పాల్వంచ :మున్సిపాలిటీ పరిధిలోని మంచికంటినగర్కు చెందిన తోనగర్ కిషన్ (35) అనే వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యానికి బానిస కావడంతో గత కొంత కాలంగా భార్యా,భర్తల మధ్య తరచూ గ�
Suicide: ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఓ చార్టర్డ్ అకౌంటెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజస్థాన్ రాష్ట్రం దుంగార్పూర్ జిల్లాలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
బీటెక్ | హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కేపీహెచ్బీకి చెందిన రుత్విక్ బీటెక్ చదువుతున్నాడు.
బొంరాస్పేట : చెరువులో పడి వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని నాందార్పూర్లో జరిగింది. గౌరారం గ్రామానికి చెందిన పద్మప్ప (60)కు మతిస్థిమితం సరిగ్గా లేదు. ఐదు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. శని
ramesh valiyasala | సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని అంతా కంగారు పడుతున్నారు. అంతలా ఇక్కడ వరస విషాదాలు జరుగుతున్నాయి. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ విషయంతోనే కంగారు పడుతున్నారు అభిమానులు. ప్�
పెండ్లి | వారికి పెళ్లై మూడు నెలలే అయ్యింది. కలకాలం కలిసుంటామని ఏడడుగులు వేశారు. మరి అంతలోనే ఏమైందో ఏమో.. భార్యను హత్య చేసిన అతడు, తానూ ఆత్మహత్య చేసుకున్న
దోమ : భూమి రిజిస్ట్రేషన్కు తాసిల్దార్ అడ్డుపడుతున్నారని ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన దోమ మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామానికి �
దుండిగల్, ఆగస్టు 31 : అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఓ వృద్ధుడు నాలుగంతస్థుల భవనం టెర్రస్పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని నిజాంపేట ఆదిత్య లేక్వ్యూ అప�