student suicide | దేశంలోని అగ్రశ్రేణి ఇంజినీరింగ్, వైద్య కళాశాలల్లో ప్రవేశం, ఉన్నత ఉద్యోగాలకు నిర్వహించే పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ప్రముఖ కోచింగ్ హబ్ అయిన రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి మరణించాడు. తండ్ర
Nizamabad |ఇద్దరు భార్యల పోరు భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడో భర్త. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం నిజాంపూర్లో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది. ఎస్సై యాదగిరిగౌడ్, స్థానికుల కథనం మేరకు.. నిజాంపూ�
వైద్య విద్యలో సీటు సంపాదించాలనే మానసిక ఒత్తిడిని తట్టుకోలేక మరో విద్యార్థి తనువు చాలించాడు. నీట్ కోచింగ్కు చిరునామాగా మారిన రాజస్థాన్లోని కోటాలో ఈ ఘటన జరిగింది. కోటాలో కోచింగ్ తీసుకుంటున్న ఉత్తరప్
సరిగ్గా 19 ఏండ్ల క్రితం మణిపూర్లో 12మంది మహిళలు అక్కడి భద్రతా బలగాల ముందు నగ్నంగా చేపట్టిన నిరసన ప్రదర్శన ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. 32 ఏండ్ల యువతిపై లైంగికదాడి..హత్య ఘటనకు నిరసనగా ఆనాడు మణిపూర్ అట్�
న్యూఢిల్లీ: గత ఐదేండ్లలో ఏకంగా 8 వేల మందికిపైగా విద్యార్థులు ఐఐటీల నుంచి డ్రాపౌట్ అయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార
మహారాష్ట్రలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. రైతుల పరిస్థితి మారడం లేదు. రాష్ట్ర రైతాంగం దయనీయ దుస్థితిలో మగ్గిపోతున్నారు. ప్రభుత్వం నుంచి అండ లేక, అప్పుల భారం తట్టుకోలేక, పంట దెబ్బతినడం వంటి కారణలతో వేలాదిగా �
DIG C. Vijayakumar: డీఐజీ విజయకుమార్ ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడు. తన గన్మెన్కు చెందిన పిస్తోల్తో ఆయన షూట్ చేసుకున్నాడు. ఆయన ఆత్మహత్యకు పాల్పడడానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. డీఐజీ మృతి పట్ల సీఎం
రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Sircilla) బోయినపల్లి (Boinpalli) మండలంలో విషాదం చోటుచేసుకున్నది. శభాష్పల్లి వంతెన వద్ద మిడ్ మానేరు జలాశయంలో (Mid Manair reservoir) దూకి ముగ్గురు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య (Suicide) చేసుకున్నది.
తల్లి ప్రేమ దొరకడం లేదనే మనస్తాపంతో ఓ బాలుడు ప్రాణం తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లా అల్లునూర్లో చోటుచేసుకున్నది. ఎల్ఎండీ ఎస్సై ప్రమోద్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..