అశ్వారావుపేట : ఆర్థిక సమస్యలు కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అశ్వారావుపేటలో చోటుచేసుకుంది. స్థానికులు తెలలిపిన వివరాలు ప్రకారం పట్టణంలోని దండాబత్తుల బజార్ నివాసి జూజం సత్యనారాయణ(45) గత కొద్�
దవాఖానకు తరలిస్తున్న పిల్లలను అడ్డుకుని గదిలోవేసి బంధించిన తండ్రి భార్య మృతిని కండ్లారా చూస్తూ పైశాచికానందం కండ్లముందే తల్లిని కోల్పోవడంతో మిన్నంటిన ఐదుగురు ఆడపిల్లల రోధనలు రాజేంద్రనగర్ పీఎస్ పరి�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: కరోనా పాజిటివ్ వచ్చిన 30 రోజుల్లో ఆత్మహత్య చేసుకొన్నవారి కుటుంబాలకు కూడా పరిహారం అందిస్తామని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. వారిని కూడా కరోనా మృతులుగానే గుర్తిస్
అప్పుల్లో ఉన్నవారికి అండగా రుణ ఉపశమన కమిషన్ బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారుల ఒత్తిడిని తగ్గించే చర్యలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వందల మందికి సాయం ఆత్మహత్యల నివారణకు మూడేండ్లుగా కృషి హైదరాబాద్, సెప్టెంబర్ 21
పుణే : మహిళా యోగా టీచర్ తన ఇంట్లో విగతజీవిగా పడిఉన్న ఘటన మహారాష్ట్రలోని పుణే జిల్లా సంగ్వీలో సోమవారం వెలుగుచూసింది. మహిళను విశాఖ సొంకాంబ్లే (37)గా గుర్తించారు. ఆమెకు భర్తతో పాటు పది, ఆరు సంవ
సత్తుపల్లి: భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని సిద్ధారంలో చోటుచేసుకుంది. ఏఎస్సై బాలస్వామి తెలిపిన వివరాల ప్రకారం సిద్ధారం గ్రామానికి చెందిన గద్దల శ్రావణి(30)ని భర్త బా�
Man killed four daughters: ఐదు నెలల క్రితం వరకు ఆనందంగా గడిపిన ఆ ఆరుగురు సభ్యుల కుటుంబంలో ఇప్పుడు ఒక్కరే మిగిలారు. తల్లి, తండ్రి, నలుగురు బిడ్డలతో సంతోషంగా ఉన్న ఆ కుటుంబాన్ని విధి వెక్కిరించింది.
ఖమ్మం : ఉరేసుకొని విద్యార్ధి బలవణ్మరణానికి పాల్పడ్డాడు. మండల పరిధిలో కోయచలక గ్రామానికి చెందిన పోతిన్ని తేజ(17) స్థానిన ప్రభుత్వ పాఠశాలలో10వ తరగతి చదువుతున్నాడు. ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైనా తేజ పాఠశాలకు �
మహిళా కమిషన్ | సైదాబాద్ ఘటన నిందితుడు రాజు ఆత్మహత్యతో చిన్నారి ఆత్మకు శాంతి చేకూరిందని మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. చిన్నారి ఆత్మగోశ రాజు మృతికి దారితీసిందని చెప్పారు
బడంగ్పేట : ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శివనారాయణ పురంలో నివాసం ఉండే బండి సాయిరా�