బంజారాహిల్స్, సెప్టెంబర్ 29 : ప్రియుడు మోసం చేయడంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఫిలింనగర్లోని జ్ఞానిజైల్సింగ్నగర
బంజారాహిల్స్ : ప్రేమిస్తున్నానని నమ్మించడంతో పాటు పెళ్ళి పేరుతో చాలా రోజులుగా సహజీవనం చేస్తున్న ప్రియుడు మోసం చేయడంతో మనస్తాపానికి గురైన యువతి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఫిలింనగర్లోని జ్ఞాన�
కాచిగూడ : భార్య,భర్తలు గొడవపడి భర్త రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్కానిస్టేబుల్ లక్ష్మణాచారి తెలిపిన వివరాల ప్రకారం తలబ్కట్టాలోని అ�
భద్రాచలం: భద్రాచలం బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి యువకుడు గల్లంతయ్యాడు. ఏపీలోని యటపాక మండలం చింతలగూడెం గ్రామానికి చెందిన శివ అనే యువకుడు మంగళవారం ద్విచక్రవాహనంపై భద్రాచలం బ్రిడ్జి వద్దకు చేరుకుని, �
అశ్వారావుపేట : ఆర్థిక సమస్యలు కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అశ్వారావుపేటలో చోటుచేసుకుంది. స్థానికులు తెలలిపిన వివరాలు ప్రకారం పట్టణంలోని దండాబత్తుల బజార్ నివాసి జూజం సత్యనారాయణ(45) గత కొద్�
దవాఖానకు తరలిస్తున్న పిల్లలను అడ్డుకుని గదిలోవేసి బంధించిన తండ్రి భార్య మృతిని కండ్లారా చూస్తూ పైశాచికానందం కండ్లముందే తల్లిని కోల్పోవడంతో మిన్నంటిన ఐదుగురు ఆడపిల్లల రోధనలు రాజేంద్రనగర్ పీఎస్ పరి�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: కరోనా పాజిటివ్ వచ్చిన 30 రోజుల్లో ఆత్మహత్య చేసుకొన్నవారి కుటుంబాలకు కూడా పరిహారం అందిస్తామని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. వారిని కూడా కరోనా మృతులుగానే గుర్తిస్
అప్పుల్లో ఉన్నవారికి అండగా రుణ ఉపశమన కమిషన్ బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారుల ఒత్తిడిని తగ్గించే చర్యలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వందల మందికి సాయం ఆత్మహత్యల నివారణకు మూడేండ్లుగా కృషి హైదరాబాద్, సెప్టెంబర్ 21
పుణే : మహిళా యోగా టీచర్ తన ఇంట్లో విగతజీవిగా పడిఉన్న ఘటన మహారాష్ట్రలోని పుణే జిల్లా సంగ్వీలో సోమవారం వెలుగుచూసింది. మహిళను విశాఖ సొంకాంబ్లే (37)గా గుర్తించారు. ఆమెకు భర్తతో పాటు పది, ఆరు సంవ
సత్తుపల్లి: భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని సిద్ధారంలో చోటుచేసుకుంది. ఏఎస్సై బాలస్వామి తెలిపిన వివరాల ప్రకారం సిద్ధారం గ్రామానికి చెందిన గద్దల శ్రావణి(30)ని భర్త బా�
Man killed four daughters: ఐదు నెలల క్రితం వరకు ఆనందంగా గడిపిన ఆ ఆరుగురు సభ్యుల కుటుంబంలో ఇప్పుడు ఒక్కరే మిగిలారు. తల్లి, తండ్రి, నలుగురు బిడ్డలతో సంతోషంగా ఉన్న ఆ కుటుంబాన్ని విధి వెక్కిరించింది.