Warangal | వరంగల్ (Warangal) జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. గర్భిణిగా ఉన్న బ్యాంకు ఉద్యోగి అనూష (28) బలవన్మరణానికి పాల్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన అనూషకు నాలుగేండ్ల క్రితం
Rajanna Sircilla | రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లాలోని వీర్నపల్లిలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో వృద్ధ దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భర్త మృతిచెందగా, భార్య పరిస్థితి విషమంగా ఉన్నది.
Constable | నాచారం (Nacharam) పరిధిలో ఓ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. నాచారంలోని తన ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తేజావత్ రాజు మహేశ్వరం పోలీస్ స్టేషన్లో
కొవిడ్ కారణంతో ఏడాది క్రితం భార్య మృతి చెందడంతో తీవ్రమైన డిప్రెషన్లో ఉన్న వృద్దుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
చెన్నై: దివ్యాంగ కుమారుడ్ని హత్య చేసిన దంపతులు, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ విషాదకర ఘటన జరిగింది. స్థిరాస్తి వ్యాపారి అయిన 44 ఏండ్ల మహ్మద్ సలీం, భార్య సోఫియాతో కలిసి అవడి ప్�
వనపర్తి: జిల్లాలోని ఆరేపల్లి వద్ద బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంట్లోనుంచి వెళ్లిన యువతి విగత జీవిగా ఇంటికి చేరడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నార
Rajendranagar | రాజేంద్రనగర్లో విషాదం చోటుచేసుకుంది. మాజీ భర్త వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నది. రాజేంద్రనగర్కు చెందిన షాజహా బేగం, ఇమ్రాన్ భార్యా భర్తలు
Parents | ఈ సృష్టిలో తల్లిదండ్రుల ప్రేమ వెలకట్టలేనిదని అంటారు. కానీ అలాంటి అమ్మానాన్నలే అతన్ని కాదన్నారు. చిన్నప్పుడే వేరేవాళ్లకు అమ్మేశారు. పదమూడేళ్ల తర్వాత
నిజాంసాగర్, జనవరి 24: ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు కాసాల జైపాల్రెడ్డి (34) ఆత్మహత్య చేసుకొన్నారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని అల్లాపూర్కు చెందిన జైపాల్రెడ్డి సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతం లో ని�