ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ గృహిణి తన కుమార్తెకు ఉరివేసి.. తాను ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలోని మణికొండలో చోటుచేసుకుంది. పోలీ
ఖమ్మం (Khammam) జిల్లా పెనుబల్లి మండలం పాతకారాయిగూడెంలో విషాదం చోటుచేసుకున్నది. పాతకారాయిగూడెంలోని మామిడి తోటలో ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకుని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు.
Crime news | మహారాష్ట్రలోని పుణె నగర శివార్లలో ఘోరం జరిగింది. భార్య పెట్టే హింస భరించలేక ఓ వైద్యుడు ఘాతుకానికి ఒడిగట్టాడు. భార్య, ఇద్దరు పిల్లలను చంపేసి.. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
వేద మంత్రాల సాక్షిగా.. బంధుమిత్రుల సమక్షంలో మూడు ముళ్లు వేసిన భర్త దురదృష్ట వశాత్తు గుండెపోటుతో ఆకస్మిక మృతి చెందాడు. వివాహమై ఏడాదిన్నర అయినా.. భర్తే తన లోకంగా బతికిన ఆ ఇల్లాలు తీవ్ర మనస్తాపం చెంది నీవు లే�
వరంగల్ కేఎంసీలో సీనియర్ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న మెడికో ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది. ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పిన విధంగా ప్రీతి సోదరి పూజకు హె�
కట్టుకున్న భార్యను విచక్షణా రహితంగా హత్యచేసి తాను పురుగుల ముందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన నార్సింగి పోలీస్స్టేషన్పరిధిలో శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..
వరకట్న వేధింపులు భరించలేని ఓ తల్లి.. భర్తతో నిత్య ఘర్షణలు పడలేని మరో మాతృమూర్తి.. జీవితమే వ్యర్థమనుకున్నారో ఏమో తనువులు చాలించాలనుకున్నారు.. చిన్నారులైన తమ సంతానాన్ని వదిలి వెళ్లలేని ఆ తల్లులు.. పిల్లల ప్�
సంసార చిచ్చు.. ప్రాణాలకే ముప్పు తెచ్చింది. ఆలుమగల మధ్య ఘర్షణతో హత్యలు, ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. మాతృదినోత్సవం రోజునే ముక్కుపచ్చలారని చిన్నారులతో పాటు ఓ తల్లి గొంతు మూగబోయింది. భర్త వేదింపులు తాళలేక �
భర్త వేధింపులు భరిం చలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యా ప్రయ త్నం చేసిన రంగాపురం జూనియర్ పంచాయతీ కార్యదర్శి బైరి సోని(31) చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రంగాపురంలో శుక్రవా�
తనతో స్నేహం వద్దని హిజ్రా చెప్పినందుకు ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఎస్సై అజయ్ తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ టప్పచబుత్ర ప్�
ఇద్దరు పిల్లలు సహా వివాహిత చెరువు లో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి శివారులో మంగళవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన పాటి�