దామరచర్ల: కుటుంబ కలహాలతో క్షణికావేశం ముగ్గురు ప్రాణాలను బలితీసుకుంది. ఆ ఆవేశమే తండ్రి చేతుల్లో అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులను చిదిమేసింది. ఈసంఘటన మండలంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. వాడపల్లి పో
మారేడ్పల్లి : తాగుడుకు బానిసై జీవితం పై విరక్తి చెందిన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మచ్చ బ�
కాచిగూడ : మతిస్థిమితం సరిగాలేని ఓ వ్యక్తి రైల్వేస్టేషన్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప�
Father | ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. కుమారుడి మృతిని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. సత్తుపల్లికి చెందిన సాయి భానుప్రకాశ్.. ఖమ్మంలోని ప్రైవేటు పాఠశాలలో
Tragedy | ఎలాగైనా తను ప్రేమించిన వ్యక్తితో పెళ్లిచేసుకునేందుకు ప్రేమికులు పడే కష్టాలు వర్ణనాతీతం. ఈ క్రమంలో కొందరి ప్రయత్నాలు ఫలిస్తే.. మరికొందరి ప్రయత్నాలు బెడిసికొడుతుంటాయి. ఇటీవల బెంగళూరులో ఓ వ�
Suicide | జాతీయ షూటర్ కోణిక లాయక్ ఆత్మహత్య చేసుకుంది. కొన్నిరోజుల క్రితం నటుడు సోనూసూద్ నుంచి ప్రాక్టీస్ కోసం తుపాకీ అందుకున్న ఆమె.. పాపులర్ అయింది. పశ్చిమ బెంగాల్లోని హౌరాలో శిక్షణ తీసుకుంటున్న ఆమె..
చండ్రుగొండ: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన గురువారం చండ్రుగొండ మండలంలో చోటు చేసుకున్నది అయ్యన్నపాలెం గ్రామానికి చెందిన కాకటి నాగరాజు(28) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గత కొన్నాళ్ల�
పూడూరు : వివాహిత, యువకుడు పురుగుల మందు సేవించి ఆత్మహత్యయత్నం చేసుకున్న ఘటన బుధవారం మండల కేంద్రంలో రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్సై శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం హైదరాబాద్-బీజ
హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్లో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుంది. తన ఇద్దరు పిల్లలకు ఉరి వేసి చంపి..ఆ తర్వాత తను ఆత్మహత్య చేసుకుంది. మృతు�
కాచిగూడ : రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి (35 ) ఆత్మహత్య చేసుకున్న సంఘటన కాచిగూడ రైల్వేపోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్కానిస్టేబుల్ సత్యనారాయణరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పుగూడ రైల్వేస్టే
Uttarpradesh Tragedy: నేరాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఉత్తరప్రదేశ్లో మరో దారుణం జరిగింది. కుటుంబ తగాదాలు నాలుగు నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. ఇంట్లో కలహాలతో విసిగిపోయిన ఓ మహిళ..
మాదాపూర్ : ఆర్థిక పరిస్థితులు బాగలేకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన యువకుడు బాత్రూంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శుక్రవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై మాల్�