మహారాష్ట్రలోని సాంగ్లీలో ఘోరం సాంగ్లీ, జూన్ 20: మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది చనిపోయారు. మహిసాల్ పట్టణంలో ఇంట్లోనే ఒక దగ్గర ముగ్గురి మృతదేహాలు, మరో చోట ఆరుగురి మృత
పాట్నా: ఒక బీజేపీ నేత తన భార్యను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. బీహార్లోని ముంగేర్ జిల్లాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. బీజేపీ ఓబీసీ మోర్చా
సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెల్ల మానసిక ఒత్తిడి వల్లనే ఆత్మహత్య చేసుకొన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవటానికి వారం నుంచే ఆమె ఏర్పాట్లు చేసుకొన్నట్టు భావిస్తున్నారు.
ముంబై: మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడటం పిల్లలకు వ్యసనంగా మారిపోయింది. తల్లిదండ్రులు అడ్డుకున్నందుకు దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల ఒక బాలుడు తన తల్లిని హత్య చేయగా, తాజాగా మరో బాలుడు తన ఉసురు తీసుకు�
ఆన్లైన్లో రమ్మీ ఆటకు బానిసగా మారిన మహిళ.. ఇంట్లో ఎవరికీ తెలియకుండా రూ.10 లక్షలు పోగొట్టుకుంది. దీంతో తట్టుకోలేకపోయిన ఆమె స్నానానికి వెళ్తున్నానని చెప్పి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఎంతసేపటికీ ఆమె
ఇటీవలే వివాహమైన కూతురు కాపురానికి పోవట్లేదని ఓ వ్యక్తి ఉన్మాదిలా మారాడు. దూలం కర్రతో కొట్టి ఆమెను దారుణంగా హతమార్చాడు. బిడ్డకు మద్దతు పలికిన భార్యను సైతం అంతమొందించాడు.
అడిగిన డబ్బులు ఇవ్వనందుకు తల్లిపై కోపంతో కొడుకు రెండు సార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..
కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ మహిళ వైద్యశాల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కుషాయిగూడ పోలీసుల కథనం ప్రకారం.. కొంతం పద్మ(36) ఏఎస్రావునగర్లోని ఓ వైద్యశాలలో
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మహిళలకు రక్షణ కరువైంది. లైంగికదాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఓ బాధితురాలు పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్యకు యత్నించింది
ఉరి వేసుకొని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్ కొత్త చెరువు సమీపంలోని క్వార్టర్స్లో
కోల్కతా: మోడల్, షార్ట్ ఫిల్మ్ నటి ఆత్మహత్య చేసుకుంది. అవకాశాలు లేక ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సూసైడ్ నోట్లో రాసింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఈ ఘటన జరిగింది. మోడల్ నుంచి నటిగా మారిన 21 ఏం�
కన్న బిడ్డలకు నిద్రమాత్రలు వేసి, తల్లిదండ్రులు సైతం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకున్నది. డయల్ 100 ద్వారా సమాచారం అందుకున�