World Suicide Prevention Day ( నేడు అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినం )| ఆత్మహత్య చేసుకోవడం అంటే తమమానాన తాము చనిపోవడం కాదు. బంధాలను, బాధ్యతలను విస్మరించి కుటుంబాన్ని వీధిన పడేయడమే. ఏటికేడాది ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.
కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన దాని ప్రతికూల ప్రభావాలు రోగులను కుంగదీస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా లాంగ్ కొవిడ్ బారినపడిన వారిలో ఆత్మహత్య ఆలోచనలు పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది.
ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ ఒక 26 ఏళ్ల కుర్రాడు ఉరేసుకొని చనిపోయాడు. అది చూసిన అతని తల్లి అటు నుంచి అటే వెళ్లి బావిలో దూకి కన్నుమూసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్లో వెలుగు చూసింది. ఇక్కడి కాండ్రే భూర్ �
Tahsildar Sujatha | షేక్పేట మాజీ తహసీల్తార్ సుజాత బలవన్మరణానికి పాల్పడ్డారు. బంజారాహిల్స్లోని కోట్ల రూపాయల విలువైన భూ వివాదం కేసులో చిక్కుకున్న సుజాత
అహ్మదాబాద్: ముస్లిం భార్య, ఆమె సోదరుడు కలిసి బలవంతంగా గొడ్డు మాంసం తినిపించడంతో హిందూ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గుజరాత్లో రెండు నెలల కిందట జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సూరత్కు చెంద�
RFCL | పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో విషాదం చోటుచేసుకుంది. ఆర్ఎఫ్సీఎల్లో (RFCL) పర్మినెంట్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారని మనస్థాపంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు
క్షణికావేశం దారుణానికి పురిగొల్పింది. గర్భిణి అని కూడా చూడకుండా భర్తే ఆమెను దారుణంగా నరికి చంపాడు. ఆ తర్వాత తాను కూడా అదే గొడ్డలితో తలపై కొట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయవిదారక ఘటన తాడ్వాయి మండలం �
వ్యక్తిగత కారణాలతోనే ఘటన: ఎస్పీ వెల్లడి బాసర/డిచ్పల్లి, ఆగస్టు 23: బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో ఇంజినీరింగ్ విద్యార్థి సురేశ్ రాథోడ్ (20) హాస్టల్ గదిలో ఉరేసుకొని మంగళవారం ఆత్మహత్య చేసుకొన్నా డు. నిజామాబ�
వ్యాపారం కోసం చేసిన అప్పులు ఆ కుటుంబాన్ని బలి తీసుకొన్నాయి. అప్పులిచ్చిన వారితోపాటు వ్యాపార భాగస్వాముల వేధింపులు భరించలేక ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డాడు.