నిప్పంటించుకొని వివాహిత ఆత్మహత్య రామడుగు, మే 20: క్షణికావేశానికి నిండు ప్రాణం బలైంది. చిన్నపాటి గొడవలకే ప్రాణాలు తీసుకొంటున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్రావుపేటలో మామిడికాయ తొక్కు పెట్టే
ఇటీవలి కాలంలో చాలా మంది చిన్న చిన్న కారణాలకే సూసైడ్ చేసుకుంటున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఘటన కూడా అలాంటిదే. ఔరంగాబాద్కు చెందిన సమాధాన్ సాబ్లే అనే 24 ఏళ్ల యువకుడు.. తనకన్నా ఆర�
తెలంగాణలో బీజేపీని ఒక్కసారి గెలిపిస్తే ఉరి వేసుకొన్నట్టేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలంటూ కేంద్ర మంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్త�
Boinpalli | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి (Boinpalli) మండలంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. బోయినపల్లి మండలం రామన్నపేటకు చెందిన ముస్కు విక్రమ్ రెడ్డి (20) శనివారం ఉదయం ఒంటిపై పెట్రోల్ పోసుకుని
ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బోయిన్పల్లి ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక కొడగు జిల్లా హగ్గడ పోస్టు కెడమల్లూరు గ్రామానికి చెందిన పీఎస్ సంజీత�
మారేడ్పల్లి : రైలు పట్టాల పక్కన వేప చెట్టుకు ఉరి వేసుకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
రుణ యాప్ వేధింపుల అంశం మరోసారి కలకలం రేపింది. జియాగూడకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోగా, రుణ యాప్ నిర్వాహకుల వేధింపుల వల్లే అతడు చనిపోయాడని మృతుడి బంధువులు, స్నేహితులు ఆరోపిస్తున్నారు. అయితే అతడి ఫో�