుమార్ నాయక్ (26) బతుకుదెరువు కోసం నగరాని�
Ramanthapur | రామంతపూర్లో విషాదం చోటుచేసుకుంది. పెండ్లయిన ఐదు నెలలకే నవదంపతులు తనువుచాలించారు. సాయిగౌడ్, నవనీత ఐదు నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు.
మహారాష్ట్రలోని సాంగ్లీలో ఘోరం సాంగ్లీ, జూన్ 20: మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది చనిపోయారు. మహిసాల్ పట్టణంలో ఇంట్లోనే ఒక దగ్గర ముగ్గురి మృతదేహాలు, మరో చోట ఆరుగురి మృత
పాట్నా: ఒక బీజేపీ నేత తన భార్యను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. బీహార్లోని ముంగేర్ జిల్లాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. బీజేపీ ఓబీసీ మోర్చా
సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెల్ల మానసిక ఒత్తిడి వల్లనే ఆత్మహత్య చేసుకొన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవటానికి వారం నుంచే ఆమె ఏర్పాట్లు చేసుకొన్నట్టు భావిస్తున్నారు.