ఖమ్మం : ఉరేసుకొని విద్యార్ధి బలవణ్మరణానికి పాల్పడ్డాడు. మండల పరిధిలో కోయచలక గ్రామానికి చెందిన పోతిన్ని తేజ(17) స్థానిన ప్రభుత్వ పాఠశాలలో10వ తరగతి చదువుతున్నాడు. ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైనా తేజ పాఠశాలకు �
మహిళా కమిషన్ | సైదాబాద్ ఘటన నిందితుడు రాజు ఆత్మహత్యతో చిన్నారి ఆత్మకు శాంతి చేకూరిందని మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. చిన్నారి ఆత్మగోశ రాజు మృతికి దారితీసిందని చెప్పారు
బడంగ్పేట : ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శివనారాయణ పురంలో నివాసం ఉండే బండి సాయిరా�
పాల్వంచ :మున్సిపాలిటీ పరిధిలోని మంచికంటినగర్కు చెందిన తోనగర్ కిషన్ (35) అనే వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యానికి బానిస కావడంతో గత కొంత కాలంగా భార్యా,భర్తల మధ్య తరచూ గ�
Suicide: ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఓ చార్టర్డ్ అకౌంటెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజస్థాన్ రాష్ట్రం దుంగార్పూర్ జిల్లాలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
బీటెక్ | హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కేపీహెచ్బీకి చెందిన రుత్విక్ బీటెక్ చదువుతున్నాడు.
బొంరాస్పేట : చెరువులో పడి వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని నాందార్పూర్లో జరిగింది. గౌరారం గ్రామానికి చెందిన పద్మప్ప (60)కు మతిస్థిమితం సరిగ్గా లేదు. ఐదు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. శని
ramesh valiyasala | సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని అంతా కంగారు పడుతున్నారు. అంతలా ఇక్కడ వరస విషాదాలు జరుగుతున్నాయి. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ విషయంతోనే కంగారు పడుతున్నారు అభిమానులు. ప్�