మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రానికి చెందిన జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. రామాయంపేట సీఐ చంద్రశేఖర్రెడ్డి, ఎస్సై.నర్సింహులు కథనం ప్రకారం.. నార్సింగి మండల కేంద్రానికి చెం�
దేశంలో దినసరి కార్మికుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నట్టు కేంద్రం విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2019-21 మధ్య మూడేండ్ల వ్యవధిలో 1.12 లక్షల మంది దినసరి కూలీలు ఆత్మహత్య చేసుకున్నట్టు కేంద్ర కార్మిక శాఖ మంత
మూడేళ్లలో అసంఘటిత రంగాలకు చెందిన మొత్తం 1.12 లక్షల మంది రోజువారీ వేతన జీవులు ఆత్మహత్య చేసుకున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల�
నగరంలోని రాజేంద్రనగర్ లో విషాదం చోటు చేసుకుంది. నార్సింగీ పోలీసు స్టేషన్ పరిధిలోని పీరం చెరువు గ్రామంలో భార్య కళ్లేదుట భర్త భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దేశ ఆర్ధిక రాజధానిలో దారుణం వెలుగుచూసింది. ముంబైలో వేగంగా దూసుకొస్తున్న రైలుకు ఎదురుగా వెళ్లి చీఫ్ లోకో ఇన్స్పెక్టర్ బలవన్మరణానికి పాల్పడ్డారు.
భూతగాదాలో వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని, నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన హత్నూర పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
బోధన్ మండలంలోని ఖండ్గామ్కు చెందిన విద్యార్థి హంచుగుండె శ్రీకాంత్ది ఆత్మహత్యేనని నిజామాబాద్ సీసీఎస్ ఏసీపీ జి. రమేశ్ వెల్లడించారు. బోధన్ పట్టణ పో లీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర�