దేశ ఆర్ధిక రాజధానిలో దారుణం వెలుగుచూసింది. ముంబైలో వేగంగా దూసుకొస్తున్న రైలుకు ఎదురుగా వెళ్లి చీఫ్ లోకో ఇన్స్పెక్టర్ బలవన్మరణానికి పాల్పడ్డారు.
భూతగాదాలో వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని, నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన హత్నూర పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
బోధన్ మండలంలోని ఖండ్గామ్కు చెందిన విద్యార్థి హంచుగుండె శ్రీకాంత్ది ఆత్మహత్యేనని నిజామాబాద్ సీసీఎస్ ఏసీపీ జి. రమేశ్ వెల్లడించారు. బోధన్ పట్టణ పో లీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర�
సరైన ఉద్యోగం లేదని దీర్ఘకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఎయిర్ హోస్టెస్ (27) భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడిన ఘటన శనివారం కోల్కతాలో వెలుగుచూసింది.
ఓ మహిళ క్షణికావేశం తన ప్రాణంతోపాటు నవమాసాలు మోసిన కూతురి ప్రాణాలను గాలిలో కలిపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన సదురు మహిళ తన 18నెలల చిన్నారితో కలిసి మున్నేరులో దూకి ఆత్మహత్యకు పాల్ప�
Nizamabad | నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నీటి పారుదల శాఖ డీఈఈ వెంకటరమణారావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం గోదావరి నదిలో ఆయన మృతదేహం నీటిలో తెలియాడటంతో స్థానికులు
ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్న సంఘటన గురువారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అప్పాల వికాశ్(19) ప్రభు