చండ్రుగొండ: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన గురువారం చండ్రుగొండ మండలంలో చోటు చేసుకున్నది అయ్యన్నపాలెం గ్రామానికి చెందిన కాకటి నాగరాజు(28) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గత కొన్నాళ్ల�
పూడూరు : వివాహిత, యువకుడు పురుగుల మందు సేవించి ఆత్మహత్యయత్నం చేసుకున్న ఘటన బుధవారం మండల కేంద్రంలో రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్సై శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం హైదరాబాద్-బీజ
హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్లో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుంది. తన ఇద్దరు పిల్లలకు ఉరి వేసి చంపి..ఆ తర్వాత తను ఆత్మహత్య చేసుకుంది. మృతు�
కాచిగూడ : రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి (35 ) ఆత్మహత్య చేసుకున్న సంఘటన కాచిగూడ రైల్వేపోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్కానిస్టేబుల్ సత్యనారాయణరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పుగూడ రైల్వేస్టే
Uttarpradesh Tragedy: నేరాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఉత్తరప్రదేశ్లో మరో దారుణం జరిగింది. కుటుంబ తగాదాలు నాలుగు నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. ఇంట్లో కలహాలతో విసిగిపోయిన ఓ మహిళ..
మాదాపూర్ : ఆర్థిక పరిస్థితులు బాగలేకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన యువకుడు బాత్రూంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శుక్రవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై మాల్�
Kamareddy | ప్రియురాలు సరిగా మాట్లాడటం లేదని ఆత్మహత్య చేసుకోబోయాడు ఓ యువకుడు. కామారెడ్డికి చెందిన నరేశ్ అనే 21 ఏండ్ల యువకుడు ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు.
శేరిలింగంపల్లి : రెండు వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు యువతులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఒకరు ప్యాషన్ డిజైనర్ కాగా మరోకరు ఇంటర్ చదువుకునే విద్యార్ధిని. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో బ�
ఉస్మానియా యూనివర్సిటీ : మలిదశ తెలంగాణ ఉద్యమంలో అమరుడు పోలీసు కిష్టయ్య ముదిరాజ్ వర్ధంతిని ఉస్మానియా యూనివర్సిటీలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో కిష్టయ్య చిత్రపటంపై పూలు చల్లి న�
మైలార్దేవ్పల్లి : ఆర్ధిక ఇబ్బందులతో మహిళ మృతి చెందిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.మహబుబ్నగర్ జిల్లా మైలారం గ్రామానికి చెందిన ఆంజ
మారేడ్పల్లి : గుర్తు తెలియని మహిళ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…అమ్ముగూడ-సనత్నగర్ రైల్వే ట్రాక్ పై గ�
మెహిదీపట్నం : కుటుంబసమస్యల కారణంగా ఓ మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.ఇన్స్పెక్టర్ కొణతం చంద్రశేఖర్రెడ్డి కథనం ప్రక�